గురువారం, 2 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 28 జనవరి 2019 (13:29 IST)
సంబంధిత వార్తలు
నా కోర్కె తీర్చేందుకు నీ కూతురును పంపుతావా...లేదా?: యజమాని - ఆమె తల్లి...
ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే...?
పాడె మోసేందుకురాని ఆ నలుగురు.. సైకిల్పై శవాన్ని తరలించిన కుమారుడు
గర్భనిరోధక మాత్రలు ఎలాంటి మహిళలు వాడొచ్చు?
అయ్యప్ప స్వామిని దర్శించుకున్న కోడలిని చితకబాదిన అత్త
లోపలి కూర మాత్రమే తిన్నావు..?
తల్లి: అదేంట్రా సమోసా బయటిదంతా వదిలేసి.. లోపలి కూర మాత్రమే తిన్నావు..?
చింటూ: డాక్టర్ గారు బయటి పదార్థాలు తినొద్దన్నారని నువ్వే చెప్పావుగా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
AP Thanks India, ఒక రాష్ట్ర రాజధానికి కేంద్రం చట్టబద్ధత ఇదే తొలిసారి, చంద్రబాబు పూజలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదించింది. బుధవారం ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందగా ఇక రాష్ట్రపతి ఆమోదముద్రతో ఏపీ రాజధానిగా అమరావతి చిరస్థాయిగా నిలవనుంది. అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో ఒక్క వైసిపి తప్ప దేశంలోని అన్ని పార్టీలు తమ మద్దతు తెలిపాయి. అందుకే ప్రస్తుతం AP Thanks India అనే హ్యాష్ ట్యాగ్ X లో ట్రెండ్ అవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... ఒక రాష్ట్ర రాజధానికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం దేశంలో ఇదే తొలిసారి కావడం.
అమెరికాను వణికిస్తున్న 'సికాదా' - భారత్లోకి ఎంట్రీ కానుందా?
అగ్రరాజ్యం అమెరికాను కరోనా సబ్ వేరియంట్గా గుర్తించిన సికాడా వణికిస్తోంది. ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన బీఏ.3.2 అనే వేరియంట్గా గుర్తించారు. ప్రస్తుతం ఈ వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తూ అమెరికా పౌరులను వణికిస్తోంది. ఇప్పటివరకు అమెరికాలోని 29 రాష్ట్రాల్లో ఈ వైరస్ను గుర్తించారు. గత 2024లో తొలిసారి సౌతాఫ్రికాలో ఈ వేరియంట్ను గుర్తించారు. ఇది క్రమంగా 23 దేశాలకు వ్యాపించింది. ఇపుడు అమెరికాలో కనిపించి కలకలం రేపుతోంది.
సినిమాల్లో నటించాలనే ఆశతో భాగ్యనగరికి వచ్చాడు.. అంతలోనే అనంతలోకాలకు... (వీడియో)
సినిమాల్లో నటించాలన్న ఆశతో ఓ యువకుడు హైదరాబాద్ నగరానికి వచ్చాడు. సినిమా అవకాశాల కోసం అనేక నిర్మాణ సంస్థలకు చెందిన కార్యాలయాలకు ఆడిషన్స్ కోసం వెళ్ళసాగాడు. ఇంతలోనే గుండె ఆగిపోవడంతో అనంత లోకాలకు చేరుకున్నాడు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమరావతి బిల్లుకు కేంద్రం ఆమోదం.. ఏపీ సంబురాల్లో సీఎం దంపతులు (video)
అమరావతి బిల్లుకు కేంద్రం ఆమోదం లభించింది. దీంతో ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలు, రైతులు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభలో ఈ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందగా, తాజాగా రాజ్యసభ మూజువాణి ఓటుతో బిల్లును పాస్ చేసింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం ఈ బిల్లు చట్టం కానుంది. అలాగే ఉద్దండరాయునిపాలెంలో అమరావతి రైతులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు.
ఇరాన్పై యుద్ధంలో విజయం సాధించాం : డోనాల్డ్ ట్రంప్
ఇరాన్పై సాగిస్తున్న యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్లు విజయం సాధించాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా సైనిక చర్యలతో టెహ్రాన్ సైనిక శక్తిని పూర్తిగా నాశనం చేశామని, తమ వ్యూహాత్మక లక్ష్యాలు నెరవేరుతున్నాయని, త్వరలోనే ఈ పనిని పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయన జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్పై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునేలా రాకాస ఉంటుంది : నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల మాట్లాడుతూ ..* ‘‘రాకాస’ కోసం షూటింగ్ చేసిన దాని కంటే ప్రమోషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాం. మేం మంచి సినిమాని తీశాం. మేం తీసిన మూవీని జనాల వరకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాం. అందుకే ఈ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తున్నాం. గ్లింప్స్ నుంచే ‘రాకాస’ మీద భారీ హైప్ ఏర్పడింది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు క్లీన్ కామెడీతో ఫ్యామిలీ అంతా కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా, ఎంటర్టైన్ అయ్యేలా మా ‘రాకాస’ ఉంటుంది. మా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. పూర్తిగా హారర్, థ్రిల్లర్ అని కాకుండా.. కామెడీ, ఫ్యాంటసీ, అడ్వెంచర్ ఇలా అన్ని రకాల అంశాలతో ఉంటుంది.
Amba’s Revenge: తెలుగులో తొలి ఏఐ సినిమా అంబ’s రివెంజ్
హైదరాబాద్: చలనచిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టిస్తూ, సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్గా “అంబ’s రివెంజ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాతగా, రాణి మాడిసన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని ఈ పౌరాణిక చిత్రాన్ని వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు.
శ్రీనివాస మంగాపురం నుంచి స్వాతంత్ర బాబు గా డా. నరేష్ వికే
RX 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' ప్రాజెక్ట్కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
Ravi Basrur: కటాలన్ కు సలార్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్
కేజీఎఫ్, మార్కో వంటి సినిమాలతో దక్షిణ భారతంలో సంచలనంగా మారిన రవి బస్రూర్, మరోసారి తన సంగీతంతో మ్యూజికల్ సంచలనం సృష్టించడానికి రెడీ అయ్యారు. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “కటాలన్” కోసం ఆయనను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ముందుగా ఈ చిత్రానికి బి. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తారని వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు అధికారికంగా రవి బస్రూర్ ఈ బాధ్యతలు చేపట్టినట్లు ప్రకటించారు.
Satya: సత్య, రియా సింఘా పై సత్య ఈజ్ నాట్ జెట్లీ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్
సత్య, రియా సింఘా కథానాయికగా జోడీగా దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. ఇప్పటికే ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్లు, ఒక ఫన్ గ్లింప్స్ తో బజ్ క్రియేట్ చేసిన మేకర్స్, ఇప్పుడు సత్య ఈజ్ నాట్ జెట్లీ' అనే ప్రమోషనల్ సాంగ్ను విడుదల చేశారు.