ఆదివారం, 1 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ
ఓ మహిళ భర్తతో మరో మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే, తమ వివాహేతర సంబంధానికి ఆ వ్యక్తి భార్య అడ్డుతగులుతోంది. దీంతో ఆగ్రహించిన మహిళ... ఆ వ్యక్తి భార్య, బిడ్డపై పెట్రోల్ పోసి నిప్పంటింది. దీంతో మంటలు అంటుకుని ఆ మహిళ శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె చంటిబడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. సంచలనంగా మారిన ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా కేతపల్లిలో జరిగింది.
నారా లోకేశ్పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రేమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటిని ముట్టడించిన టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు జోగి ఇంటికి నిప్పు అంటించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులను భారీగా మొహరించి, ఆందోళనకారులను అదుపులు చేస్తున్నారు.
వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు
కేంద్ర వార్షిక బడ్జెట్ 2026ను విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇందులో రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో బడ్జెట్ను కేటాయించారి. దీనికి కారణం లేకపోలేదు. భారత్ శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్లతో పోరాటం చేస్తోంది. ఈ దేశాలతో తీవ్ర విభేదాలు నెలకొనివున్నాయి. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూర్తో అత్యాధునిక యుద్ధతంత్రం అవసరాలను భారత్ గుర్తించింది. దీనికి తగ్గట్లే కేటాయింపులను చేసింది. గతేడాది అన్నింటికి కలుపుకొని.. రూ.6.81లక్షల కోట్లు కేటాయించగా.. ఈ సారి అది రూ.7.85 కోట్లకు చేరుకొంది. ఈ సారి మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో తమకు 14.68శాతం లభించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆదివారం లోక్సభలో 2026-27 సంవత్సర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింభంగా అభివర్ణించారు. ఇది సంస్కరణల ప్రయాణాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు.
నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 సంవత్సర వార్షిక బడ్జెట్లో ఆదాయపు పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే, పన్ను మినహాయింపుల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. గత యేడాది ప్రకటించిన కొత్త ఆదాయపు పన్ను శ్లాబులనే ఈ దఫా కూడా యధాతథంగా ఉంచారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట లభించలేదు. 2025..26 ఆర్థిక సంవత్సరంలో సవరించిన పన్ను విధానమే ఈ ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుందని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు.
లేటెస్ట్
Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు
ప్రపంచంలోని అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక సమ్మేళనాలలో ఒకటిగా పేరొందిన గిరిజన దేవతలు సమ్మక్క, సారలమ్మల నాలుగు రోజుల మహా జాతర ఈ జిల్లాలోని మేడారంలో ప్రారంభమైంది. ఈ ఏడాది జరిగే ఈ రెండేళ్లకోసారి జరిగే మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారిక వర్గాలు తెలిపాయి. సంప్రదాయాల ప్రకారం, గిరిజన పూజారులు బుధవారం రాత్రి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు దేవతామూర్తులను గద్దెలపై ప్రతిష్టించారు. జనవరి 29న సమ్మక్క దేవతను గద్దెపై ప్రతిష్టిస్తారు. మేడారంలోని జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు చేశారు.
29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం నేడు అనుకూలదాయకమే. వ్యవహార జయం, కార్యసిద్ధి వున్నాయి. స్థిరాస్తి ధనం అందుకుంటారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. అపజయాలకు కుంగిపోవద్దు. లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్లు లెక్కలు వేసుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేస్తారు. అవకాశం కలిసివస్తుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. ఖర్చులు అధికం. పెద్దమొత్తం, చెల్లింపుల్లో జాగ్రత్త. దూరపు బంధువులతో సంభాషిస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి.
జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు
తెలంగాణ ప్రభుత్వం జనవరి 28 నుండి 31 వరకు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారంలో జరగనున్న సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం తన పూర్తి పరిపాలనా యంత్రాంగాన్ని మోహరించింది. లక్షలాది మంది యాత్రికులు ఇప్పటికే తరలిరావడం ప్రారంభించడంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన సమ్మేళనంగా భావిస్తున్న ఈ జాతర కోసం ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది. రెండేళ్లకోసారి జరిగే ఈ పండుగ చివరి సన్నాహక దశలోకి ప్రవేశించడంతో, ఆ మారుమూల అటవీ ప్రాంతం ఒక భారీ, నిరంతర పరిపాలనా కేంద్రంగా రూపాంతరం చెందింది.
ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?
భారతీయ సంస్కృతి అనేక విశ్వాసాలతో కూడి వుంది. వీటిలో ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయ, మిరపకాయలను కట్టడం వెనుక అలక్ష్మి అనే పురాణ గాథ ఉంది. లక్ష్మీదేవికి సోదరి అయిన అలక్ష్మికి పులుపు, కారం అంటే చాలా ఇష్టమని, ఆమె ఇంటి లోపలికి రాకుండా గుమ్మం దగ్గరే ఆ పదార్థాలను తిని తృప్తి చెంది వెనుతిరుగుతుందని ఒక నమ్మకం. దీనివల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి రాదని భావిస్తారు. ఐతే దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైన్స్ కూడా ఉంది. అదేమిటంటే... నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్, మిరపకాయలోని ఘాటు గాలిని శుద్ధి చేస్తాయి.