రాగి పాత్రల్లో భోజనం చేస్తే...

శుక్రవారం, 12 అక్టోబరు 2018 (14:02 IST)
పూర్వకాలంలో మన పెద్దలు రాగిపాత్రల్లో ఆహారాన్ని భుజించేవారు. రాగి చెంబులు, గ్లాసుల్లో నీటిని తాగేవారు. ఆ రాగి చెంబులు, గ్లాసులు, అన్నం ప్లేట్లు ఇపుడు కంటికి కూడా కనిపించడం లేదు. దీనికి కారణం నానాటికీ మారిపోతున్న జీవనవిధానమే.
 
* అప్పట్లో రాగి పాత్రల్లో భోజన చేయడానికి కారణాలు లేకపోలేదు. రాగి, ఇత్తడి పాత్రలు వాడడం వలనే వారి ఆరోగ్యం భేషుగ్గా ఉండేదట.
* రాగి పాత్రలో 3 గంట‌ల పాటు నీటిని నిల్వ ఉంచినట్లయితే ఆ నీటిలోని క్రిములు నశిస్తాయి. దీంతో ఆ నీరు ప‌రిశుభ్రంగా మారుతుంది. 
* ఇత్త‌డి పాత్ర‌ల‌ను జింక్‌, అలాయ్ మిశ్ర‌మంతో త‌యారు చేస్తారు. జింక్ వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. 
* రాగి పాత్ర‌ల్లో నిల్వ ఉంచిన నీటిని తాగ‌డం వ‌ల్ల అసిడిటీ, అజీర్ణం, డ‌యేరియా, కామెర్లు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. 
* అధిక బ‌రువు సమస్య త‌గ్గిపోతుంది. గుండె స‌మ‌స్య‌లు రావు. క్యాన్స‌ర్ క‌ణాలు న‌శిస్తాయి. 
* థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెర‌గ‌వుతుంది. ర‌క్త‌హీన‌త పోతుంది. హైబీపీ త‌గ్గుతుంది. 
* అలాగే, ఇత్తడి పాత్రల్లో నీటిని తాగొచ్చు. ఆ పాత్రల్లో చేసిన వంట చేసుకుని ఆరగించడం చాలా మంచిది. 
* అందుకే పెద్దలు అంత ఆరోగ్యంగా ఉంటూ ఎక్కువ రోజులు జీవించారని నిపుణులు చెబుతున్నారు. 
* సో.. ఇప్పటికైనా రాగి, ఇత్తడి పాత్రలు వాడడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని వారు చెబుతున్నారు. 

అన్నీ చూడండి

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments