మంగళవారం, 2 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 28 జనవరి 2019 (13:29 IST)
సంబంధిత వార్తలు
నా కోర్కె తీర్చేందుకు నీ కూతురును పంపుతావా...లేదా?: యజమాని - ఆమె తల్లి...
ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే...?
పాడె మోసేందుకురాని ఆ నలుగురు.. సైకిల్పై శవాన్ని తరలించిన కుమారుడు
గర్భనిరోధక మాత్రలు ఎలాంటి మహిళలు వాడొచ్చు?
అయ్యప్ప స్వామిని దర్శించుకున్న కోడలిని చితకబాదిన అత్త
లోపలి కూర మాత్రమే తిన్నావు..?
తల్లి: అదేంట్రా సమోసా బయటిదంతా వదిలేసి.. లోపలి కూర మాత్రమే తిన్నావు..?
చింటూ: డాక్టర్ గారు బయటి పదార్థాలు తినొద్దన్నారని నువ్వే చెప్పావుగా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్
ప్రాణం పోయినా అతడే నా భర్త అని ప్రకటించి, చివరకు మృతదేహాన్ని పెళ్లాడిన ఓ యువతి కేసులో సరికొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. యువతి కుటుంబ సభ్యులతో మృతుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలిపే ఓ వీడియో ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్లో ఇటీవల ఓ పరువు హత్య జరిగింది. తమ బిడ్డ తక్కువ కులానికి చెందిన యువకుడుని పెళ్ళి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేని యువతి తండ్రి, కుమారుడు కలిసి పరువు హత్యకు పాల్పడ్డారు. మృతుడు పేరు సక్షమ్ టాటే. అతని ప్రియురాల అచల్. ఈ కేసులో హంతకుల కుటుంబంతో మృతుడు సక్షమ్ టాటేకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో నిందితులు గజానన్, సాహిల్, హిమేష్తో కలిసి సక్షమ్ డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అచల్, ఆమె తండ్రి గజానన్ కొందరు యువకులతో కలిసి నృత్యం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారిలో సక్షమ్ కూడా ఉన్నారు.
భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు
చెన్నై మెట్రో రైలు భూగర్భంలో చిక్కకునిపోయింది. మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ రైలు సొరంగంలో ఆగిపోయింది. దీనికితోటు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులను మార్గమధ్యంలో దించేశారు. ఆ తర్వాత వారంతా సొరంగం మార్గంలో మరో స్టేషన్ వరకు నడిచి వచ్చారు. చెన్నై ఎయిర్ పోర్టు - విమ్కో నగర్ ప్రాంతాల మధ్య నడిచే మెట్రో రైలు చెన్నై సెంట్రల్ స్టేషన్ దాటిన తర్వాత రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనికితోడు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వారు మధ్యలోనే ఆగి సొరంగంలోని రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ హైకోర్టు మెట్రో సేషన్కు చేరుకున్నారు.
వామ్మో, జనంలోకి తోడేలుకుక్క జాతి వస్తే ప్రమాదం (video)
ఇటీవల అడవి జంతువులపై పరిశోధనలు చేసే ప్రొఫెసర్ బిలాల్ హబీబ్ ఓ అరుదైన దృశ్యాన్ని చూసారు. అదేమిటంటే... కుక్కతో తోడేలు సంపర్కం చేస్తూ కనిపించడం. ఈ కలయిక చాలా ప్రమాదకరమని ఆయన అంటున్నారు. వీటికి పుట్టే పిల్లలు తోడేలు స్వభావంతోనూ కుక్క స్వభావంతోనూ వుంటాయి. కుక్క మానవుల పట్ల విశ్వాసం కలిగి వుంటుంది. కానీ తోడేలు అలాక్కాదు. దాడి చేయడమే ప్రధానంగా వుంటుంది. మనుషులను చూస్తే ఇవి దాక్కుంటాయి. కుక్క-తోడేలుకు పుట్టడం వల్ల కొన్నిసార్లు ఇవి కుక్కల్లా విశ్వాసంతోనూ, కొన్నిసార్లు తోడేళ్లలా ప్రమాదకరంగానూ ప్రవర్తిస్తాయి.
బలహీనపడుతున్న దిత్వా తుఫాను.. అయినా ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను బలహీనపడుతోంది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారుతోంది. ఇది నైరుతి దిశగా పయనించి మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఉత్తర తమిళనాడు తీరాన్ని అనుకునివున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
రాజకీయాల నుంచి రిటైర్ కానున్న ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట.. కుమారుడికి పగ్గాలు..
ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజకీయాల నుంచి రిటైర్ కావాలని యోచిస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాత ఆయన ఈ నిర్ణయాన్ని పంచుకున్నారు. మాగుంట త్వరలో తన కుమారుడు రాఘవరెడ్డికి రాజకీయ బాధ్యతలను అప్పగిస్తారు. రాఘవరెడ్డి తదుపరి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మాగుంట కాంగ్రెస్ పార్టీతో తన కెరీర్ను ప్రారంభించి 1998, 2004-2009లో ఒంగోలు ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత, 2019లో వైఎస్ఆర్సీపీ ఎంపీగా, 2024లో మళ్లీ టీడీపీ ఎంపీగా గెలిచారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి
రవితేజ సరసన ఆషికా రంగనాథ్ , డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు . SLV సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇందులో అద్భుతమైన టైటిల్ గ్లింప్స్ తర్వాత, మేకర్స్ ఇప్పుడు ఫుట్ట్యాపింగ్ ట్రాక్ బెల్లాబెల్లాతో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు.
ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్
అన్ని వయస్సుల వారికి ఉచిత ప్రవేశం కలిగిన ఈ వేడుకలో వివిధ జానర్లకు చెందిన ఆకట్టుకునే కొరియన్ సినిమాలను ప్రదర్శించారు. అలాగే, సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన స్టాల్స్లో ఫేస్ పెయింటింగ్, హాంబోక్ ట్రైయల్స్, కొరియన్ కాలిగ్రఫీ, కొరియన్ నాట్స్, థీమ్ ఫోటో జోన్లతో కొరియన్ సంస్కృతిని ఎక్స్ పీరియన్స్ చేసే ప్రత్యేక ఆకర్షణలు వున్నాయి.
CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ
పైరసీ సైట్ ఐబొమ్మను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్మడి రవి అరెస్టుపై సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ చేసిన వ్యాఖ్యలతో చర్చ మొదలైంది. సమస్య పైరసీలో పాల్గొన్న వ్యక్తులలోనే కాదు, వ్యవస్థలోనే ఉందని ఆయన అన్నారు. నైపుణ్యం, ప్రతిభ ఉన్న వ్యక్తి చట్టవిరుద్ధమైన వేదికలను ఎందుకు ఎంచుకుంటాడని నారాయణ ప్రశ్నించారు.
నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్
నార్సిసిస్టిక్ స్త్రీలు తమ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుని తమ సొంత కుటుంబాలను నిర్మించుకుంటున్నారని నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఒక రహస్య పోస్ట్ చేశారు. "నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? ఇది చాలా బాధాకరం. పైగా ఆమె చాలా శక్తిమంతమైనది, చదువుకున్నది, అత్యంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి. బలహీనమైన, నిరాశతో ఉన్న పురుషులను డబ్బు కొనుగోలు చేయగలదు" అని పూనమ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?
ప్రముఖ హీరోయిన్ సమంత సోమవారం సినీ దర్శకుడు రాజ్ నిడుమోరును రెండో వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా కేంద్రంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో అత్యంత నిరాడంబరంగా వీరి వివాహ వేడుక జరిగింది. తమ పెళ్లి ఫోటోలను వారు ఇన్స్టాలో వెల్లడించారు. ఈ పెళ్లి వేడుకకు కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం.