ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:37 IST)
సంబంధిత వార్తలు
పక్కింటి భార్యకు చీర...
రచ్చకెక్కిన వైకాపా ఎమ్మెల్యీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం
భవన నిర్మాణ పనుల్లో భార్యాభర్తలు.. కాలుజారి కిందపడిపోయారు.. ఏమైంది?
భర్త మురళి సపోర్ట్తో ఫైర్బ్రాండ్గా మారిన కొండా సురేఖ
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్లో జాబ్స్.. దరఖాస్తు ఎలా చేసుకోవాలి...
30 ఏళ్ల కాపురంలో.. మంచి కాఫీ...
భర్త: "మన 30 ఏళ్ల కాపురంలో ఈ రోజే కాఫీ చాలా బాగా చేశావ్..!"
భార్య: "అయ్యో.. నా మతి మండ... నా కాఫీ గ్లాసు మీకిచ్చినట్టున్నానండీ...!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)
జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ నటించిన దేవర చిత్రంలోని పాట 'చుట్టమల్లె చుట్టేస్తానే' ఏ స్థాయిలో హట్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. ఈ పాటను సందర్భానుసారంగా చక్కగా వాడేసుకుంటున్నారు. తాజాగా చుట్టమల్లెను శోభనం గదికి కూడా వాడేసారు. కేరళలో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు శోభనం రోజు పాలగ్లాసుతో వధువును పంపడానికి చుట్టమల్లె పాటతో మిక్స్ చేసారు. నవ వధువు ముసిముసి నవ్వులు నవ్వుతూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి అడుగుపెట్టగా... వరుడు గుబురు గెడ్డంతో, కళ్లద్దాలు ధరించి గ్లాసు అందుకున్నాడు. ఇక వెంటనే నవ దంపతులిద్దరికీ బైబై చెప్పేసారు బంధువులు. మీరూ ఓ లుక్కేయండి.
రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం
కొన్ని పనులు చేయాల్సినప్పుడే చేయాలి. అప్పుడు కాకుండా ముందుగా చేసినా, లేదంటే ఆలస్యంగా చేసినా పరిస్థితి కమల్ హాసన్ మాదిరిగా వుంటుంది. ఇదేదో మనం చెప్పేది కాదు.. ఈ విషయం కమల్ హాసన్ గారే చెప్తున్నారు. తను రాజకీయ పార్టీ స్థాపన కనీసం 20 ఏళ్లకి ముందు చేసి వున్నట్లయితే తన పరిస్థితి వేరేగా వుండేదంటున్నారు. తన స్థాయి కూడా రాజకీయాల్లో మెరుగ్గా వుండేదని చెబుతున్నారు. చేయాల్సినప్పుడు చేయకుండా ఆలస్యంగా రాజకీయ పార్టీ స్థాపించడం వల్లనే ఇలాంటి పరిస్థితి నెలకొని వుందన్నారు. అందుకే పెద్దలు చెబుతుంటారు... రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది అనీ.
AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?
ఫిబ్రవరి 24న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి, ఈ సమయంలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. సమావేశాల మొదటి రోజున గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సమావేశాల వ్యవధిపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఎసి) సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘు రామకృష్ణ రాజు ఇటీవల విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ పరిణామం జరిగింది. వరుసగా 60 పని దినాలు అసెంబ్లీ కార్యకలాపాలకు హాజరుకాని ఎమ్మెల్యే అనర్హతకు గురయ్యే ప్రమాదం ఉందని వారు ఎత్తి చూపారు.
లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!
హైదరాబాద్లోని శాంతినగర్ ప్రాంతంలోని మాసబ్ ట్యాంక్లోని అపార్ట్మెంట్ లిఫ్ట్లో చిక్కుకున్న ఆరేళ్ల బాలుడిని శుక్రవారం రక్షించారు. అయితే శనివారం ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు ఆ బాలుడు మృతి చెందినట్లు శనివారం నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం బాలుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుల మధ్య చిక్కుకున్నాడు. అపార్ట్మెంట్ నివాసితులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందం బాలుడిని బయటకు తీశారు.
ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2014 నుండి 2019 వరకు తన పదవీకాలంలో ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. లాభదాయకమైన ఫైబర్ నెట్ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచి, దానిని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడానికి కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు
తీపి పదార్థాలలో బాదుషా స్వీట్ ప్రత్యేకం. వీటిని చూడగానే నోరు ఊరుతుంది. సహజంగా స్వీట్లు మితంగా తీసుకుంటే మేలు చేస్తాయి. మోతాదు మించితే అనారోగ్యాన్ని తెస్తాయి. బాదుషా తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదుషా పాలతో చేస్తారు కనుక ఇందులో ప్రోటీన్ వుంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచి కండర శక్తికి దోహదపడుతుంది. బాదుషాలో క్యాల్షియం వుంటుంది కనుక ఎముక పుష్టికి మేలు చేస్తుంది. బాదుషాలో కాస్తంత నిమ్మరసం కూడా వాడుతారు కనుక సి విటమిన్ వుంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బాదుషాలో బాదములు కూడా వుంటాయి, ఇవి అధిక బరువును తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలపై దృష్టి సారించిన మొట్టమొదటి, వాస్తవ-ప్రపంచ కేస్-ఆధారిత పోటీగా నిలిచిన NEST(నర్చరింగ్ ఎక్సలెన్స్, స్ట్రెంథనింగ్ టాలెంట్) యొక్క గ్రాండ్ ఫినాలేను నోవార్టిస్ ఇండియా విజయవంతంగా నిర్వహించింది. నెలల తరబడి కొనసాగిన కఠినమైన పోటీ, మార్గదర్శకత్వం అనంతరం, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లినికల్ డెవలప్మెంట్లో ప్రతిభావంతులు కలిసి, ఔషధాన్ని పునఃరూపకల్పన చేసి రోగి సంరక్షణను మెరుగుపరిచే తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించడం లక్ష్యంగా వచ్చాయి.
నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు
నల్ల ద్రాక్ష. సహజంగా ఎక్కువగా పచ్చ ద్రాక్షపండ్లనే ఇష్టపడుతుంటారు చాలామంది. ఐతే నల్లద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వున్నాయి. ఈ పండ్లు తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని అడ్డుకుంటాయి. నల్ల ద్రాక్షలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. నల్ల ద్రాక్షలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్
విజయవాడ: మణిపాల్ హాస్పిటల్-విజయవాడ తన అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించింది. సమాజానికి అత్యుత్తమ కార్డియాలజీ సేవలను అందించేందుకు మరో కీలక ముందడుగు. సియమెన్స్ ఆర్టిస్ జీ సాంకేతికతతో నిర్మించిన ఈ క్యాథ్ ల్యాబ్ డిటెక్టర్తో గుండె, నరాల చికిత్సలకు మరింత తోడ్పడుతుంది. ఈ అత్యాధునిక క్యాథ్ ల్యాబ్తో, మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఇప్పుడు రెండు అధునాతన క్యాథ్ ల్యాబ్లు ఉన్నాయి. ఇది స్థానిక, ప్రాంతీయ ప్రజలకు మెరుగైన గుండె సంబంధిత చికిత్స అందించేందుకు సహాయపడుతుంది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. బి. సోమరాజు ప్రతి నెల చివరి శనివారం మనిపాల్ హాస్పిటల్ విజయవాడలో కన్సల్టెంట్గా అందుబాటులో ఉంటారు.
గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు
గవ్వలులో చక్కెర గవ్వలు, బెల్లం గవ్వలు వంటి పలు రకాలు వున్నాయి. బెల్లం 0 శాతం కొవ్వును కలిగి ఉంటుంది, చక్కెరకు ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగించడం అనువైనది. చాలా భారతీయ స్వీట్లు సాంప్రదాయకంగా బెల్లంతో తయారు చేస్తారు. గవ్వలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బెల్లం రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి, నిర్వహించడానికి సహాయపడే పోషకాలను కలిగి ఉంటుంది. హిమోగ్లోబిన్ను పెంచడంలో, రక్తపోటును నిర్వహించడంలో సహాయపడే ఖనిజాలు కూడా బెల్లం గవ్వల్లో ఉన్నాయి. బెల్లం గవ్వల్లో ఇనుము పుష్కలంగా ఉంటుంది. అలసట, రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.