బుధవారం, 28 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: సోమవారం, 13 ఏప్రియల్ 2015 (07:46 IST)

తిరుమలలో సాధారణ రద్దీ

తిరుమలలో సోమవారం భక్తులతో తిరుమల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమలలో ఆదివారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 56,434  భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఏకంగా 76,814 మంది దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 4 కంపార్టుమెంట్లు  పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. .
 
ఇక నడకదారిన వచ్చే భక్తులు 2కంపార్టుమెంట్లలో ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వారికి కనీసం 2 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం నుంచి రద్దీ  తగ్గే అవకాశం ఉంది.