మంగళవారం, 2 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:05 IST)
సంబంధిత వార్తలు
వివేకా హత్య కేసు : ఏపీ హోం మంత్రి అనితను కలిసిన సునీత.. ఇక నిందితులకు వణుకేనా?
నువ్వే అపార్థం చేసుకుంటే ఎలా... నేను ఏ తప్పూ చేయలేదు నాన్నా... ఓ విద్యార్థిని ఆత్మహత్య
కరాచీలో దారుణం.. విడాకులు కోరిందనీ కుమార్తె కాళ్లు నరికేసిన కసాయి తండ్రి!
మైనర్ కుమార్తెపై లైంగికదాడికి తెగబడిన తండ్రి.. ఎక్కడ?
ఆస్తిలో వాటా ఇవ్వని తండ్రి - కారుతో ఢీకొట్టి చంపిన కొడుకు!!
టీవీకి టీచర్కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
తండ్రి : "ఎప్పుడూ టీవీ చూస్తుంటే ఎలా.. నీ టీచర్తో చెప్పమంటావా?"
కుమారుడు: "ఎప్పుడు చూసినా టీచర్ గురించి మాట్లాడుతున్నావ్.. ఏం మమ్మీకి చెప్పమంటావా?.!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)
రోడ్లు వెంట వుండే పానీపూరీలను చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఐతే అలాంటి వారు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే... పానీపూరీ తినేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించకపోతే ఎలాంటి సమస్య వస్తుందో దీన్ని చూస్తే తెలుస్తుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఔరియా జిల్లాలో ఓ మహిళ పానీపూరి తినాలనుకుని రోడ్డు పక్కనే వున్న బండి దగ్గరకు వెళ్లింది. షాపు వ్యక్తి పానీపూరీలు ఇస్తుంటే ఆబగా నోరు తెరిచి పానీపూరీలు చక్కగా తింటోంది. ఇంతలో కాస్తంత పెద్దసైజు పానీపూరీ వచ్చింది. దాన్ని కూడా నోట్లో పట్టించాలని కాస్త గట్టిగా నోరు తెరిచింది.
Monkeys: వరంగల్, కరీంనగర్లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు
వరంగల్, కరీంనగర్లలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజలు తిరగబడ్డారు. తమ గ్రామాలను కోతుల నుండి రక్షించగల వారికే మద్దతు ఇస్తామని ఓటర్లు చెబుతున్నారు. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలంలోని యెల్లండు వంటి గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 5,400 మంది ఓటర్లతో, గ్రామంలో 10,000 కంటే ఎక్కువ కోతులు ఉన్నాయని అంచనా వేయబడింది. ఇది మానవ జనాభా కంటే రెండింతలు. కోతులు సదరు గ్రామాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఒంటరిగా నడవడం ప్రమాదకరం. అవి తరచుగా ఇళ్లపై దాడి చేస్తున్నాయి.
భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)
జంతువులు వుండే జంతు ప్రదర్శన శాలలో ఓ భీతావహ సంఘటన జరిగింది. సింహం వుండే డెన్ లోకి ఓ వ్యక్తి ఆ జంతువును మరింత దగ్గరగా చూసేందుకు ఫెన్సింగ్ దూకి లోపలికి వెళ్లాడు. అలా ఫెన్సింగ్ దూకి లోనికి ప్రవేశిస్తున్న వ్యక్తిని చూసిన సింహం ఒక్క ఉదుటున అతడి వద్దకు పరుగెత్తింది. అతడు చెట్టు కొమ్మ పైనుంచి క్రిందికి జారడంతో అతడిపై పంజా విసిరింది. ఆ వ్యక్తి పొదల్లో దాక్కునేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ అతడిపై దాడి చేసి చంపేసింది. జూ సిబ్బంది అదుపు చేసేందుకు యత్నించే లోపుగానే అతడిని చంపి పీక్కుని తినేసింది.
Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?
