బుధవారం, 12 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 28 జనవరి 2019 (13:29 IST)
సంబంధిత వార్తలు
నా కోర్కె తీర్చేందుకు నీ కూతురును పంపుతావా...లేదా?: యజమాని - ఆమె తల్లి...
ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే...?
పాడె మోసేందుకురాని ఆ నలుగురు.. సైకిల్పై శవాన్ని తరలించిన కుమారుడు
గర్భనిరోధక మాత్రలు ఎలాంటి మహిళలు వాడొచ్చు?
అయ్యప్ప స్వామిని దర్శించుకున్న కోడలిని చితకబాదిన అత్త
లోపలి కూర మాత్రమే తిన్నావు..?
తల్లి: అదేంట్రా సమోసా బయటిదంతా వదిలేసి.. లోపలి కూర మాత్రమే తిన్నావు..?
చింటూ: డాక్టర్ గారు బయటి పదార్థాలు తినొద్దన్నారని నువ్వే చెప్పావుగా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అత్తగారితో నేనుండనన్న కోడలు, తల్లీకొడుకుల ఆత్మహత్యతో కథ ముగిసింది
ఉమ్మడి కుటుంబాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఈరోజుల్లో కొంతమంది అమ్మాయిల ధోరణి కాస్తంత భిన్నంగా వుంటోంది. పెళ్లి చేసుకునేటపుడు మాత్రం అత్తమామలు అవసరం, కానీ పెళ్ళయ్యాక ఇక వారితో వుండటం సాధ్యం కాదని ముఖం మీదే చెప్పేస్తున్నారు. దీనికి కారణాలు ఏమైనా కావచ్చు కానీ సర్దుకుపోయే మనస్తత్వం వుండటంలేదు. ఫలితంగా అటు కోడలు కానీ లేదా అత్త కానీ బలి అవుతున్నారు. కర్నాటకలోని హసన్ జిల్లాలో ఇటువంటి ఘటనే జరిగింది. అత్తాకోడలు కలహాల కారణంగా తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
బోరుగడ్డపై ఏపీ హైకోర్టు సీరియస్... గడువులోగా లొంగిపోకుంటే...
రౌడీ షీటర్, వైకాపా నేత బోరుగడ్డ అనిల్ కుమార్పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యంతర గడువు ముగిసేలోపు పోలీసులకు లేదా రాజమండ్రి అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పి మధ్యంతర బెయిల్ పొందిన బోరుగడ్డ అనిల్ కుమార్కు హైకోర్టు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగుస్తుంది.
నిరీక్షణ ముగిసింది.. న్యాయం జరిగింది : ప్రణయ్ భార్య అమృత
తన భర్త హత్య కేసులో తన నిరీక్షణ ముగిసిందని, దీంతో తనకు న్యాయం జరిగిందని ప్రణయ్ భార్య అమృత అన్నారు. గత 2018లో ప్రణయ్ అనే దళిత యువకుడు ఉన్నత కులానికి చెందిన అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని అమృత తండ్రి మారుతిరావు బీహార్కు చెందిన కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చి ప్రణయ్ను హత్య చేయించాడు. ఆ తర్వాత ఆయన కొంతకాలానికి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఈ కేసులో ఏ2గా ఉన్న బీహార్కు చెందిన కిరాయి హంతకుడు సుభాష్ శర్మకు నల్గొండ ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేయగా, మిగిలిన నిందితులకు యావజ్జీవ కారాగారశిక్షను విధిస్తూ సోమవారం తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై ప్రణయ్ భార్య అమృత స్పందించారు.
పాకిస్థాన్లో రైలు హైజాక్ ... బందీలుగా 400 మంది ప్రయాణికులు
పాకిస్థాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఏకంగా రైలును హైజాక్ చేశారు. జఫ్ఫార్ ఎక్స్ప్రెస్ రైలుపై దాడి చేసి అందులోని 400 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. గత కొంతకాలంగా బలూచిస్థాన్ విముక్తి కోసం బీఎల్ఏ వేర్పాటువాదులు పోరాటం చేస్తున్నారు.
Pakistan Train: పాకిస్థాన్ రైలు హైజాక్.. ఆరుగురు సైనికులు మృతి
బలూచిస్తాన్ను స్వతంత్ర ప్రాంతంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఒక ప్యాసింజర్ రైలును హైజాక్ చేశారు. ఈ సంఘటనలో దాడి చేసిన వారు వందలాది మంది ప్రయాణికులను బందీలుగా చేసుకున్నారు. ఆరుగురు భద్రతా సిబ్బందిని హత్య చేశారు. క్వెట్టా నుండి పెషావర్కు దాదాపు 400 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. సాయుధ ఉగ్రవాదులు రైలులోని తొమ్మిది బోగీలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైజాక్కు పూర్తి బాధ్యత వహిస్తూ బీఎల్ఏ ఒక ప్రకటన విడుదల చేసింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Adhi Da Surprise: కేతికా శర్మ హుక్ స్టెప్ వివాదం.. స్కర్ట్ను ముందుకు లాగుతూ... ఏంటండి ఇది?
ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది. ఈ సినిమా ప్రత్యేకమైన కాన్సెప్ట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే, మేకర్స్ "అది రా సర్ప్రైజ్" అనే పాటను విడుదల చేశారు. ఈ ప్రత్యేక పాటను కేతికా శర్మ చిత్రీకరించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి సంగీతం జి.వి. స్వరపరిచారు. ప్రకాష్ కుమార్, చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటకు సాహిత్యంతో పాటు డ్యాన్స్ రెండూ ప్రేక్షకులను ఆకర్షించాయి.
జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్
సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ ప్రధాన తారాగణం తో రూపొందుతున్న చిత్రం జాట్. హైదరాబాద్ శివారలో షూట్ జరుగుతుంది. నేడు సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ తో ప్రమోషన్ చిత్ర యూనిట్ ప్రారంభించింది. యాక్షన్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన వీరిపై నేడు కీలక సన్నివేశాలు తీశినట్లు తెలిసింది. అందులో భాగంగా IndianIdol యొక్క ప్రత్యేక ఎపిసోడ్ కోసం నేడు చిత్రీకరించారు. ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం
గతంలో ఇవ్వని నంది పురస్కారాల స్థానంలో ఇక ప్రతియేటా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పేరిట ఇవ్వనున్నారు. ఈసారి పురస్కారాల ప్రదానోత్సవం తేదీ కొంచెం అటు ఇటు కావచ్చు! కానీ, వచ్చే ఏడాది నుంచి ఉగాది రోజునే ఇవ్వాలని నిర్ణయించారు. 2013 నుంచి గత ప్రభుత్వం సినిమా అవార్డులు ఇవ్వనందున వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఒక్కో ఏడాదికి ఒక్కో ఉత్తమ చిత్రానికి పురస్కారం ఇవ్వనున్నారు.
తెలుగు సినిమాలను, నటులను పరభాషలో లెక్కచేయరంటున్న హీరో
టాలీవుడ్ లో వింత పోకడ గత కాలంగా వున్నది. తెలుగు సినిమాలలో పరబాషా నటీనటులకు పెద్ద పీట వేసి వారిని మన సినిమాల్లో తీసుకుని ఖరీదైన ట్రీట్ మెంట్ ఇవ్వడం మామూలే. కానీ మన నటీనటులను ఇతర భాషల్లో అస్సలు తీసుకోరు. తీసుకున్నా వారికి పెద్దగా పబ్లిసిటీ వుండదు. అలాగే తెలుగులో చేసిన సినిమాను నాలుగు భాషల్లో విడుదలచేయాలని ఇతర భాషల్లో విడుదలచేయాలంటే అక్కడ థియేటర్ల సమస్యతోపాటు చూసే ప్రేక్షకుడు కూడా వుండడు.
విజయ్ ఆంటోని భద్రకాళి టీజర్ రాబోతుంది
తమిళ నటుడు విజయ్ ఆంటోని నటిస్తున్న తన 25వ చిత్రాన్ని ఈ వేసవిలో పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగులో ‘పరాశక్తి’ అనే టైటిల్తో గతంలో రిలీజ్ చేసారు. కాగా, ఇప్పుడు ‘భద్రకాళి’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను మార్చి 12న సాయంత్రం 5.01 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు విజయ్ ఆంటోని తెలిపారు.