సోమవారం, 5 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:58 IST)
సంబంధిత వార్తలు
దోసెలు- దోసె పెనం.. అమ్మాయిలు-అబ్బాయిలు
30 ఏళ్ల కాపురంలో.. మంచి కాఫీ...
పక్కింటి భార్యకు చీర...
టీవీకి టీచర్కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
అటెండెన్స్ వేయాలంటే.. ముద్దు లంచంగా ఇవ్వాలి.. వీడియో వైరల్
భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా?
"సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకున్నది ఏంటి?" అడిగాడు టీచర్
"భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని..!" టక్కున బదులిచ్చాడు విద్యార్థి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి
కూతురి పెళ్లి పల్లకీ బయలుదేరడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఆ ఇంట్లో. తన పెళ్లి జరుగబోతోందన్న ఆనందంలో ఆ పెళ్లికూతురు తన కుటుంబ సభ్యులతో కలిసి బ్యాండ్ మేళం ధ్వనికి తగ్గట్లుగా నృత్యం చేస్తోంది. అకస్మాత్తుగా ఆ ఆనందం ఆవిరైపోయింది. పెళ్లి పందిరిలో అరుపులు, ఏడుపులు వినిపించాయి. తన కూతురి పల్లకీని మోయడానికి బదులుగా, తండ్రి ఆమె పాడెను తన భుజాలపై ఎత్తుకోవాల్సి వచ్చింది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న వారందరూ కన్నీటిపర్యంతమయ్యారు. వధువు కాకముందే గుండెపోటుతో కూతురు మరణించడంతో బదౌన్లోని నూర్పూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?
పహల్గాం దాడి నేపథ్యంలో సివిల్ మాక్ డ్రిల్స్పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన చేసింది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య రాష్ట్రాల్లో మాక్ డ్రిల్లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆదేశాల ప్రకారం మే 7, 2025న ప్రజా రక్షణ కోసం సమర్థవంతంగా మాక్ డ్రిల్లు నిర్వహించాలని ఆదేశించింది. భద్రతా సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించే రీతితో, అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో తెలిపేందుకు మాక్ డ్రిల్స్ పనికొస్తాయని పేర్కొంది.
ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)
పహెల్గాం ఉగ్రదాడి చేసిన ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాలు మోపలేని కారడవుల్లో వారిని ఎలాగైనా ప్రాణాలతో పట్టుకుని ప్రపంచం ముందు నిలబెట్టాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఉగ్రవాదులకు ఆహారం, నివాసం సాయం చేసిన 23 ఏళ్ల అహ్మద్ మాగ్రే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తానే ఉగ్రవాదులకు ఆహారం, నివాసం ఏర్పాటు చేసినట్లు అతడు అంగీకరించాడు. ఉగ్రవాదులు ఎక్కడ వున్నారో ఆచూకి చూపిస్తానంటూ భద్రతా దళాలను వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లాడు. కుల్గాంలోని టాంగ్ మార్గ్ ప్రాంతంలోని అడవిలో వారు వున్నారంటూ అటు తీసుకుని వెళ్లాడు. పోలీసులు, సైన్యం అతడిని అనుసరించాయి.
పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత
పహల్గాం ఉగ్రదాడి తర్వాత తమ రాష్ట్రంలోని పాకిస్తాన్ అనుకూల మద్దతుదారులపై ఉక్కుపాదం మోపుతున్నట్టు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్కు మద్దతు తెలిపిన వారిపై అస్సాంలో చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 42కు చేరిందన్నారు.
పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?
ఉత్తరప్రదేశ్లోని అమేథిలో ఒక వివాహానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే, తందూరీ, రోటీల విషయంలో జరిగిన చిన్న వివాదం ఇద్దరు యువకుల దారుణ మరణానికి దారితీసింది. వివాహ కార్యక్రమంలో భాగంగా ఒక ఫుడ్ స్టాల్ వద్ద జరిగిన మాటల ఘర్షణలో 17 ఏళ్ల ఆశిష్, 18 ఏళ్ల రవిని కొట్టి చంపేశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆశిష్, రవి తందూరి రోటీ కౌంటర్ వద్ద ఆహారం కోసం క్యూలో నిలబడ్డారని పోలీసులు తెలిపారు. వారికి వరుడి బంధువు రోహిత్, అతని కొంతమంది స్నేహితులు, ఇతర అతిథుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో రోహిత్ బృందం జరిగిన వివాదాన్ని అవమానంగా భావించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి
అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జ్ రచనా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం తెరచాప. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, స్రీలు ముఖ్యపాత్రలో నటిస్తూ రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, రాఖి, నాగ మహేష్, ఫిష్ వెంకట్, అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు.
ఎఫ్1 వీకెండ్ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి
మియామి ఎఫ్1 వీకెండ్ ఈసారి ఒక దేశీ ట్విస్ట్ తో మరింత సంచలనం రేపింది. ఇండియన్ యాక్టర్, ఎంటర్ప్రెన్యూర్ రానా దగ్గుబాటి, తన లోకా లోకా టకీలా టీంతో కలిసి నగరంలోని అత్యంత ఎక్స్క్లూజివ్ పార్టీల్లో సందడి చేస్తూ కనిపించారు. హాలీవుడ్ గ్లామర్, హిప్హాప్ స్టార్లు, ఇండియన్ స్టైల్ లో ఈ వేడుకలో 50 సెంట్స్, ఫ్లో రిడా, ఆస్కార్ విజేత క్యూబా గూడింగ్ జూనియర్లు రానా, అతని టీంతో కలిసి సందడి చేశారు. ఈ జోష్ మియామి నగరమంతా చర్చగా మారింది.
తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు
నా ఫస్ట్ తమిళ్ సినిమా కామెడీ ఎంటర్టైనర్. ఎస్పీబీ గారు ప్రొడ్యూస్ చేశారు. బేసిగ్గా నేను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ని. పోకిరి, ఒక్కడు, వర్షం, అతడు, సైనికుడు ఇలా చాలా పెద్ద తెలుగు సినిమాలకి వర్క్ చేశాను. అప్పుడే సినిమా డైరెక్షన్ పై ఆసక్తి ఏర్పడింది. సందీప్ కిషన్ గారితో నిను వీడని నీడను సినిమా చేశాను అని డైరెక్టర్ కార్తీక్ రాజు తెలిపారు.
త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?
ప్రముఖ హీరోయిన్, చెన్నై చంద్రం త్రిషకు పెళ్లయిపోయిందట. కోలీవుడ్ యువ హీరోనే ఆమె భర్త అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. గత రెండు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమలో రాణిస్తున్న త్రిష వయసు నాలుగు పదులు దాటిపోయింది. అయితే, ఆమె గురించి మాత్రం ఏదో ఒక పుకారు షికారు చేస్తూనే ఉంది.
రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎపుడు రిటైర్మెంట్ అవుతారంటూ వస్తున్న వార్తలపై ఆయన సతీమణి లతా రజనీకాంత్ స్పందించారు. ఈ ప్రశ్నకు తనకు సమాధానం చెపితే చెప్పేదాన్నని అన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ 'కూలీ', 'జైలర్-2' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన సినిమాలకు స్వస్తి చెప్పనున్నారంటూ ప్రచారం సాగుతోంది.