మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (11:14 IST)

ఛత్తీస్‌గఢ్‌లో వాగ్ధానాలు నెరవేర్చాం.. ఓటు వేయండి.. రాహుల్ పిలుపు

rahul gandhi
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర ప్రజలకు చేసిన వాగ్ధానాలను నెరవేర్చారని, తమ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఎక్స్‌ పోస్ట్‌లో, రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాంగ్రెస్‌కు నమ్మకమైన ప్రభుత్వం ఉందని గుర్తుంచుకోవాలని రాహుల్ గాంధీ పిలుపు నిచ్చారు. 
 
ఛత్తీస్‌గఢ్‌కు కాంగ్రెస్‌ హామీలు: రైతుల రుణమాఫీ, ఎకరాకు 20 క్వింటాళ్ల వరి కొనుగోలు, భూమిలేని వారికి ఏడాదికి రూ.10,000, వరికి రూ.3,200 ఎంఎస్‌పి, ఏడాదికి రూ.4,000 బోనస్. 
 
పట్టా రైతులకు 200 యూనిట్లు ఉచితంగా, గ్యాస్ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ, టెండు ఆకులపై రూ.6,000, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రూ.17.5 లక్షల కుటుంబాలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, కుల ఆధారిత జనాభా లెక్కలు.