ఆదివారం, 15 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం
దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. హత్రాస్లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. హత్రాస్ జిల్లాలోని ముర్సాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం సాయంత్రం బాలిక తన కుటుంబ పొలం సమీపంలోని గొట్టపు బావి పక్కన కూర్చొని ఉండగా ఈ సంఘటన జరిగిందని సదాబాద్ సర్కిల్ ఆఫీసర్ హిమాన్షు మాథుర్ తెలిపారు.
విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతర కృషి కారణంగా గత 10 సంవత్సరాలుగా యోగా వ్యక్తిగత సంక్షేమ దినచర్య నుండి ప్రపంచ ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందిందని, ఇప్పుడు దీనిని 170కి పైగా దేశాలు ఉత్సాహంగా ఆచరిస్తున్నాయని కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY)కి ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు జాదవ్ ప్రధానమంత్రిని ప్రశంసించారు. "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం వల్లే ప్రపంచవ్యాప్తంగా యోగా విస్తృతంగా స్వీకరించబడిందని చెప్పవచ్చు. ఆయన 2014లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో IDY ఆలోచనను ప్రతిపాదించడమే కాకుండా, ప్రపంచ నాయకులను వ్యక్తిగతంగా సంప్రదించి ఏకగ్రీవ మద్దతు పొందారని జాదవ్ అన్నారు.
దుబాయ్లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు
2025వ సంవత్సరం భారీగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే ఫహల్గమ్, అహ్మదాబాద్ వంటి ఘటనలతో భారీగా ప్రాణనష్టం ఏర్పడింది. ఇవి చాలదన్నట్లు విదేశాల్లో గాజాలో దాడులు జరుగుతున్నాయి. తాజాగా దుబాయ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని ప్రఖ్యాత టైగర్ టవర్గా పిలువబడే 67 అంతస్తుల మెరీనా పినాకిల్ నివాస భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో భవనంలోని నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్
బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన శుక్రవారం ఏఐజీని సందర్శించారు. ఆయన రెండవసారి ఆసుపత్రిని సందర్శించడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. అలాగే, ఈసారి, కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ నేత కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు కేసిఆర్తో పాటు ఆసుపత్రికి వచ్చారు. కొన్ని పరీక్షల తర్వాత, శనివారం కేసీఆర్ మరిన్ని పరీక్షల కోసం వెళ్ళారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేసీఆర్ ఏఐజీ వద్దకు చేరుకున్నారు. ఆయన అక్కడ ఒక గంట పాటు ఉన్నారు. ఏఐజీ చీఫ్, ప్రసిద్ధ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అంతా ఆయనతోనే ఉన్నారు.
Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్లు, ప్రైవేట్ ఫామ్హౌస్లలో రేవ్ పార్టీలు
హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్లు, ప్రైవేట్ ఫామ్హౌస్లు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సంపన్న వ్యాపారవేత్తలు వంటి ఉన్నత వర్గాలకు రహస్య పార్టీ స్థావరాలుగా వేగంగా మారుతున్నాయి. అక్రమ మద్యం, మాదకద్రవ్యాల దుర్వినియోగం విపరీతంగా పెరుగుతోందని ఆరోపించారు. ప్రైవేట్ వేడుకలు, పుట్టినరోజు పార్టీలు, ఆ తర్వాత జరిగే కార్యక్రమాల ముసుగులో, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాద్నగర్, షామీర్పేట్, శంషాబాద్ వంటి ప్రాంతాలలోని ఈ విలాసవంతమైన వేదికలను వాటి యాజమాన్యం రేవ్ పార్టీల కోసం అద్దెకు ఇస్తోంది.
లేటెస్ట్
12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....
మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. పట్టుదలే మీ విజయానికి నాంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. కొత్తవిషయం తెలుసుకుంటారు. సన్నిహితులతో సంభాషిస్తారు.
11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....
మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు మరింత శ్రమించాలి. అనుమానాలకు తావివ్వవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఖర్చులు సామాన్యం. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు.
Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?
జూన్ నెలలో ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుని కాంతితో మెరిసిపోనుంది. అయితే ఈ చంద్రుడు గులాబీ లేదా ఎరుపు రంగులో కనిపించడు. దీనికి దాని పేరు స్థానిక అమెరికన్ తెగల నుండి వచ్చింది, ముఖ్యంగా అల్గాన్క్విన్, వారు ఈ పౌర్ణమిని స్వల్పకాలిక స్ట్రాబెర్రీ పంట కాలంతో ముడిపెట్టారు. జూన్ 11 బుధవారం తెల్లవారుజామున 3:45 గంటలకి చంద్రుడు పూర్తి దశలో ఉంటాడు. అందుకే బుధవారం పూట ఖగోళంలో పౌర్ణమి రోజున చంద్రుడిని ఇలా స్తుతించడం మంచిది.
తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేక ఉత్సవం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా మాడవీధుల్లో విహరిస్తారు. ఇంకా ఆలయంలో శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 1990లో ప్రవేశపెట్టబడిన జ్యేష్ఠాభిషేకం, ఊరేగింపులు, వేడుకల సమయంలో తరతరాలుగా ఉపయోగించడం వల్ల ఉత్సవ విగ్రహాలను అరిగిపోకుండా రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి రోజు, పుణ్యక్షేత్రంలోని సంపంగి ప్రదక్షిణ వద్ద ఉన్న కల్యాణ మండపంలో ప్రత్యేక ఆచారాలు నిర్వహించారు.
10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీల్లో మెళకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.