శుక్రవారం, 13 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉండగా, వీరిలో 241 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే, ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం బయటపడ్డారు. 40 యేళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి అహ్మదాబాద్లోని అసర్వాలో గల సివిల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అతడి ఛాతీ, కళ్లు, పాదాలకు మాత్రం గాయలయ్యాయి.
ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)
అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోగా, కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, ఈ విమానం రన్ఐ వే పై నుంచి టేకాఫ్ అయిన తర్వాత విమానం ఇంజిన్ శక్తిని కోల్పోవడంతో ఫ్లైట్ కిందకు కూలిపోయి పేలిపోయిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్
అహ్మదాబాద్లో జరిగిన విధ్వంసకర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో రాజస్థాన్కు చెందిన ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్, వారి ముగ్గురు పిల్లలు ప్రద్యుత్ జోషి, మిరాయ జోషి, నకుల్ జోషి ఉన్నారు. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయిన జోషి గత ఆరు సంవత్సరాలుగా లండన్లో నివసిస్తున్నారు. తన కుటుంబంతో శాశ్వతంగా అక్కడే స్థిరపడాలని చాలా కాలంగా భావించారు. డాక్టర్ కోని వ్యాస్ ఉదయపూర్లోని పసిఫిక్ హాస్పిటల్లో పనిచేశారు. తన ఉద్యోగాన్ని వదిలి తన భర్తతో లండన్లో స్థిరపడ్డారు. ఈ విషాదకరమైన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన మొత్తం 10 మంది మరణించినట్లు సమాచారం.
భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!
లండన్లో ఉన్న తన భర్తను చూసేందుకు వెళుతూ ఓ నవవధువు మృత్యుఒడిలోకి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా, కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల్లో ఓ మహిళ లండన్లో ఉన్న తన భర్తను చూసేందుకు వెళుతూ ప్రాణాలు కోల్పోయింది. వివాహమైన కొన్ని రోజులకే ఆ నవవధువు, ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయిందన్న వార్త ఆమె కుటుంబ సభ్యులను కన్నీటి సంద్రంలో ముంచేసింది.
విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఏI171, అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాద సమయంలో రూపానీ విమానంలోని బిజినెస్ క్లాస్ సీటు 2డిలో కూర్చొని ప్రయాణించారు.
లేటెస్ట్
08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీల్లో మెళకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.
08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ముఖ్యమైన వ్యవహారంలో అయిన వారు సాయం చేస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. దంపతులు ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యులు కార్యోన్ముఖులను చేస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. పెట్టుబడులు కలిసిరావు. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు.
Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?
నరదృష్టితో ప్రతికూల ప్రభావాలు అధికమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కంటి దృష్టి చేపట్టిన కార్యాల్లో అడ్డంకులు ఎదురవుతాయి. నరదృష్టిని పోగొట్టుకోవాలంటే మంగళ, ఆదివారాల్లో పెద్దల చేత దిష్టి తీయించుకోవడం చేయాలి. కర్పూరంతో, ఉప్పు, మిరపకాయలు, నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయతో దిష్టి తీయించుకోవడం ద్వారా నరదృష్టితో ఏర్పడే ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు.
నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?
ప్రతిఏటా ఆచరించే 24 ఏకాదశి ఉపవాసాలలో అత్యంత ముఖ్యమైనదిగా నిర్జల ఏకాదశి పరిగణించబడుతుంది. నిర్జల ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల 24 ఏకాదశి ఉపవాసాల పుణ్యఫలం లభిస్తుంది. ఈ పవిత్ర రోజున భక్తులు విష్ణువు, లక్ష్మీ దేవిని పూజిస్తారు. సుఖసంతోషాలతో కూడిన జీవితం కోసం ఈ ఉపవాసం వుంటారు. జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి జూన్ 6, 2025న తెల్లవారుజామున 2:15 గంటలకు ప్రారంభమై జూన్ 7, 2025న తెల్లవారుజామున 4:47 గంటలకు ముగుస్తుంది. 'నిర్జల' అనే పదానికి 'నీరు లేకుండా' అని అర్థం.