Last Updated : బుధవారం, 24 డిశెంబరు 2014 (06:47 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల చాలా రద్దీ సాధారణంగా ఉంది. 8కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. శ సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడకన భక్తులకు 6 గంటలు సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 11 కంపార్టుమెంట్లు నిండాయి. నిన్న శ్రీవారిని 38,647 మంది భక్తులు దర్శించుకున్నారు.