శనివారం, 15 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్
తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్, దాని ద్వారా వచ్చే డబ్బును బాధితులకు ఖర్చు పెట్టాలన్న మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆలోచన ఎందరో బాధితులకు మేలు చేస్తుందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. టిక్కెట్ కొనుక్కుని వద్దామంటే భువనేశ్వరి గారు వద్దన్నారు, అందుకే ఎన్టీఆర్ ట్రస్టుకి నావంతు సాయంగా రూ. 50 లక్షలను తలసేమియా బాధితుల కోసం విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్. 'తలసేమియా భాదితుల కోసం ఈ నెల 15 న మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసాము.
తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య
తన తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని చూసి జీర్ణించుకోలేని ఓ కొడుకు తల్లివద్దకు వచ్చేవాడిని కరెంటు వైరుతో షాకిచ్చి చంపేసాడు. ఈ ఘటన కేరళలోని అలప్పుజలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కేరళలోని అలప్పుజలో కుంజుమాన్-అశ్వమ్మ దంపతులు. వీరికి 28 ఏళ్ల కుమారుడు కూడా వున్నాడు. వీరి జీవితం హ్యాపీగా గడిచిపోతున్న తరుణంలో వాళ్ల ఇంట్లోకి పొరుగింటి అంకుల్ రూపంలో పెనుతుఫాన్ చెలరేగింది. 50 ఏళ్ల అశ్వమ్మ పొరిగింటి దినేష్ అనే వ్యక్తికి ఆకర్షితురాలైంది. భర్త-కుమారుడు ఇంట్లో లేని సమయం చూసి అతడితో కోర్కె తీర్చుకునేది.
Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు
కన్జర్వేటివ్ ఇన్ఫ్లుయెన్సర్, రచయిత్రి ఆష్లే సెయింట్ క్లెయిర్ తన ఐదు నెలల బిడ్డకు బిలియనీర్, ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలెన్ మస్క్ తండ్రి అని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. "ఐదు నెలల క్రితం, నేను ప్రపంచంలోకి ఒక కొత్త బిడ్డను స్వాగతించాను. నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి" అని రాశారు. "అలియా లాక్టా ఎస్ట్" (ది డై ఈజ్ కాస్ట్) అనే లాటిన్ పదబంధాన్ని జోడించడం ద్వారా ఆమె సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఎక్స్ ద్వారా ప్రకటించారు.
9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?
రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైన 17ఏళ్ల బాలికను పోలీసులు యూపీలో గుర్తించారు. మెయిన్పురి జిల్లాలోని ఒక గ్రామం నుండి అపహరించబడిన 17 ఏళ్ల బాలికను ఉత్తరప్రదేశ్ పోలీసులు రక్షించారు. ఆమెను ఓ వ్యక్తి విక్రయించారని.. తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడని అధికారులు తెలిపారు. సమీపంలోని గ్రామంలో నివసించిన నీరజ్, మెయిన్పురిలోని ఒక కోచింగ్ సెంటర్కు వెళుతుండగా బాలికను అపహరించి, అజ్మీర్కు తీసుకెళ్లి, విష్ణు మాలి అనే వ్యక్తికి విక్రయించాడని పోలీసులు తెలిపారు. నీరజ్ ఇంకా పరారీలో ఉన్నాడని వారు తెలిపారు. మాలి వారి వివాహ ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆచూకీ అజ్మీర్లో ఉందని పోలీసులు తెలిపారు.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్
తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నాయకుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. నటి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు మాధవి లతపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాడిపత్రిలో జెసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన నూతన సంవత్సర కార్యక్రమంలో ఈ వివాదం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. అయితే, వేదిక సురక్షితం కాదని పేర్కొంటూ మహిళలు ఈ కార్యక్రమానికి హాజరు కావద్దని సలహా ఇస్తూ మాధవి లత ఒక వీడియోను విడుదల చేశారు.
లేటెస్ట్
14-02-2025 శుక్రవారం రాశిఫలాలు - అకాల భోజనం, విశ్రాంతి లోపం....
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనలో సఫలీకృతులవుతారు. సమర్ధతను చాటుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం ఉంది. పనులు పురమాయించవద్దు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
త్రిగ్రాహి యోగం: సూర్యునికి బలం.. ఈ రాశుల వారికి అదృష్టం.. ఏం జరుగుతుందంటే?
నవ గ్రహాలలో సూర్యుడిని రారాజుగా పరిగణిస్తారు. ఈ సూర్యుడు మకరరాశి నుంచి కుంభంలోకి సంచరించనున్నాడు. ఈ సంచారం ఫిబ్రవరి 12 నుంచి మార్చి 14వ తేదీ వరకు వుంటుంది. అలాగే ఈ సమయంలో ఇదే రాశిలో శనిదేవుడు ఆధిక్యంలో వుంటాడు. అంతేకాదు బుధుడు కూడా ఇదే రాశిలో ఉండటం వల్ల కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విశేష లాభాలు కలగనున్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ త్రిగ్రాహి యోగం వల్ల మేషరాశికి ఆర్థిక ఇబ్బందులు వుండవు. ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారులకు భారీ లాభాలొచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్త వింటారు.
13-02-2025 గురువారం రాశిఫలాలు - తలపెట్టిన కార్యం నెరవేరుతుంది...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
Camphor And Clove: కర్పూరం, లవంగాలను కలిపి వెలిగిస్తే?
జీవితంలో సంపదలు చేకూరాలంటే.. డబ్బుకు లోటు వుండకూడదంటే.. కర్పూరం, లవంగాలు చాలు అంటున్నారు వాస్తు నిపుణులు. డబ్బు అవసరాలను తీరుస్తుంది. సంతృప్తిని, మనశ్శాంతిని ఇస్తుంది. సానుకూల శక్తితో ఇళ్లు నిండివుండాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలి. వాస్తు ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కర్పూరాన్ని, లవంగాలను కలిపి వెలిగించాలి. లవంగాలు, కర్పూరం సానుకూల శక్తిని పెంచుతుంది. వీటిని వెలిగించడం ద్వారా వచ్చే వాసన శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టమని వాస్తు నిపుణులు అంటున్నారు. తద్వారా సానుకూల ఫలితాలు లభిస్తాయి.
Magha Purnima 2025 : మాఘ పూర్ణిమ రోజున సాయంత్రం ఇలా చేస్తే?
మాఘ పౌర్ణమి రోజు గౌరీ దేవి జననం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. చక్రపొంగలి, పరమాన్నం, కొబ్బరికాయ, పండ్లు వంటి నైవేద్యాలు భగవంతుడికి సమర్పించాలి. మాఘ పౌర్ణిమ రోజు చేసే దానాలకు కోటిరెట్ల అధిక ఫలం ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి. ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఆయురారోగ్యాలు సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో తిల పాత్ర దానం చేయడం ఉత్తమం. పాలతో చేసిన పదార్ధం దానం చేయండి.