Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ఐపీఎల్-14 సీజన్ రెండో దశ పోటీలు ప్రారంభం

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (11:31 IST)
కరోనా వైరస్ కారణంగా అర్థాంతరంగా నిలిపివేసిన ఐపీఎల్ 14వ సీజన్ పోటీలు ఆదివారం నుంచి పునఃప్రారంభంకానున్నాయి. యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు ఆదివారం నుంచే ప్రారంభంకానున్నాయి. 
 
దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఐపీఎల్ 2021 సీజన్ మొదటి దశలో 29 మ్యాచ్‌లే జరగగా.. రెండో దశలో మిగిలిన 31 మ్యాచ్‌ల్ని అక్టోబరు 15 వరకూ నిర్వహించనున్నారు.
 
కాగా ముంబై, చెన్నై జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 19 మ్యాచ్‌ల్లో ముంబై గెలుపొందగా మిగిలిన 13 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 
 
మొత్తంగా ముంబై టీమ్ ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలవగా.. చెన్నై జట్టు మూడు సార్లు టైటిల్ గెలిచింది. దుబాయ్ పిచ్ తొలుత పేసర్లకు అనుకూలించి.. ఆ తర్వాత స్పిన్నర్లికి సహకరించే అవకాశం ఉంది. దాంతో.. టాస్ గెలిచిన టీమ్ ఛేదనకే మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయి. 

అన్నీ చూడండి

చెన్నై విమానాశ్రయంలో గుండెపోటుతో భవన నిర్మాణ కార్మికుడి మృతి

Telangana: తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుండి భారీ వర్షాలు

Hyderabad: 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. 45 ఏళ్ల వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష

స్వలింగ సంపర్కులు.. ఇంట్లో వ్యతిరేకత... చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య

ఆగస్టు 9న జరగనున్న బోనాల పండుగ.. మద్యం దుకాణాలు బంద్

అన్నీ చూడండి

Vikram Rawat, మీడియావారిని చూసి నవ్వాడు, తండ్రిని తలుచుకుని ఏడ్చాడు, ట్రోలింగ్ పీస్ అయిన విక్రమ్ రావత్

Keerthy Suresh : ది ప్యారడైజ్ లో డ్యాన్స్ చేయడంపై కీర్తి సురేష్ చమత్కార వివరణ

Raviteja: కుటుంబమే సర్వస్వం అనుకున్న భర్తగా రవితేజ ఏం చేశాడు?

Fauj Latest update :: స్వదేశం పక్షాన ఆంగ్లేయులతో పోరాటానికి దిగిన ఫౌజీ గా ప్రభాస్

రామాయణ గాథా చిత్రణ కారణంగా ఆదిపురుష్ పై మళ్లీ వ్యతిరేకత

తర్వాతి కథనం
Show comments