మంగళవారం, 3 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 28 జనవరి 2019 (13:29 IST)
సంబంధిత వార్తలు
నా కోర్కె తీర్చేందుకు నీ కూతురును పంపుతావా...లేదా?: యజమాని - ఆమె తల్లి...
ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే...?
పాడె మోసేందుకురాని ఆ నలుగురు.. సైకిల్పై శవాన్ని తరలించిన కుమారుడు
గర్భనిరోధక మాత్రలు ఎలాంటి మహిళలు వాడొచ్చు?
అయ్యప్ప స్వామిని దర్శించుకున్న కోడలిని చితకబాదిన అత్త
లోపలి కూర మాత్రమే తిన్నావు..?
తల్లి: అదేంట్రా సమోసా బయటిదంతా వదిలేసి.. లోపలి కూర మాత్రమే తిన్నావు..?
చింటూ: డాక్టర్ గారు బయటి పదార్థాలు తినొద్దన్నారని నువ్వే చెప్పావుగా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క .. ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన ఓ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ ఘటనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ సహా నలుగురిపై సస్పెండ్ వేటు వేసింది. మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క అనే శీర్షికపై ఓ వార్తా కథనం వచ్చింది. ఇది ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంది.
ఇరాన్ ప్రతిదాడులు చూసి ట్రంప్ బుర్ర వేడెక్కిపోతుందా? యుద్ధం ఎప్పుడు ఆగుతుంది?
కేవలం 2 రోజుల్లో ఇరాన్ ఆట కట్టిస్తాం అని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ ఎదురుదాడులు చూసి ఆయన బుర్ర వేడెక్కిపోతుందంటున్నారు. ఒకవైపు ఇరాన్ విచక్షణారహితంగా అమెరికా మిత్రదేశాలపైన బాంబుల వర్షం కురిపిస్తోంది. దీనివల్ల దుబాయ్, ఖతార్, యుఏఇ తదితర దేశాలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. దీనిపై ఆయా దేశాలు ట్రంప్ వ్యవహారంపై ఒకింత అసంతృప్తిగా వున్నాయి. ఉక్రెయిన్ వంటి చిన్న దేశాన్ని లొంగదీసుకునేందుకే రష్యా నాలుగేళ్లుగా పోరాడుతోంది. దాడులు జరుపుతున్నా ఉక్రెయిన్ ఎంతమాత్రం దారిలోకి రావడంలేదు. దీనితో రష్యా ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
ఇరాన్లోని చెత్తను తొలగిస్తాం... త్వరలోనే లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు ఇరాన్కు గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్లోని చెత్తను తొలగిస్తాం. ఇది శక్తిమంతంగా ఉంటుంది. మా వద్ద ప్రపంచంలోనే గొప్ప సైన్యం ఉంది. మేము దాన్ని ఉపయోగిస్తున్నాం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఇరాన్పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, రానున్న 24 గంటల్లో ఆ దేశంలై భీకర దాడులు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై భీకర దాడులు చేస్తున్న ఇరాన్... వణికిపోతున్న అరబ్ దేశాలు
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల వల్ల గల్ఫ్ దేశాలకు తీవ్ర ఆస్తి నష్టం సంభవిస్తుండటంతో అరబ్ దేశాలు భయంతో వణికిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్పై జరిగిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగి, తన దాడులను మరింత తీవ్రతరం చేసింది.
హర్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్, చమురు చిక్కుల్లో భారత్?
తమపై ఎలాంటి దాడులు జరిగినా ఇరాన్ చేసే మొట్టమొదటి పని హర్ముజ్ జలసంధిని మూసివేయడం. ఎందుకంటే ఈ జలసంధి ద్వారానే ప్రపంచానికి అవసరమైన చమురులో 20 శాతం మేర నౌకల ద్వారా సరఫరా అవుతుంది. మరీముఖ్యంగా భారతదేశానికి అత్యధికంగా ఈ మార్గం ద్వారానే గల్ఫ్ దేశాల నుంచి చమురు, ఎల్ఎన్జి సరఫరా అవుతుంటాయి. అట్లాంటి ప్రధానమైన రవాణా మార్గాన్ని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ మార్గం ద్వారా ఏవైనా నౌకలు వెళ్లే ప్రయత్నం చేస్తే తమ నౌకాదళ సిబ్బంది, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వాటికి నిప్పు పెడతారని వార్నింగ్ ఇచ్చింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Rajamouli: ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి షెడ్యూల్ అంటార్కిటికాలో - తాజా అప్ డేట్
ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి తదుపరి షెడ్యూల్ అంటార్కిటికాలో జరగనుంది. ఈ షెడ్యూల్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాల్గొంటున్నారు. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసని సెట్లో యాక్షన్ ఎపిసోడ్ టెక్నికల్ కోణంలో బ్లూమేట్ ద్వారా చిత్రీకరించారు. పురాణాల్లోని దేశదేశాల తిరుగుతూ సాగే కథతో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో వారణాసి వుంటుందని గతంలో దర్శకుడు చెప్పాడు.
Peddi sekaṇḍ siṅgil: పెద్ది సెకండ్ సింగిల్ రై రై రారా.. అంటూ రామ్ చరణ్ గ్రేస్ పెంచాడా !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మ్యాసీవ్ మాస్ ఎక్స్ట్రావగాంజా 'పెద్ది' తో బాక్సాఫీస్ను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్తో సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని ఎపిక్ స్కేల్లో తెరకెక్కిస్తూ, రామ్ చరణ్ను పూర్తిగా రగ్గడ్ అవతార్లో చూపిస్తున్నారు.
Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ
ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన హీరో విజయ్ దేవరకొండ తన సతీమణి రశ్మిక మందన్న, కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరు తుమ్మపేటకు వెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూరు మండలంలో ఉన్న తుమ్మన్ పేట విజయ్ సొంతూరు. పెళ్లైన తర్వాత తొలిసారి అక్కడికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు విజయ్ దేవరకొండ. విజయ్ కుటుంబానికి తుమ్మన్ పేట గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ గ్రామంలో ఉన్న తమ స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నారు విజయ్. స్థానిక ప్రజలందరికీ విజయ్ కుటుంబ సభ్యులు పెళ్లి విందు ఏర్పాటు చేశారు.
Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?
‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.
Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై లవ్ సాంగ్
వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై, బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర జంటపై చిత్రీకరించిన బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ "ప్రేమ ఓ ప్రేమ" అనే పల్లవితో మొదలైన ప్రేమ గీతాన్ని సీనియర్ జర్నలిస్టు ప్రభు లాంచ్ చేశారు. ఈ పాట అన్విక ఆడియోస్ ద్వారా రిలీజ్ అయింది.