Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంటిపిల్లలకు చెంచా యాపిల్ జ్యూస్ తాగిస్తే?

ఆపిల్‌ను రోజుకొకటి తీసుకుంటే వైద్యుల వద్దకు వెళ్లాల్సి వుండదని వైద్యులు చెప్తారు. ఆపిల్ పండ్లలో క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా వుంటాయి. యాపిల్ రక్తక్షీణతను నివారిస్తుంది. రక్తహీనత కలిగిన వారు రోజుకు

Written By Kowsalya
Updated: బుధవారం, 2 మే 2018 (12:23 IST)
ఆపిల్‌ను రోజుకొకటి తీసుకుంటే వైద్యుల వద్దకు వెళ్లాల్సి వుండదని వైద్యులు చెప్తారు. ఆపిల్ పండ్లలో క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా వుంటాయి. యాపిల్ రక్తక్షీణతను నివారిస్తుంది. రక్తహీనత కలిగిన వారు రోజుకు మూడు యాపిల్స్ తింటే మంచిది. అలా కాకుంటే యాపిల్ జ్యూస్‌ను తీసిన వెంటనే తాగాలి.
 
చంటిపిల్లలకు విరేచనాలవుతున్నపుడు ఒక చెంచా యాపిల్ జ్యూస్ తాగిస్తే విరేచనాలు అరికడతాయి. యాపిల్ జ్యూస్‌లో యాలకులు, తేనె కూడా కలుపుకుని తీసుకుంటుంటే కడుపులో మంట, పేగుల్లో పూత, అజీర్తి, గ్యాస్‌ట్రబుల్, పుల్లని తేనుపులు, గుండెల్లో మంటను నివారిస్తాయి.
 
మజ్జిగలో కొంచెం ఉప్పు వేసుకుని, చిత్రకాదివటి అనే ఆయుర్వేద మాత్ర వేసుకుని మజ్జిగ తాగితే పుల్లటి త్రేనుపులు, పొట్ట ఉబ్బరం, పైత్యాన్ని నివారిస్తుంది. ధనియాలు, జీలకర్రను విడివిడిగా నేతిలే వేయించి, కొంచెం ఉప్పు కలిపి వీటిని పొడిచేసి గ్లాసు మజ్జిగలో కలుపుకుని చిత్రకాదివటి మాత్రను వేసుకుని మజ్జిగను త్రాగుతుంటే ఉదర రుగ్మతలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

Heavy Rain: తెలంగాణలో మళ్లీ చురుగ్గా రుతుపవనాలు.. ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్ర పోలీసులు ఎఫ్‌బీఐ తరహాలో ఫోజ్ కొడుతున్నారు.. వైఎస్ జగన్ ధ్వజం

ఆస్తి వివాదం - మాజీ సైనికుడు - కుమార్తెను హత్య చేసిన బంధువులు

చైనా అధ్యక్షుడికి బ్రెయిన్ స్ట్రోక్... ఆస్పత్రిలో అడ్మిట్?

Chandrababu Naidu: సేవా సంకల్ప అభియాన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments