ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన గ్రామ వాలంటీర్లకు అనూహ్య స్పందన వస్తోంది. గత 8 రోజుల్లో 5లక్షల మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఈ వెబ్సైట్కు పోటెత్తిన వీక్షకుల సంఖ్య 15 లక్షల వరకు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనావిష్కరణకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు. ఈ వెబ్సైట్ను ఆర్టీజీఎస్ ఆవిష్కరించింది. గ్రామ వాలంటీర్ కోసం అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటువుంది. అభ్యర్థులు...