శనివారం, 7 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:05 IST)
సంబంధిత వార్తలు
వివేకా హత్య కేసు : ఏపీ హోం మంత్రి అనితను కలిసిన సునీత.. ఇక నిందితులకు వణుకేనా?
నువ్వే అపార్థం చేసుకుంటే ఎలా... నేను ఏ తప్పూ చేయలేదు నాన్నా... ఓ విద్యార్థిని ఆత్మహత్య
కరాచీలో దారుణం.. విడాకులు కోరిందనీ కుమార్తె కాళ్లు నరికేసిన కసాయి తండ్రి!
మైనర్ కుమార్తెపై లైంగికదాడికి తెగబడిన తండ్రి.. ఎక్కడ?
ఆస్తిలో వాటా ఇవ్వని తండ్రి - కారుతో ఢీకొట్టి చంపిన కొడుకు!!
టీవీకి టీచర్కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
తండ్రి : "ఎప్పుడూ టీవీ చూస్తుంటే ఎలా.. నీ టీచర్తో చెప్పమంటావా?"
కుమారుడు: "ఎప్పుడు చూసినా టీచర్ గురించి మాట్లాడుతున్నావ్.. ఏం మమ్మీకి చెప్పమంటావా?.!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
AP Liquor Scam: రూ.441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఆ ముగ్గురికి?
ఏపీలో జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు, రూ.4,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే అనేక మంది వ్యక్తులను అరెస్టు చేసింది. ఇంకా చాలామంది దర్యాప్తులో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. తాజాగా కోర్టు అనుమతి పొందిన తర్వాత ఈడీ రూ.441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అధికారుల ప్రకారం, ఈ ఆస్తులు కేసులోని ముగ్గురు కీలక నిందితులకు చెందినవి. వారిలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బూనేటి చాణక్య, ఐఆర్ఎస్ అధికారి దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి ఉన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130మంది మావోయిస్టులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130మంది మావోయిస్టులు శనివారం లొంగిపోయారు. రేవంత్ రెడ్డి శనివారం మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతిని, ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఇతర సీనియర్ నాయకులతో కలిసి పోలీసుల ముందు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. గణపతి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అధికారులు తనకు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున, గణపతి, ఇతర కేంద్ర కమిటీ సభ్యులు ఆయుధాలతో పాటు పోలీసుల ముందు లొంగిపోతే వారి సమస్యలను పరిష్కరిస్తామని తాను హామీ ఇస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు.
అల్లం వెల్లుల్లి పేస్ట్లో కల్తీ.. రసాయనాలు కలిపిన నలుగురు అరెస్ట్
అల్లం వెల్లుల్లి పేస్ట్ గౌడౌన్లో కల్తీ బండారం బయటపడింది. అపరిశుభ్రమైన అల్లం-వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్నారనే ఆరోపణలపై సికింద్రాబాద్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, లాలాగూడ పోలీసులతో కలిసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. శనివారం లాలాపేటలోని జనప్రియ అపార్ట్మెంట్స్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మీరిచ్చే బోడి 25వేల కోసం మూడో బిడ్డను కనాలా?: సీఎం చంద్రబాబుకి షర్మిల ప్రశ్నలు
ఉన్న బిడ్డలకే దిక్కులేదు కానీ ముగ్గురు పిల్లల్ని కనాలా? చంద్రబాబు గారి పాపులేషన్ పాలసి హాస్యాస్పదంగా వుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ట్యాక్సీ డ్రైవర్లుగానూ, ఆటోలు తోలుకుంటూ బ్రతుకీడుస్తున్నారు. ఇలాంటి స్థితిలో మీరిచ్చే బోడి 25 వేల రూపాయల కోసం మూడోబిడ్డను కనాలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఇంతవరకూ నెరవేర్చలేకపోయారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవు, జీతాలు ఇచ్చేందుకు కిందామీద పడుతున్నారు. ఇప్పటికే జగన్, మీరు కలిసి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయేట్లు చేసారంటూ విమర్శించారు.
