తిరుమల టీటీడీ జేఈవోగా ధర్మారెడ్డి నియామకం

Written By ఎం
Updated: బుధవారం, 10 జులై 2019 (19:58 IST)
తిరుమల జేఈవో గా ధర్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ఆయన  టీటీడీ జేఈవో గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి ధర్మారెడ్డి అత్యంత సన్నిహితుడు

అన్నీ చూడండి

బోరున విలపించిన కోలీవుడ్ నటి : ఎందుకో తెలుసా?

Manchu Lakshmi: సంప్రదాయ బోధనే చిన్నారుల ఎదుగులకు పునాది :మంచు లక్ష్మి

అందుకే బెనాక గోల్డ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వున్నా : నాగబాబు

పెయిడ్ ప్రీమియర్స్ తో 3.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చెన్నై లవ్ స్టోరీ

వంద దేవుళ్ళు మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన జీతెలుగు

తర్వాతి కథనం
Show comments