ఆదివారం, 6 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:05 IST)
సంబంధిత వార్తలు
వివేకా హత్య కేసు : ఏపీ హోం మంత్రి అనితను కలిసిన సునీత.. ఇక నిందితులకు వణుకేనా?
నువ్వే అపార్థం చేసుకుంటే ఎలా... నేను ఏ తప్పూ చేయలేదు నాన్నా... ఓ విద్యార్థిని ఆత్మహత్య
కరాచీలో దారుణం.. విడాకులు కోరిందనీ కుమార్తె కాళ్లు నరికేసిన కసాయి తండ్రి!
మైనర్ కుమార్తెపై లైంగికదాడికి తెగబడిన తండ్రి.. ఎక్కడ?
ఆస్తిలో వాటా ఇవ్వని తండ్రి - కారుతో ఢీకొట్టి చంపిన కొడుకు!!
టీవీకి టీచర్కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
తండ్రి : "ఎప్పుడూ టీవీ చూస్తుంటే ఎలా.. నీ టీచర్తో చెప్పమంటావా?"
కుమారుడు: "ఎప్పుడు చూసినా టీచర్ గురించి మాట్లాడుతున్నావ్.. ఏం మమ్మీకి చెప్పమంటావా?.!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు
కోల్కతా నగరంలోని న్యాయ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు వస్తున్నాయి. విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత నిందితులు ఏమాత్రం భయం లేకుండా గంటల తరబడి కాలేజీ ప్రాంగణంలోనే గడిపినట్టు తేలింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా, అతడి స్నేహితులు తమ పైశాచికత్వానికి చాటుకున్నారు.
మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్
వెస్ట్రన్ ఆఫ్రికా దేశమైన మాలిలో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయాడు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేశారు. బాధితులలో ఏపీకి చెందిన కూరాకుల అమరలింగేశ్వరరావు కూడా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్లో నివాసం ఉంటున్న ఆయన కుటుంబం.. తమ కుటుంబ పెద్దను రక్షించాలని వారు కేంద్ర జి.కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు కొమరోలు మండలం అక్కపల్లె శివార్లలో ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది.
విజయ్కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం
తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించిన అగ్ర హీరో విజయ్కు ఎన్డీయే కూటమి ఆహ్వానం పలికింది. వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమితో కలిసి పోటీ చేయాలని కోరింది. ఈ మేరకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి స్నేహాస్తం అందించారు. ఎన్డీయే కూటమిలోకి విజయ్ పార్టీని ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు.
ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?
ఏపీలోని కాకినా జిల్లా గుండేపల్లి మండలం మల్లేపల్లి అనే గ్రామంలో ఆనంద నిలయం నమూనాలో రాయుడు గారి మిలిటరీ హోటల్ను తాజాగా ప్రారంభించారు. ఈ హోటల్ శ్రీవారి ఆలయం నమూనాలో ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత
నార్త్ అమెరికాలో జరుగుతున్న తానా వేడుకల్లో హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ, తానా వేడుకల్లో పాల్గొనడానికి 15 యేళ్లు పట్టిందంటే నమ్మలేకపోతున్నా. ప్రతి యేడాది తానా, ఇక్కడ ఉన్న తెలుగువారి గురించి వింటూనే ఉంటాను. నా తొలి చిత్రం "ఏమాయ చేసావె" నుంచి నన్ను మీ నిషిలా భావించారు. నాపై ప్రేమను చూపించారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పడానికి నాకు ఇన్ని ఏళ్లు పట్టిందన్నారు.
"ది 100 మూవీ" ట్రైలర్ను లాంఛ్ చేసిన పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ది 10 మూవీ" ట్రైలర్ను లాంఛ్ చేశాడు. ఆర్కే సాగర్ హీరోగా, మిషా నారంగ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 11వ తేదీన విడుదలకానుంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానరుపై రమేశ్ కరుటూరి, వెంకీ పూశడపులు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, పాటలకు ఇప్పటికే విడుదలకాగా, వాటికి విశేషమైన స్పందన వచ్చింది.
Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?
నయనతార- విఘ్నేష్ శివన్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణ భారతదేశంలో సినీ అభిమానులు అత్యంత ఆరాధించే జంటలలో ఒకరిగా చూస్తారు. వారి ప్రేమకథ చాలా సంవత్సరాల క్రితం నానుమ్ రౌడీ ధాన్ సెట్స్లో కలుసుకున్నప్పుడు ప్రారంభమైంది. సహోద్యోగులుగా ఉండటం నుండి సన్నిహితులుగా మారడం, చివరికి ప్రేమలో పడటం, ఆపై వివాహం చేసుకోవడం జరిగిపోయాయి. అదే సంవత్సరంలో ఈ జంట తమ కవల పిల్లలను సరోగసీ ద్వారా స్వాగతించారు. ఇది వారి అద్భుత జీవితానికి మరింత ఆనందాన్ని జోడించింది.
స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు
తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలను వాయిదా వేసేందుకు కొందరు తమ స్వార్థంతో ప్రయత్నిస్తున్నారని అసోసియేషన్ లోని పలువురు నిర్మాతలు అన్నారు. తెలుగు ఫిలింఛాంబర్ మాజీ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు ఫిలింఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ మాజీ చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్, తెలుగు ఫిలింఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ ఈసీ మెంబర్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర
జయం సినిమాతో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత కొడుకుగా కథానాయకుడిగా జయం సినిమాతో వచ్చాడు. ఆ తర్వాత పది సినిమాల ప్లాప్ తర్వాత 2020 లో భీష్మ తో పర్వాలేదు అనిపించాడు. ఆ తర్వాత గత కొన్ని సంవత్సరాలలో చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్హుడ్ వంటి ఆరు ఫ్లాప్లను అతను అందించాడు. నిన్న విడుదలైన తమ్ముడు సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. MCA మరియు వకీల్ సాబ్ దర్శకత్వం వహించిన శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు.