సోమవారం, 5 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:05 IST)
సంబంధిత వార్తలు
వివేకా హత్య కేసు : ఏపీ హోం మంత్రి అనితను కలిసిన సునీత.. ఇక నిందితులకు వణుకేనా?
నువ్వే అపార్థం చేసుకుంటే ఎలా... నేను ఏ తప్పూ చేయలేదు నాన్నా... ఓ విద్యార్థిని ఆత్మహత్య
కరాచీలో దారుణం.. విడాకులు కోరిందనీ కుమార్తె కాళ్లు నరికేసిన కసాయి తండ్రి!
మైనర్ కుమార్తెపై లైంగికదాడికి తెగబడిన తండ్రి.. ఎక్కడ?
ఆస్తిలో వాటా ఇవ్వని తండ్రి - కారుతో ఢీకొట్టి చంపిన కొడుకు!!
టీవీకి టీచర్కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
తండ్రి : "ఎప్పుడూ టీవీ చూస్తుంటే ఎలా.. నీ టీచర్తో చెప్పమంటావా?"
కుమారుడు: "ఎప్పుడు చూసినా టీచర్ గురించి మాట్లాడుతున్నావ్.. ఏం మమ్మీకి చెప్పమంటావా?.!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఆఫీస్ ముగించుకుని అందరూ ఇంటికెళ్తే... ఆ ఉద్యోగి మాత్రం మహిళతో ఎంట్రీ ఇస్తాడు : (Video)
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగి ఒకరు ఏకంగా తన కార్యాలయాన్నే బెడ్రూమ్గా మార్చాడు. సాయంత్రం అందరూ విధులు ముగించుని ఇంటికి వెళ్లే ఆయన మాత్రం ఓ మహిళను వెంటబెట్టుకుని ఆఫీసుకు తీరిగ్గా వస్తాడు. ఓ గంటో.. రెండు గంటల పాటు ఆఫీసులో ఉండి తన పని ముంగించుకుంటాడు. ఆ తర్వాత ఆ మహిళను బైకుపై కూర్చోబెట్టుకుని తిన్నగా ఇంటికి తీసుకెళ్లి దింపుతాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానే అంటూ అన్నంతపనీ చేసిన భర్త!!
ఆ భర్త అన్నంతపనీ చేశాడు.. అవకాశం చిక్కితే నీ ముక్కును కొరుక్కుని తినేస్తానే అంటూ పదేపదే భార్యతో అంటుండేవాడు. ఇపుడు ఆ పనీ చేసేశాడు. భార్య ముక్కు అందంగా ఉండటాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. ముక్కును ముద్దాడుతూనే చటుక్కున కొరికేశాడు. ఈ దారుణ వెస్ట్ బెంగాల్లోని నదియా జిల్లాలో జరిగింది. శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధలోని బైర్బారా ప్రాంతంలో భర్త బాపన్ షేక్తో కలిసి మధు ఖాతూన్ అనే మహిళ ఉంటోంది.
భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే.. చైనా, బంగ్లాదేశ్ మద్దతు ఎవరికి? (Video)
భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే భారతదేశ పొరుగు దేశాలైన చైనా, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ ఎలా స్పందిస్తాయో అనేది చర్చనీయాంశంగా మారింది. 2025 ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఒక అనాగరిక ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది మరణించిన తర్వాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు భారీగా పెరిగాయి. దీంతో వీరికి పాకిస్తాన్తో సంబంధం ఉందని తెలుస్తోంది. ఉగ్రవాద దాడి ఫలితంగా, భారత రిపబ్లిక్ పాకిస్తాన్పై అనేక చర్యలు తీసుకుంది. వాటిలో భారత ఓడరేవులలో పాకిస్తాన్ నౌకలను నిషేధించడం, సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి దిగుమతులన్నింటినీ నిషేధించడం ఉన్నాయి.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు. కానీ శవమై తేలాడు. అతడే స్వయంగా నదిలోకి దూకినట్లు గల వీడియోను ఆర్మీ విడుదల చేసింది. ఇందుకు భద్రత దళాలే కారణమని ఆరోపణలు రావడంతో దీనికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో తనంతట తానుగానే నదిలో దూకినట్టు ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయ్యింది. దీంతో అతడి చావుకి సైన్యం కారణం కాదని తేలిపోయింది.
30 నిమిషాల బ్లాక్అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి
పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం పంజాబ్లోని ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో బీఎస్ఎఫ్ 30 నిమిషాల బ్లాక్అవుట్ రిహార్సల్ జరిగింది. సరిహద్దు పట్టణంలో రాత్రి 9 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు బ్లాక్అవుట్ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటలకు సైరన్ మోగిన తర్వాత ఆ ప్రాంతంలోని అన్ని లైట్లు ఆపివేయబడ్డాయని అధికారులు తెలిపారు. అంతకుముందు, ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ బోర్డు బ్లాక్అవుట్ డ్రిల్ నిర్వహించడం గురించి డిప్యూటీ కమిషనర్ దీప్శిఖా శర్మకు లేఖ రాసింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత
ప్రముఖ నటి సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. సమంత నేతృత్వంలోని వస్తున్న తొలి చిత్రం ‘శుభం’. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మిస్తున్న ఈ చిత్రాన్నికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ "తమ్ముడు". ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు శ్రీరామ్ వేణు పుట్టిన రోజు సందర్భంగా "తమ్ముడు" మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. జూలై 4న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఓ స్పెషల్ వీడియో క్రియేటివ్ గా, ఎంటర్ టైనింగ్ గా ఉండి ఆకట్టుకుంటోంది.
దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం
దుల్కర్ సల్మాన్ హీరోగా, నహాస్ హిదాయత్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మకమైన సినిమా "ఐ యామ్ గేమ్" తిరువనంతపురంలో గ్రాండ్ పూజతో షూటింగ్ ప్రారంభమైయింది. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మానే తన స్వంత బ్యానర్ వేఫారర్ ఫిల్మ్స్ పై నిర్మిస్తున్నారు. పూజ కార్యక్రమానికి ప్రధాన తారాగణం హాజరయ్యారు. అందులో ప్రముఖ నటులు యాంటోని వర్గీస్, తమిళ దర్శక-నటుడు మిస్కిన్ ముఖ్యంగా పాల్గొన్నారు. మిస్కిన్ ఈ చిత్రంతో మలయాళంలోకి అడుగుపెడుతున్నారు.
థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్
మాఫియా గ్యాంగ్స్టర్ నేపథ్యంలో సాగే కథలో ఇంటెన్స్ డ్రామా, ఎమోషన్స్ తో నిండిన కథనాన్ని 'థగ్ లైఫ్' అందించబోతోంది. కమల్ హాసన్, విజనరీ డైరెక్టర్ మణిరత్నం మూడున్నర దశాబ్దాల తరువాత ఈ సినిమాతో మళ్లీ కలసి రావడం విశేషం. హీరో సింబు కీలక పాత్రలో కనిపించ నున్నాడు. ఈ పాత్ర కథకు బలాన్ని, డైనమిజాన్ని అందించనుంది. ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, సాన్యా మల్హోత్రా, అశోక్ సెల్వన్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్లో రూ. 210
తెలుగు చిత్ర పరిశ్రమలో, మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే ఓ క్లాసిక్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ క్లాసిక్ చిత్రాన్ని మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో-ఫాంటసీ చిత్రం విడుదలై 35వ సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు.