టపాకాయలతో మొక్కలు

బుధవారం, 16 అక్టోబరు 2019 (07:48 IST)
బాణాసంచా అంటేనే వాతావరణ కాలుష్యానికి మారుపేరు. దీపావళి పండుగ వస్తోందంటే చాలు బాణాసంచా సంబరాలు అన్నీ ఇన్నీ కావు.

అయితే పర్యావరణాన్ని సంరక్షించుకోవాలన్న తపన ప్రజలలో పెరుగుతున్న కొద్దీ ఈ దిశలో నూతన ఆవిష్కరణలు కూడా వెలుగు చూస్తున్నాయి. వాతావరణ కాలుష్యానికి పూర్తిగా చెక్‌ పెట్టడమే కాకుండా పర్యావరణ సంరక్షణకు దోహదపడే వినూత్న బాణాసంచాను సీడ్‌ పేపర్‌ ఇండియా అనే స్టార్టప్‌ సంస్థ సిద్ధం చేసింది.

బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిన ఈ సంస్థ దేశంలోనే తొలిసారి పొగలేని, శబ్ధం చేయని అత్యంత సురక్షితమైన టపాకాయాలను రూపొందించింది. ఆశ్చర్యం ఏంటంటే ఈ టపాకాయలు పేల్చిన చోటల్లా మొక్కలు మొలుస్తాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది పచ్చి నిజం.

సీ డ్‌ పేపర్‌ ఇండియా సంస్థాపకుడు రోషన్‌ రే వీ టి విశేషాలను మంగళవారం మీడియాతో పం చుకున్నారు. తొలిదశలో దాదాపు 50కుపైగా ప ర్యావరణ స్నేహి టపాకాయలను సిద్ధం చేశా మన్నారు.

అన్నీ చూడండి

Niharika Konidela: బిచ్చగాడు కంటే వంద దేవుళ్ళు విజయం సాధించాలి : నిహారిక కొణిదెల

Chiranjeevi and Ram Charan : 2026 లో మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ సరికొత్త చరిత్ర

Sundeep Kishan: సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంతో సూపర్ సుబ్బు స్ట్రీమింగ్

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టయిలీష్ అవతార్ ఐ యామ్ గేమ్ రిలీజ్ ప్రకటన

Vijay Deverakonda: ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments