పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని మరికొంత కాలం పొడిగించాలని కొత్తగా ఎంపికైన గ్రూప్-1 అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ సందర్భంగా హై కోర్టు ఉత్తర్వులు మేరకు అక్టోబర్ 29న కొత్తగా 1327 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి అర్హత సాధించారు.