దూరదర్శన్ ఆన్లైన్ తరగతుల షెడ్యూలు మార్పు

శుక్రవారం, 10 జులై 2020 (10:09 IST)
దూరదర్శన్‌లో నిర్వహిస్తోన్న 'ఆన్‌లైన్' తరగతుల షెడ్యూలులో మార్పులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు సమాచారాన్ని విడుదల చేసింది.

కరోనా నేపధ్యంలో... ప్రభుత్వం దూరదర్శన్‌లో ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కాగా... సోమవారం(ఈ నెల 13) నుంచి 31 వ తేదీ వరకు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో... వారంలో ఐదు రోజులు, రోజుకు ఆరు గంటల చొప్పున తరగతులు ప్రసారమవుతాయి.

ఒకటి, రెండు తరగతులకు... మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు, 6, 7 తరగతులకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి, 3 గంటల వరకు, 8, 9 తరగతులకు... మధ్యాహ్నం 3 గంటల నుంచి, 4 గంటల వరకు, పదవ తరగతికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

అన్నీ చూడండి

ప్రకృతి గొప్పతనాన్ని తెలియజెప్పే కాన్సెప్ట్ తో జంగిల్ బుగి రియాల్టీ షో

విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ (Video)

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సమ్మర్ హాలిడేస్

Prasanth Varma: తేజ సజ్జ హనుమాన్ చిత్రం 3డిలో రీరిలీజ్ కాబోతోంది

'జయం' రవితో కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ - ఫెమినిజం గెలిచింది.. ఆనందం ఓడిపోయింది..

తర్వాతి కథనం
Show comments