సంబంధిత వార్తలు
- పెరుగుతున్న టమాటా, ఉల్లి ధరలను అదుపు చేయాలి..
- పెళ్లికి ఒప్పుకోలేదని యువతి గొంతుకోసి.. తర్వాత గొంతు కోసుకున్న ప్రియుడు (Video)
- వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?
- ఏపీ రాజధాని అమరావతే అని తీర్మానం చేశారు.. మరిచిపోవద్దు.. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్
- హృతిక్ రోషన్ అఫైర్.. కంగనా రనౌత్కు ఎదురుదెబ్బ
వానలు- వరదలు.. చిమ్మచీకటి.. అడవిలో 65మంది భక్తులు.. ఆర్టీసీ బస్సు..?
Nuzvidu
చీకటి కమ్ముకోవడంతో పాటు అడవిలో ఆలయంలో వుండటంతో వారిని రక్షించడానికి ఎవరూ లేరు. అదే గ్రామానికి చెందిన వంకాయలు హరిబాబు అనే భక్తుడు స్పందించి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధికి సమాచారం అందించగా వెంటనే స్పందించారు.
ఆర్టీసీ డిపో మేనేజర్తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
భక్తులను గమ్యస్థానాలకు చేర్చేందుకు డిపో మేనేజర్ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. వరదల్లో ప్రాణాలు పోయే స్థితికి చేరుకున్న తమను క్షేమంగా ఇంటికి చేర్చిన మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని భక్తులు కృతజ్ఞతలతో పాటు హర్షం వ్యక్తం చేశారు.
