బుధవారం, 9 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:26 IST)
సంబంధిత వార్తలు
టీవీకి టీచర్కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
భవన నిర్మాణ పనుల్లో భార్యాభర్తలు.. కాలుజారి కిందపడిపోయారు.. ఏమైంది?
ఆగస్టులో తిరుమలలో రెండుసార్లు గరుడ సేవ.. నవ దంపతులు దర్శించుకుంటే?
కన్నబిడ్డలకు భారంగా వుండకూడదని వృద్ధ దంపతుల ఆత్మహత్య.. ఎలాగంటే?
అప్పు ఇచ్చిన మహిళ తల్లిని చంపి ముక్కలు చేసిన కిరాతకులు... ఎక్కడ?
పక్కింటి భార్యకు చీర...
"ఏమండి.. పక్కింటి ఆయన వాళ్ల ఆవిడకు 15వేల చీర కొన్నాడట.. మీరు ఒక్క చీరైనా కొనిపెట్టారా?" అడిగింది సుజాత
"ఎవరికి.. పక్కింటి ఆవిడకా..? టక్కున అడిగేశాడు.." రవి
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా
కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్పై విచారణను కర్ణాటక హైకోర్టు బుధవారం ఏప్రిల్ 17కి వాయిదా వేసింది, ఈ విషయానికి సంబంధించి అభ్యంతరాలు దాఖలు చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)ని ఆదేశించింది. రన్యా రావును బెంగళూరు విమానాశ్రయం నుండి బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై అరెస్టు చేశారు. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు నటిని ఏప్రిల్ 21 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ప్రస్తుతం ఆమె బెంగళూరు శివార్లలో ఉన్న సెంట్రల్ జైలులో ఉంది. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు రెండవ నిందితుడు తరుణ్ రాజు, మూడవ నిందితుడు ఆభరణాల వ్యాపారి సాహిల్ సకారియా జైన్ల జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 21 వరకు పొడిగించింది.
తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.1,332 కోట్లు ఆమోదించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రధానమంత్రి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రివర్గానికి చంద్రబాబు ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి కీలక మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఏపీలో సంకీర్ణ ప్రభుత్వంతో నడుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి శ్రీవారి ఆలయం, శ్రీ కాళహస్తి శివాలయం, చంద్రగిరి కోట వంటి పవిత్ర స్థలాలను అనుసంధానించే దిశగా తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టు రావడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ రైలు వెల్లూరు, తిరుపతి వంటి విద్యా- వైద్య కేంద్రాలకు ప్రాప్యతను పెంచుతుందని పేర్కొన్నారు.
పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...
ఏపీలో వైసిపి తిరిగి అధికారంలోకి వస్తుందనీ, అప్పుడు పోలీసుల బట్టలు ఊడదీసి నడిరోడ్డుపై నిలబెడతానంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఒక్కొక్కరుగా పోలీసులు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. రాప్తాడు పర్యటనలో పోలీసుల బట్టలూడదీసి నిలబెడతానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ కౌంటర్ ఎటాక్ చేసారు. బట్టలు ఊడదీసి కొడతాను అంటున్నారు... అవేమైనా నువ్విస్తే వేసుకున్నవి అనుకున్నారా... మేము ఎంతో కష్టపడి ఎన్నో వేలమందితో పోటీపడి నెగ్గి, ఫిట్నెస్ పరీక్షల్లో పాసయ్యాక, ఎన్నో ఇంటర్వ్యూలలో సఫలమయ్యాక ఆ యూనిఫాంను మేము ధరించాము.
అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)
తమిళనాడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థుల బృందం ట్రెండ్ థాయ్ పాటకు నృత్య ప్రదర్శన ఆన్లైన్లో వైరల్గా మారింది. పిల్లలు స్కూల్ యూనిఫాం ధరించి అద్భుతంగా స్టెప్స్ వేస్తూ అలరించారు. ఈ డ్యాన్స్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో 5 మిలియన్లకు పైగా లైక్లు వచ్చాయి. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకుల నుండి ప్రశంసలను పొందింది. చాలామంది విద్యార్థుల నైపుణ్యాలను ప్రశంసించారు. ఈ వీడియో నృత్యం, సంగీతం తమిళ భాషకు దగ్గరగా వున్నందున తమిళనాట ఈ సాంగ్ బాగా ట్రెండ్ అవుతోంది.
ప్రకాశం బ్యారేజ్లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)
ప్రకాశం బ్యారేజ్లో ఓ మహిళ పై నుంచి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే సకాలంలో గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం వెంటనే యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. ఈ క్రమంలో డ్రోన్లు, వాటర్ బెలూన్లు వాడి ఆ మహిళ ప్రాణాలు కాపాడారు. వైజాగ్ ప్రకాశం బ్యారేజ్పై నుంచి దూకేసింది. వేగంగా బ్యారేజీ వద్దకు నడుచుకుంటూ వచ్చి.. కృష్ణానదిలోకి దూకేసింది. కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసులు మహిళ కుటుంబీకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?
ఏలకులు. ఇవి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనవి. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట ఏలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఏలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఏలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి. ఏలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు. ఏలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి.
కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?
కీరదోస. వీటిని తీసుకుంటుంటే జీర్ణక్రియ సజావుగానూ, బరువు అదుపులో వుంటుంది. ఈ కీరదోసను తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. కీరదోసలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, పీచు పదార్థాలతో పాటు ఎన్నో పోషకాలుంటాయి. కీరదోసలో వుండే క్యాల్షియం ఎముక పుష్టికి దోహదపడుతుంది. కిడ్నీలు, మెదడు పనితీరుకు కూడా కీరదోసలో వుండే పోషకాలు మేలు చేస్తాయి. కీరదోసలో వుండే పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది.
మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!
చాలా మందికి మరుగుదొడ్డికి వెళ్ళి మొబైల్ చూడటం ఓ వ్యసనంగా ఉంటుంది. మరికొందరు లెట్రిన్లో కూర్చొని పేపర్ చేతిలో పట్టుకుంటేగానీ మలవిసర్జన చేయలేరు. కొంతకాలానికి ఇది ఓ వ్యసనంగా మారిపోతుంది. ఇది వ్యసనంతో పాటు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.
ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!
సాధారణంగా అనేక మందికి సాధారణ రోజుల్లోనే శరీరం నుంచి చెమట అధికంగా వస్తుంది. ఇక వేసవికాలంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటతో స్నానం చేస్తుంటారు. ఇలాంటి వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. ఇలాంటి వారు కొన్ని చిన్న చిట్కాలను పాటిస్తే చాలా మేరకు చెమట నుంచి విముక్తి పొందవచ్చు. అవేంటే తెలుసుకుందాం.
మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?
బంగాళాదుంపలు. మొలకెత్తిన బంగాళాదుంపలను తింటే అనారోగ్యం కలుగుతుందని చెబుతారు. కారణాలు ఏమిటో తెలుసుకుందాము. మొలకెత్తిన బంగాళాదుంపలు సురక్షితం కాదని చెబుతారు. బంగాళాదుంపలకు మొలకెత్తిన రెమ్మలలో గ్లైకోఅల్కలాయిడ్స్ ఉంటాయి. ఇలాంటి వాటిని పెద్ద పరిమాణంలో తినడం వల్ల ప్రాణానికి ముప్పు వాటిల్లవచ్చు. బంగాళాదుంపలు మొలకెత్తడం ప్రారంభించినప్పుడు, గ్లైకోఅల్కలాయిడ్స్ స్థాయిలు పెరగడం ప్రారంభిస్తాయి. ఇలాంటి వాటిని తినడం వల్ల వాంతులు, విరేచనాలు, వికారం వస్తాయి. మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను ఉపయోగించకపోవడమే మంచిది.