విడదల రజిని వైఎస్ఆర్ కాంగ్రెస్కు బైబై చెప్పాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. జగన్ మోహన్ రెడ్డి కుల సమీకరణాల పేరుతో తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెడుతున్నారని ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రజిని తెలుగుదేశం పార్టీలో ప్రారంభించారు కానీ అక్కడ టికెట్ నిరాకరించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్పై చిలకలూరిపేట నుంచి పోటీ చేసి టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి చాలా మందికి షాక్ ఇచ్చారు. తరువాత మంత్రివర్గంలోకి ప్రవేశించి, పల్నాడులో సీనియర్ల కంటే కూడా రెండున్నర సంవత్సరాలు ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.
Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?
ఒకప్పుడు తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్తో పేరుగాంచిన రేణుకా చౌదరి క్రేజ్ ఇటీవల తగ్గిందనే చెప్పాలి. అయితే తాజాగా రేణుకా చౌదరి తనతో పాటు ఒక కుక్కను పార్లమెంటుకు తీసుకువచ్చి కొత్త చర్చకు తెరలేపారు. ఈ సంఘటన త్వరగా రాజకీయ, ప్రజా దృష్టిని ఆకర్షించింది. బిజెపి శాసనసభ్యురాలు జగదాంబికా పాల్, ఎంపీగా తన అధికారాలను దుర్వినియోగం చేసిందని రేణుక ఆరోపించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ కుక్కను పార్లమెంటు ప్రాంగణం నుండి రేణుకా చౌదరి తిరిగి ఇంటికి పంపారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?
ప్రముఖ హీరోయిన్ సమంత సోమవారం సినీ దర్శకుడు రాజ్ నిడుమోరును రెండో వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా కేంద్రంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో అత్యంత నిరాడంబరంగా వీరి వివాహ వేడుక జరిగింది. తమ పెళ్లి ఫోటోలను వారు ఇన్స్టాలో వెల్లడించారు. ఈ పెళ్లి వేడుకకు కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.32 గా రూపొందుతోన్న చిత్రానికి ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. బేబీ వంటి సంచలన విజయం తరువాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. '90s' వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు.
Varun Sandesh: వరుణ్ సందేశ్ నయనం ఫస్ట్ లుక్ రిలీజ్
లేటెస్ట్గా ఈ ఒరిజినల్ ఫస్ట్ లుక్ను జీ 5 విడుదల చేసింది. దీంతో వరుణ్ సందేశ్ ఓటీటీ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ ఒరిజినల్లో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ సందేశ్ పరిచయం కాబోతున్నాడు. తన పాత్రలోని డార్క్ యాంగిల్, సైకలాజికల్ సంక్లిష్టతను ఇందులో ఆవిష్కరించారు.
MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు
ప్రముఖ నటుడు, నిర్మాత, పద్మ శ్రీ డాక్టర్ ఎం. మోహన్ బాబు తన 50 ఏళ్ల సినీ ప్రయాణానికి సంబంధించిన కార్యక్రమంలో భారతీయ సినిమా, రాజకీయ ప్రముఖుల్ని ఒకే వేదికపైకి తీసుకు వచ్చారు. హైదరాబాద్లోని పార్క్ హయత్లో జరిగిన ఈ వేడుకలో తారలంతా సందడి చేశారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, దిగ్గజ వ్యాపారవేత్తలు, సన్నిహితుల సమక్షంలో MB50 వేడుకలు ఘనంగా జరిగాయి.
బాలీవుడ్లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?
టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నాకు బాలీవుడ్లో బంపర్ ఆఫర్ వరించింది. లెజండరీ దర్శకుడు వి.శాంతారాం బయోపిక్లో ఆమె నటించనున్నట్టు సమాచారం. భారతీయ సినిమా దిగ్గజాల్లో ఒకరుగా వి.శాంతారాం వెలుగొందారు. ఆయన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మూవీలో శాంతారాం భార్య, అలనాటి ప్రముఖ నటి సంధ్య పాత్రలో తమన్నా కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.