Thursday, 14 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 14 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
వినోదం
హాస్యం
జోకులు
Husband Wife Jokes
Written By
Last Updated :
Monday, 12 August 2024 (22:37 IST)
30 ఏళ్ల కాపురంలో.. మంచి కాఫీ...
Publish:
Mon, 12 Aug 2024 (22:26 IST)
Updated:
Mon, 12 Aug 2024 (22:37 IST)
google-news
About Writer
సెల్వి
తర్వాతి కథనం
దోసెలు- దోసె పెనం.. అమ్మాయిలు-అబ్బాయిలు
:
తాజా వార్తలు
ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై
తమిళనాడు నుంచి సనాతన ధర్మాన్ని తరిమివేస్తాం, దాని కోసం యుద్ధం చేస్తున్నామంటూ TVK పార్టీ ఎమ్మెల్యే ముస్తాఫా వ్యాఖ్యానించడంపై భాజపా నాయకుడు కె. అన్నామలై తీవ్రంగా తప్పుబట్టారు. ఇవే మాటలను ఎన్నికల పర్యటనల సమయంలో చెప్పి గెలిచి రావాల్సింది, సనాతన ధర్మాన్ని అంతం చేస్తామని అన్నందుకే ప్రజలు DMK పార్టీని గద్దె నుంచి దింపేసారని అన్నామలై అన్నారు. ఆయన మాట్లాడుతూ... శాసనసభలో సనాతన హిందూ ధర్మాన్ని నిర్మూలించడం గురించి డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన కొద్ది రోజులకే, టీవీకే ఎమ్మెల్యే వి.ఎం.ఎస్. ముస్తఫా ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు.
Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు
అమరావతిలో ప్రతిపాదిత ప్రాంతీయ తపాలా కార్యాలయ వ్యవస్థ కేవలం మరో ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులా కనిపించవచ్చు. కానీ అమరావతికి, ఇలాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. దీని ప్రాముఖ్యత కేవలం రూ.103 కోట్ల భవనానికో లేదా తపాలా శాఖ సౌకర్యానికో పరిమితం కాదు. రాజధాని ప్రాంతంలో సంస్థల క్రమమైన విస్తరణే అంతకంటే ముఖ్యం. అమరావతికి చేర్చబడిన ప్రతి శాఖ, కార్యాలయం-పరిపాలనా వ్యవస్థ, ఒక క్రియాశీలక రాజధాని నగరంగా దాని దీర్ఘకాలిక గుర్తింపును బలపరుస్తుంది.
వైఎస్ జగన్ను కలిసిన కొడాలి నాని.. ఫోటోలు వైరల్
2024 ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ప్రధాన వ్యక్తులలో ఒకరు కొడాలి నాని. ఈయన చంద్రబాబు నాయుడుపైనా, మొత్తం టీడీపీ వ్యవస్థపైనా అనవసరంగా, తీవ్రమైన భాషలో విమర్శలు గుప్పించేవారు. కొడాలి నాని చేసిన ఆ అదుపులేని వ్యాఖ్యలన్నీ చివరికి ప్రజల దృష్టిలో వైసీపీ ప్రతిష్టనే దెబ్బతీశాయి. అయితే, 2024లో వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కొడాలి నాని కొంతకాలం పాటు మౌనంగానే ఉన్నారు. ఆయన బహిరంగ కార్యక్రమాల్లో కనిపించడం కూడా చాలా అరుదైపోయింది.
ప్రధాని మోడీ పొదుపు మంత్రం - ఎద్దుల బండిపై పోలీస్ కానిస్టేబుల్ బారాత్
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం కారణంగా మధ్యప్రాశ్చంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పొదుపు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు విశేష ఆదరణ లభిస్తుంది. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఇంధన ఆదా కోసం తమ వంతు కృషి చేస్తున్నారు.
ప్రేమికుల పెళ్లి విషయంలో రూ. 70 వేల లంచం అడిగిన ఎస్సై, ACBకి పట్టించారు
చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారులే అడ్డం తిరిగి అడ్డగోలుగా లంచాలు బొక్కేస్తూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసు స్టేషనులో ఇలాగే దొరికిపోయారు అక్కడి ఎస్సై, కానిస్టేబుల్. అసలు విషయం ఏంటంటే... ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకోవాలనుకున్నది. ఈ క్రమంలో వారు ఎస్సైను సంప్రదించగా.. ఆయన న్యాయం చేయాల్సింది పోయి వారిని బెదిరించి తనకు రూ. 70 వేలు లంచం ఇస్తే సరే లేదంటే వ్యవహారం మరోలా వుంటుందని అన్నట్లు సమాచారం. దానితో ఆ జంట ఏసిబి అధికారులను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గర్భవతులు తినాల్సిన ఆహారం ఏమిటి, జాగ్రత్తలు
గర్భవతులు సమతుల్యమైన పోషకాహారాన్ని తీసుకుంటుండాలి. తల్లి ఆరోగ్యానికి, బిడ్డ ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఆకుకూరలు, కూరగాయలు ముఖ్యంగా తీసుకుంటుండాలి. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే... పప్పు ధాన్యాలు కందిపప్పు, పెసరపప్పు, శనగలు, రాజ్మా, సోయా వంటివి కణజాలం వృద్ధికి తోడ్పడతాయి. మాంసాహారులు గుడ్లు, చికెన్ తీసుకోవచ్చు.
మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా
పసుపును ఆహారంలో రంగు, రుచి, వాసన కొరకు వాడటంతో పాటు పూర్వకాలం నుండి పసుపును ఔషధంగా ఉపయోగిస్తున్నారు. పూర్వకాలం నుండి ప్రతి ఇంటి గడపలకు పసుపు రాయడం ఆచారం. తద్వారా క్రిములు, కీటకాలు లాంటివి ఇంటిలోకి ప్రవేశించవనే అభిప్రాయం. పసుపుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వేపాకు, పసుపు నీటిలో కలిపి బాగా మరగనిచ్చి చల్లారాక ఆ నీటితో ఇంటి ఫ్లోర్ శుభ్రం చేస్తుంటే క్రిములు నశిస్తాయి. గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపుపొడి, కొంచెం మిరియాల పొడి కలిపి ప్రతిరోజు రాత్రి తాగితే జలుబు, తుమ్మలు, దగ్గు లాంటివి తగ్గుతాయి.
ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే
హైదరాబాద్: భారతీయ వైద్య రంగం ఎమర్జెన్సీ మెడిసిన్, ఐసీయూ సేవలు, గాయాలకు చికిత్స అందించడం, పక్షవాతం నిర్వహణ, అత్యాధునిక శస్త్రచికిత్సల్లో అద్భుతమైన ప్రగతి సాధించింది. ఒకప్పుడు ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి సైతం రోగులు సురక్షితంగా బయటపడుతున్నారు. అయితే, ప్రాణాలు నిలబడుతున్నా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక చాలామంది సాధారణ జీవితానికి తిరిగి రాలేకపోతున్నారు. నడక కోల్పోవడం, మాట పడిపోవడం, ఆలోచనా శక్తి తగ్గడం, మానసిక క్షోభ, ఇతరులపై ఆధారపడటం వంటి సమస్యలతో జీవితాంతం కుంగుబాటుకు గురవుతున్నారు.
క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?
క్యారెట్లలో పోషకాలు పుష్కలంగా వున్నాయి. క్యారెట్ రసంలో తేనె కలిపి తీసుకుంటుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్ రసం, టమోటా రసం, చీనీపండ్ల రసాన్ని కలిపి కనీసం ఇరవై ఐదు గ్రాములు సేవించాలి. ఈ మూడింటిని కలిపిన రసాన్ని రెండు నెలలపాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడుతలు మాయమవుతాయి. నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ రసాన్ని సేవిస్తే ఫలితం వుంటుంది. క్యారెట్ రసాన్ని సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం మరియు మలబద్దకం దూరమవుతాయి.
డయాబిటీస్, ఊబకాయం పోషణ రంగంలో మరింత శక్తివంతం చేసుకున్న డాక్టర్ రెడ్డీస్, నెస్లే హెల్త్ సైన్స్
హైదరాబాద్: డాక్టర్. రెడ్డీస్ మరియు నెస్లే హెల్త్ సైన్స్ లిమిటెడ్లు అనేవి డాక్టర్. రెడ్డీస్ లేబరేటరీస్ లిమిటెడ్; దీని అనుబంధ సంస్థలతో కలిపి సమిష్టిగా మరియు నెస్లే ఇండియా లిమిటెడ్ మధ్య ఉమ్మడి వాణిజ్య ఒప్పందం ఇప్పటి నుండి నెస్లే ఇండియాగా సూచించబడుతుంది, ఈ సంస్థ ఈరోజు Celevida GLP+ని ప్రారంభోత్సవం గురించి ప్రకటించింది. ఇది భారతదేశంలో టైప్ 2 డయాబిటీస్, ఊబకాయం నిర్వహణ కోసం GLP-1/GIP చికిత్స పొందుతున్న వ్యక్తులలో జీవక్రియ, క్రియాత్మక ఆరోగ్యాన్ని స్థిరపరచడానికి, సరైన పోషకాహారం తీసుకోవడం కండర ద్రవ్యరాశి నిర్వహణకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకంగా శాస్త్రీయంగా రూపొందించబడిన ఉత్పత్తి.
Home
Horoscope
Shorts
Photos
Videos