సంబంధిత వార్తలు
- ఆర్ఆర్ఆర్ మెజార్టీపై రూ.35 కోట్లు పందేలు..
- కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురంలో హింసకు ఛాన్స్ : నిఘా వర్గాల హెచ్చరిక!!
- ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..
- ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా
- శభాష్ ముకేష్ కుమార్ మీనా, ప్రజాస్వామ్యానికి ఆయన ఓ బంగారు మెట్టు
మాచర్ల ఘటన- జూన్ 4న ఓట్ల లెక్కింపు.. మూడంచెల భద్రత
Counting Centers
కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియా పాయింట్లు ఏర్పాటు చేయాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కౌంటింగ్ సమాచారాన్ని ముందుగా పోటీదారులు, ఏజెంట్లకు తెలియజేయాలని ఆయన అధికారులను కోరారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆయన భద్రతా సిబ్బందిని కోరారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాతే ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఎంకోర్ వెబ్ అప్లికేషన్లో వీలైనంత త్వరగా ఫలితాల వివరాలను అప్లోడ్ చేయాలని కూడా ఈసీ కోరింది. ఎలాంటి గుర్తింపు కార్డు లేని వ్యక్తులను, అనధికార వ్యక్తులను కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు అనుమతించరు.
