నిర్జీవ జుట్టుకు మంచి ఔషధం.. మందార పువ్వులు.. ఎలాగంటే?

శనివారం, 13 జులై 2019 (12:23 IST)
జుట్టు రాలకుండా వుండాలంటే.. తలస్నానం చేయడానికి కనీసం గంటా, గంటన్నర ముందు తప్పనిసరిగా గోరువెచ్చని నూనె రాసి, మర్దన చేయాలి. ఇందుకోసం నువ్వులనూనె, ఆలివ్‌ నూనె సమపాళ్లల్లో తీసుకుని వేడి చేయాలి. ఈ మర్దన వల్ల మాడులో రక్తప్రసరణ సక్రమంగా జరిగి, కుదుళ్లు దృఢంగా మారి, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
 
అలాగే రాత్రిపూట పెరుగులో ఐదు పెద్ద చెంచాల మెంతుల్ని నానబెట్టుకోవాలి. రెండూ కలిపి ఉదయాన్నే మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంటయ్యాక గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. జుట్టు పట్టులా మారుతుంది.
 
కాలం ఏదైనా కొందరి జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు గుప్పెడు మందారపూలను మెత్తగా నూరుకోవాలి. ఆ మిశ్రమానికి పావుకప్పు పెరుగు కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక గాఢత తక్కువగా ఉన్న షాంపూతో రుద్దుకుంటే చాలు. జుట్టును మందార పువ్వులు దట్టంగా పెరిగేలా చేస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

చైనా వరదల్లో కొట్టుకుపోతున్న కోబ్రాలు, అవి బాతులు అని భ్రమ పడుతున్న జనం, వీడియో

పెళ్లయిన 3 రోజులకే ప్రియుడితో ఏకాంతంగా గదిలో భార్య, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

దైవాలగూడలో వరుస హత్యలు - వైరల్ అవుతున్న వీడియో

గుర్తు తెలియని ఎగిరే వస్తువులు - కొత్త ఫైళ్లను విడుదల చేసిన పెంటగాన్

వియత్నాం బోటు ప్రమాదం.. ఏపీకి చెందిన ముగ్గురు మృతి- ఎంబసీతో మాట్లాడిన నారా లోకేష్

అన్నీ చూడండి

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

తర్వాతి కథనం
Show comments