ఈసీజీ రిపోర్ట్ వుంటే చాలు.. ఏఐ ద్వారా ఏడాదిలోపే మృత్యువును కనిపెట్టేయవచ్చు..

గురువారం, 14 నవంబరు 2019 (10:10 IST)
ఈసీజీ ప్రామాణిక పరీక్షలను చేపట్టిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా  ఒక సంవత్సరంలోపు ఏదైనా వైద్య కారణాలతో మరణించే రోగులను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ నిర్ణయానికి రావడానికి, పెన్సిల్వేనియాలోని గీసింజర్ హెల్త్ సిస్టమ్ పరిశోధకులు దాదాపు 400,000 మంది రోగుల నుండి 1.77 మిలియన్ ఈసీజీలను ఇతర రికార్డుల ఫలితాలను విశ్లేషించారు.
 
ఈసీజీ సంకేతాలను ప్రత్యక్షం విశ్లేషించిన పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వైద్య కారణాలతో మృతి చెందే రోగులను సంవత్సరానికి ముందే పసిగట్టవచ్చునని చెప్పారు. ఈసీజీ సంకేతాలను ప్రత్యక్షంగా విశ్లేషించిన న్యూరల్ నెట్‌వర్క్ మోడల్ మరణానికి ఒక సంవత్సరం ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఉన్నతమైనదిగా కనుగొనబడింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈసీజీ కలిగి వున్నట్లు వైద్యుడు భావించిన రోగులలో కూడా న్యూరల్ నెట్‌వర్క్ మరణ ప్రమాదాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలిగింది.
 
ముగ్గురు కార్డియాలజిస్టులు మొదట మామూలుగా చదివిన ఈసీజీలను విడివిడిగా సమీక్షించారు. వారు సాధారణంగా న్యూరల్ నెట్‌వర్క్ గుర్తించిన ప్రమాద నమూనాలను గుర్తించలేకపోయారని పరిశోధకులు తెలిపారు.
 
ప్రస్తుత ఆరోగ్య సమస్యలను గుర్తించడం కంటే ఈసీజీ నమూనాల ద్వారా మృత్యువును అంచనా వేయగలమని చెప్పారు. రోగుల ఈసీజీలను కంప్యూటర్ ద్వారా కనిపెట్టగలమని ప్రొఫెసర్ ఫోర్న్నాల్ట్ చెప్పారు.

అన్నీ చూడండి

ఇరాన్ ప్రతినిధుల హత్యకు ఇజ్రాయెల్ కుట్ర? అమెరికా ఆందోళన

పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు ప్రశ్న రావణ్ అరెస్ట్.. ఇదేంటని ప్రశ్నించిన ప్రకాష్ రాజ్

పర్యాటకం బలోపేతం.. హోటల్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం

కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలకు వ్యతిరేకంగా కవిత పోరాటం అరెస్ట్

భారతదేశం మొత్తానికే టెక్నాలజికల్ హబ్‌‌గా అమరావతి

అన్నీ చూడండి

విజయ్ దేవరకొండ వల్ల తీవ్రంగా నష్టపోయాను : నిర్మాత అభిషేక్

బేబీ బంప్‌తో సమంత వర్కౌట్: లాస్ట్ డిసెంబరులో పెళ్లి.. ఈ డిసెంబరులో కాన్పు (video)

మళ్లీ పెళ్లి చేసుకోనున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్

Nagabandham Review: సనాతన ధర్మం కోసం తీసినా ఆకట్టుకోని నాగబంధం మూవీ రివ్యూ

జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ ఇమ్మోర్టల్ నుంచి రాకాసి సాంగ్

తర్వాతి కథనం
Show comments