సంబంధిత వార్తలు
- దేశంలో ఏమాత్రం తగ్గని కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
- ఏపీలో కొత్తగా మరో 1900 కరోనా పాజిటివ్ కేసులు
- మాస్క్ లేకుండా రైలెక్కిన ప్రయాణికుడు.. అరెస్టు చేసి మెంటల్ ఆస్పత్రికి తరలింపు...
- దేశంలో ఐదో కరోనా టీకా.. జాన్సన్ అండ్ జాన్సన్కు ఓకే
- కోవిడ్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించేందుకు బూస్టర్ డోస్లు అందిస్తున్న హీల్ఫా హెల్త్ ఏటీఎంలు
ఓట్స్తో వేడి వేడి పకోడీలు తయారు చేయాలంటే?
Oats Pakoda
కావలసిన పదార్థాలు
ఓట్స్ : ఒక కప్పు
ఉల్లిగడ్డ : 1
పెరుగు : 2 టేబుల్స్పూన్స్,
బియ్యం పిండి : ఒక టేబుల్స్పూన్
శనగపిండి : 1 1/2 టీస్పూన్స్
పచ్చిమిర్చి : 2
కరివేపాకు : 2 రెమ్మలు
కొత్తిమీర : చిన్న కట్ట
నూనె, ఉప్పు : తగినంత
ఓట్స్ పకోడి తయారీ
ముందుగా ఒక గిన్నెలో ఓట్స్, బియ్యం పిండి, శనగపిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేయాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేయాలి. కొద్దిగా నూనెని వేడి చేసి ఇందులో పోయాలి. అందులో పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేసి బాగా వేడి చేయాలి. ఈ నూనె కాగిన తర్వాత ఓట్స్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసి పకోడీల్లా బాగా వేయించాలి. సాస్తో సర్వ్ చేస్తే టేస్టు అదిరిపోతుంది.
తర్వాతి కథనం
