Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థికాభివృద్ధి(ఎమ్. హేమంత్ కుమార్- మహబూబ్ నగర్)

Written By Raman
Updated: గురువారం, 19 మే 2016 (19:23 IST)
ఎమ్. హేమంత్ కుమార్- మహబూబ్ నగర్: మీరు త్రయోదశి గురువారం, వృశ్చికలగ్నము, ఆశ్లేష నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. ప్రతీ రోజూ లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది. మీకు తూర్పు, ఉత్తర ముఖాలు గల గృహం కలిసివస్తుంది. ఎక్కువ ముదురు రంగు దుస్తులు వాడండి. 2007 నుంచి శుక్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2017 ఆగష్టు నుంచి 2027 వరకు ఆర్థికాభివృద్ధిని పురోభివృద్ధిని ఇస్తాడు. ఏదైనా దేవాలయాల్లో కానీ, ఉద్యానవనాల్లో కానీ బొప్పాయి చెట్టును నాటిన దోషాలు తొలగిపోతాయి. 
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

అన్నీ చూడండి

జూలై 30, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

సుప్రీం కోర్టు ఆదేశాన్నే ధిక్కరిస్తారా? బొద్దింక జనతా పార్టీ మైండ్ సెట్ పైన నెటిజన్లు ఫైర్

ఏపీలో స్కైరూట్ ఏరోస్పేస్‌కు 300 ఎకరాల భూమి కేటాయింపు.. నారా లోకేష్ హర్షం

లోకేష్ సార్.. మిమ్మల్ని కలవాలనుంది.. చిన్నారులకు ఓకే చెప్పిన మంత్రి (video)

పెళ్లి కాలేదన్న ఆవేదన.. మహారాష్ట్రలో ఏకంగా 29మంది యువకుల ఆత్మహత్య

అన్నీ చూడండి

30-07-2026 గురువారం ఫలితాలు.. ఏ పనీ చేయబుద్ధి కాదు

తిరుమల తరహాలో శబరిమలలోనూ నెయ్యి కుంభకోణం.. ఎలా జరిగిందంటే?

TTD: శ్రీవారి సేవ వాలంటీర్ల కోసం సిబిల్ స్కోర్ తరహా రేటింగ్.. ఈవో

29-07-2026 బుధవారం ఫలితాలు : మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి

తిరుమల జపాలి వద్ద తెల్లగా వస్తున్న నీరు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ (video)

తర్వాతి కథనం
Show comments