బుధవారం, 25 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:58 IST)
సంబంధిత వార్తలు
దోసెలు- దోసె పెనం.. అమ్మాయిలు-అబ్బాయిలు
30 ఏళ్ల కాపురంలో.. మంచి కాఫీ...
పక్కింటి భార్యకు చీర...
టీవీకి టీచర్కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
అటెండెన్స్ వేయాలంటే.. ముద్దు లంచంగా ఇవ్వాలి.. వీడియో వైరల్
భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా?
"సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకున్నది ఏంటి?" అడిగాడు టీచర్
"భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని..!" టక్కున బదులిచ్చాడు విద్యార్థి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Himachal Pradesh: పార్వతి నదికి వరద ముప్పు.. వీడియో వైరల్
హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్లో భారీ వర్షాలతో పార్వతి నదికి వరద ముంచెత్తింది. హిందుస్థాన్-టిబెట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడింది. నిర్మాండ్లో వరద లాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు. లార్జీ వద్ద కొండచరియల నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పార్వతి నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
సీబీఎస్ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు - వచ్చే యేడాది రెండుసార్లు..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి పబ్లిక్ పరీక్షా విధానంలో కీలక మార్పులు చేసింది. వచ్చే యేడాది నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలను రెండుసార్లు నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇదే విషయంపై సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సంజయ్ భరద్వాజ్ మాట్లాడుతూ, ఈ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా తొలి దశ పరీక్షలు ఫిబ్రవరిలోనూ, రెండో దశ పరీక్షలు మే నెలలో జరుగుతాయని తెలిపారు. తొలి ఫలితాలు, ఏప్రిల్, రెండో దశ ఫలితాలు జూన్ నెలలో విడుదల చేస్తామని తెలిపారు. అయితే, తొలి దశ పరీక్షలకు విద్యార్థులు విధిగా హాజరుకావాలని, రెండో దశ పరీక్షలు మాత్రం ఐచ్ఛికం అని తెలిపారు.
హోటల్ గదిలో ప్రాణాలు తీసుకున్న బ్యూటీషియన్... ఎక్కడ?
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఒక బ్యూటీషియన్ హోటల్ గదిలో ప్రాణాలు తీసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఆత్మహత్య కేసు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. అనూష (26) అనే బ్యూటీషియన్కు కట్టుకున్న భర్తతో మనస్పర్థలు తలెత్తాయి. దీంతో తన తల్లిదండ్రులతో కలిసి బీహెచ్ఈఎల్ సమీపంలోని తల్లిదండ్రులతో కలిసివుంటుంది. ఆదివారం స్నేహితుల వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన అనూష తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేసినా స్పందించలేదు.
Delhi murder: బాల్కనీలో ప్రేమికుల గొడవ.. ప్రియురాలిని ఐదో అంతస్థు నుంచి తోసేశాడు..
దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల ప్రియురాలిని, ఆమె ప్రియుడు భవనం ఐదవ అంతస్థు నుంచి తోసి హతమార్చాడు. ఈశాన్య ఢిల్లీలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి కుటుంబం నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది జూన్ 23 సాయంత్రం, ఆ అమ్మాయి, ఆమె ప్రియుడు తౌఫిక్ తన అపార్ట్మెంట్ భవనం బాల్కనీలో తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రియురాలి కోరిక మేరకు ఆమె భర్తను హత్య చేసిన ప్రియుడు...
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్లో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ దారుణ హత్య కేసును మరిచిపోకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను తన ప్రియుడుతో హత్య చేయించిందో వివాహిత. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా గ్రామీణ మండలం అక్కంపల్లి - రాచానపల్లి రోడ్డులో చోటుచేసుకుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో బుధవారం నాడు శివ బాలాజీ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..
ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్
మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం చిత్రం వర్జిన్ బాయ్స్. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు
కన్నప్ప ఈ శుక్రవారం థియేటర్లలోకి దూసుకురానుంది, అభిమానులు, ప్రేక్షకుల నుండి భారీ అంచనాలను తీసుకువెళుతుంది. విష్ణు మంచు ఈ చిరకాల కలల ప్రాజెక్ట్ను భారీ స్థాయిలో నిర్మించారు, దీనిని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.
Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న రిలీజ్ కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప రూపొందింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లు, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇందులో శివబాలాజీ చిత్రం గురించి రివ్యూ చెప్పేశారు.
వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ
టీనేజ్ యువతతో తీసిన సినిమా వర్జిన్ బాయ్స్. వర్జిన్ బాయ్స్ హాస్యం, శృంగారం మరియు భావోద్వేగాలతో వుంటుందని చిత్ర యూనిట్ ప్రచారం చేసింది. యువతకు సంబంధించిన కథాంశంతో. గీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని రాజ్గురు ఫిల్మ్స్ బ్యానర్పై రాజా దారపునేని నిర్మించారు మరియు దయానంద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్ నేడు హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్ లో విడుదలైంది.