కంటి ఆరోగ్యం కోసం వారానికి 2 లేదా 3సార్లు చేపల్ని..?

గురువారం, 2 జులై 2020 (19:51 IST)
కంటి ఆరోగ్యం కోసం వారానికి రెండు లేదా మూడుసార్లు చేపలు తినాలని ఆయుర్వద నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలం చేపలు తీసుకునేముందు పసుపు, ఉప్పుతో బాగా శుభ్రం చేసుకున్నాకే వాడాలి. చేపలతో కంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ముఖ్యంగా చేపలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే చేపలు వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం మంచిది.
 
చేపలో ఉండే విటమిన్ డి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును కాపాడతాయి. 
 
కళ్లకు వచ్చే జబ్బులను కూడా దరిచేరనీయవు. అలాగే కాయగూరల్లో క్యారెట్‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. నేత్రాలకు అవసరమైన విటమిన్-ఎ, బీటాకెరొటిన్‌లు క్యారెట్‌లో లభిస్తాయి. క్యారెట్‌లో లభించే పొటాషియం, పీచుపదార్ధాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేపతోనూ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు.

అన్నీ చూడండి

విద్యార్థినికి 60 మార్కులు వస్తే 5 మార్కులుగా చూపించిన లెక్చరర్, డిబార్ చేసిన అధికారులు

అమ్మా క్యాంటీన్లలో రుచికరమైన ఆహారం అందించండి.. సీఎం విజయ్ ఆదేశాలు

నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ - ఎన్టీఏ అధికారులకు సమన్లు

రోడ్లపై నమాజ్ చేస్తే ఊరుకోం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

స్కార్పియో, పది లక్షలు, బంగారం, 16 ఉంగరాలు ఇచ్చినా సరిపోలేదు.. వివాహితను ఏం చేశారు?

అన్నీ చూడండి

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments