సంబంధిత వార్తలు
- నో ఫియర్ ఫ్రమ్ కరోనా.. ఈఫిల్ టవర్ వద్ద సందడే సందడి!
- భారత్ దాడి చేస్తుందని వణికిపోయాం : పాక్ విదేశాంగ మంత్రి
- రూ.10 కోట్లతో శ్రీకృష్ణ ఆలయం : పాకిస్థాన్ నిధులు కేటాయింపు
- పాకిస్థాన్లో రూ.10 కోట్లతో కృష్ణుడి దేవాలయం.. ఖర్చంతా సర్కారుదే..!
- పతంజలి కరోనిల్: కరోనాకు మందు తయారు చేశామన్న రాందేవ్ బాబా.. ప్రచార ప్రకటనలు ఆపాలన్న ఆయుష్ మంత్రిత్వ శాఖ
పాకిస్థాన్లో కరోనా.. ఒకే రోజు 148మంది మృతి.. 192000 మార్క్ దాటిన కేసులు
పాకిస్థాన్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,044 మందికి కరోనా సోకినట్లైంది. తద్వారా పాకిస్థాన్లో కరోనా సోకిన వారి సంఖ్య 1,92,970కి పెరిగింది.
ఇంకా గడిచిన 24 గంటల్లో 148 మంది ప్రాణాలు కోల్పోయారు. తద్వారా 3,903గా మృతుల సంఖ్య నమోదైంది. అలాగే కరోనా సోకి చికిత్స పొందుతూ ఇప్పటివరకు 81,307 మంది డిశ్చార్జ్ అ్యయారు.
మొత్తంగా సింధులో 74,070, పంజాబ్ 71,191, కైబర్ -23,887, ఇస్లామాబాద్ -11,710, బలూచిస్థాన్లో 9,817, గిల్గిత్లో 1,365, అలాగే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో 930మందికి కరోనా సోకింది.