ఉచిత బస్సులో పళ్లు తోముతూ ప్రయాణించిన మహిళ వీడియో వైరల్
తెలంగాణలో మహిళలకు బస్సులో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది అక్కడి ప్రభుత్వం. ఐతే దీని గురించి రోజుకో వింత సంఘటనలు కనబడుతున్నాయి. ఒకచోట మహిళలు జుట్టూజుట్టూ పట్టుకుని సీట్ల కోసం కొట్లాడుతుంటే తాజాగా ఓ మహిళ ఏకంగా సీట్లో కూర్చుని కదులుతున్న బస్సులో దర్జాగా పళ్లు తోముతూ కనిపించింది. తోటి ప్రయాణికులు ప్రశ్నిస్తే ఆమె ఎంతమాత్రం పట్టించుకోలేదు. వీడియో తీస్తున్నవారిని... తీయ్, తీసి పెట్టు. పొద్దున్నే ఊరెళ్లాల. బస్సు నాకోసం ఆగదు కదా. పళ్లు తోముకోలేదు. పళ్లు తోముకునే దాకా బస్సు 10 నిమిషాలు ఆపుతారా, కిందకెళ్లి దిగి తోముకుని వస్తా అంటూ సెటైర్లు వేసింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
విజయ్-త్రిష: ఔను... వాళ్లిద్దరూ కలిసే వచ్చారు, వీడియో వైరల్
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు తీవ్రంగా ఎవరిపైననా చర్చ జరుగుతుంది అంటే వారెవరో కాదు నటుడు విజయ్, ఆయన భార్య సంగీత, నటి త్రిష. తాజాగా విజయ్-త్రిష ఇద్దరూ ఓ పెండ్లి వేడుకకి వచ్చి వెళ్లారు. అక్కడ జంటను దీవించి పూలబొకె ఇచ్చి మళ్లీ కలిసే వెళ్లారు. దీనిపై తమిళ తంబీలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు విజయ్ కుమార్తె కాన్వకేషన్ జరిగితే అక్కడికి వెళ్లేందుకు తీరిక లేని విజయ్కు త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లేందుకు మాత్రం టైం దొరికిందంటూ కామెంట్లు పెడుతున్నారు.మరోవైపు విజయ్ భార్య సంగీత వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు విజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.
Bobby and Krish :: హృతిక్ రోషన్ తో దర్శకుడు బాబీ - కొత్తవారితో క్రిష్ చిత్రం ?
తెలుగు దర్శకడుు బాబీ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వార్తలను బట్టి బాబీ చెప్పిన కథకు హృతిక్ కథతో బాగా ఇంప్రెస్ అయ్యాడని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పబడింది. దర్శకుడిని "నీకు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? నువ్వు నిజంగా ఏమి తింటావు?" అని హుత్రిక్ అడిగాడు - కథ అతనికి ఎంత నచ్చిందో చూపిస్తుంది. త్వరలో సినిమా సెట్ పైకి వెళ్ళనుందని సమాచారం. అయితే చిరంజీవితో బాబీ సినిమా కూడా వుంది. మరి అతి అయ్యాక చేస్తాడో, ముందుగా చేస్తాడో తెలియాల్సి వుంది.
Sanjay Dutt: స్కేల్.. టెన్షన్.. డెడ్లీ యాక్షన్ గా ధురంధర్: ది రివెంజ్ ట్రైలర్ రిలీజ్
ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ ధురంధర్ ది రివెంజ్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ధురంధర్ బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం, ఆల్ టైం బిగ్గెస్ట్ హిందీ చిత్రంగా నిలిచిన తర్వాత, ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది, మరింత గొప్ప కాన్వాస్పై, తీవ్రతను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్ళింది.
Varalakshmi : సరస్వతి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది: వరలక్ష్మి శరత్ కుమార్
వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.
Keeravani: విక్రమ్ ఆన్ డ్యూటీ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది : ఎంఎం కీరవాణి
బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరోగా బ్రహ్మ రుద్ర దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ విక్రమ్ ఆన్ డ్యూటీ. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రవీణ, అనిల్ కడియాల నిర్మించారు. జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరిస్ టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.