తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల చాలా రద్దీ సాధారణంగా ఉంది. 8కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. శ సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడకన భక్తులకు 6 గంటలు సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 11 కంపార్టుమెంట్లు నిండాయి. నిన్న శ్రీవారిని 38,647 మంది భక్తులు దర్శించుకున్నారు.
గదుల వివరాలు:
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
బుధవారం ప్రత్యేక సేవ – సహస్ర కలశాభిషేకం
గదుల వివరాలు:
| గదులు | ఖాళీల సంఖ్య |
| ఉచిత గదులు | 57 |
| రూ. 50 గదులు | 136 |
| రూ. 100 గదులు | 25 |
| రూ. 500 | 10 |
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
| సేవ పేరు | ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య |
| ఆర్జిత బ్రహ్మోత్సవం | 136 |
| సహస్రదీపాలంకరణ సేవ | 36 |
| వసంతోత్సవం | 48 |
బుధవారం ప్రత్యేక సేవ – సహస్ర కలశాభిషేకం
