శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:58 IST)
సంబంధిత వార్తలు
దోసెలు- దోసె పెనం.. అమ్మాయిలు-అబ్బాయిలు
30 ఏళ్ల కాపురంలో.. మంచి కాఫీ...
పక్కింటి భార్యకు చీర...
టీవీకి టీచర్కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
అటెండెన్స్ వేయాలంటే.. ముద్దు లంచంగా ఇవ్వాలి.. వీడియో వైరల్
భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా?
"సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకున్నది ఏంటి?" అడిగాడు టీచర్
"భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని..!" టక్కున బదులిచ్చాడు విద్యార్థి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని
వైకాపాకు రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఆయన గురువారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను కలిశారు. జనసేన పార్టీలో చేరికపై చర్చించారు. ఆయనకు పవన్ మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు.
తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్
పవిత్రమైన శ్రీవారు ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిపారని నివేదకలో తేలడంతో ఇపుడు ఈ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన వ్యవహారం కావడంతో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరింత లోతుగా పరిశీలించి, కారకులను వెతికిపట్టుకునే పనిలో వున్నట్లు తెలిపారు. స్వామివారి లడ్డూలో జంతు కొవ్వును వాడటానికి కారకులెవరో తేల్చే పనిలో వున్నామనీ, వాస్తవం తెలిసిన తర్వాత వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...
తిరుపతి శ్రీవారి లడ్డూలో చేప నూనె, బీఫ్ టాలో, పంది కొవ్వును వినియోగించినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారించింది. శ్రీవారి లడ్డూను జూలై 8వ తేదీన టెస్టు నిమిత్తం ల్యాబ్కు పంపించగా, ఈ నెల 17వ తేదీన నివేదిక అందజేసింది.
ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ త్వరలోనే అమల్లోకి రానుంది. ఈ కొత్త పాలసీకి ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కొత్త మద్యం పాలసీ ప్రకారం ఏపీలో క్వార్టర్ మద్యం సీసా ధరను రూ.99గా నిర్ణయించారు. అలాగే, నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకునిరానుంది. రాష్ట్రంలోని 3,736 మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10 శాతం (340 దుకాణాలు) కేటాయించాలనే కమిటీ సిఫార్సుకు సమ్మతి తెలిపింది. రాష్ట్రంలో 12 ప్రీమియర్ దుకాణాలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. తిరుపతిలో మాత్రం ప్రీమియర్ దుకాణానికి అనుమతివ్వలేదు.
తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?
ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూ తయారీ కోసం ఉపయోగించే గోవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపినట్టు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ దారుణం గత వైకాపా ప్రభుత్వం హయాంలో చోటు చేసుకుందని, అందుకే శ్రీవారి లడ్డూ నాణ్యతతో పాటు రుచి తగ్గిపోయిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఆవు నెయ్యితో తయారు చేస్తున్నట్టు చెప్పారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి
తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలివేస్తానని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత అలియాస్ అయేషా పేర్కొన్నారు. పైగా తన భర్త జానీ మాస్టర్ ప్రతిభను ప్రోత్సహించేవారని, ఎవరికైనా అవకాశాల్లేకుండా ఆయనెందుకు చేస్తారని సుమలత అలియాస్ ఆయేషా పేర్కొన్నారు. ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ను పోలీసులు గురువారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమె నిజం నిరూపిస్తే భర్తను వదిలేస్తానని ఆయేషా అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం విశ్వంభర. ఈ చిత్రం తాజా అప్ డేట్ ఈరోజు పోస్ట్ చేసింది చిత్ర యూనిట్. 10-1-2025న విశ్వంభర విజృంభణ, ఆగమనం అంటూ పోస్ట్ చేశారు. మరోవైపు ఈ సినిమా పనులు అన్నీ శరవేగంగా పూర్తి అవుతున్నాయి.
మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్
సుధీర్ బాబు అప్ కమింగ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'లో ఎమోషనల్ ప్యాక్డ్ రోల్ లో కనిపించనున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్టైన్మెంట్తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ టీజర్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ నాన్న సాంగ్ ని రిలీజ్ చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం
శర్వానంద్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #Sharwa38 కోసం మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లను రూపొందించడంలో పేరుపొందిన బ్లాక్బస్టర్ మేకర్ సంపత్ నందితో చేస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై హై బడ్జెట్తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగాఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సహచర కొరియోగ్రాఫర్ స్రష్ట మధ్య ఎప్పటినుంచో అవినాభావ సంబంధం వుందనేది డాన్సర్ అసోసియేషన్ సభ్యులకు తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా కలిసి వుంటున్న వారు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అసలు ఈ ఇష్యూ వెనుక డాన్సర్ అసోసియేషన్ హస్తం వుందా? రాజకీయ కోణం దాగి వుందా? అనేది ఇండస్ట్రీ చర్చగా మారింది. దానికితోడు తాజాగా పుష్ప 2 సినిమాలో సింగిల్ కార్డ్ తో అల్లు అర్జున్, సుకుమార్ లు ఓ సాంగ్ ను స్రష్ట చేత చేయించడం జరిగింది. ఇది తెలిసిన జానీ మాస్టర్ తను తెలీకుండా ఎలా చేశావ్? అంటూ ప్రశ్నించడం ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరగడం తోటి డాన్సర్లకు తెలిసిందే.