శనివారం, 22 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఫ్లై ఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పదో తరగతి పరీక్ష రాసి వస్తున్న ఓ విద్యార్థిని మృత్యువాతపడింది. ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు చక్రాల కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో ఆమె అన్నకు కూడా గాయాలయ్యాయి. మృతురాలిని ప్రభాతి ఛత్రియ (16)గాను, క్షతగాత్రుడుని ఆమె అన్న సుమన్ ఛత్రియగా గుర్తించారు.
ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)
ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు తమ చేయి దాటిపోతుంటే కన్నతల్లిదండ్రులు తల్లడిల్లిపోతూ, ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో గుండెలు పిండేసే దృశ్యం ఒకటి జరిగింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న కుమార్తె.. ప్రేమించినవాడితో వెళ్లిపోతుంటే ఆ కన్నతండ్రి కూడా ఓర్చుకోలేకపోయాడు.
ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్
కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం పూడిచెర్ల గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు స్ఫూర్తి అని, చంద్రబాబు నాయుడు నుండి వచ్చిన ప్రేరణతోనే తాను పనిచేస్తున్నానని అన్నారు. పూడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో వ్యవసాయ చెరువు నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేసి ప్రసంగించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కష్టకాలంలో ఉన్నప్పుడు, కూటమి 175 అసెంబ్లీ స్థానాలకు 164 స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలను గెలుచుకుని ప్రజల మద్దతును పొందిందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించిన ఘనత చంద్రబాబుదని పవన్ అన్నారు. చంద్రబాబు నాయుడు నిజంగా రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకుంటున్నారని పవన్ చెప్పారు.
YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్లు, గిఫ్ట్ హ్యాంపర్స్
ప్రతి బడ్జెట్ సమావేశాల తర్వాత శాసనసభ్యులకు ఏదో ఒక రకమైన బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. ఈసారి, వారికి అరకు కాఫీతో కూడిన గిరిజన సహకార సంఘం ఐప్యాడ్లు, గిఫ్ట్ హ్యాంపర్ను అందజేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకత్వ హోదా ఇవ్వనందుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభను బహిష్కరించిన విషయం మన పాఠకులకు తెలిసిందే. మొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొంతమంది వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాజరు రిజిస్టర్లో సంతకం చేసి సభకు రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం, ఒక రాష్ట్ర శాసనసభ సభ్యుడు అనుమతి లేకుండా 60 రోజుల పాటు అన్ని సమావేశాలకు గైర్హాజరైతే, ఆయనను గైర్హాజరుగా ప్రకటించవచ్చు.
మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కేసులు నమోదు ఎక్కువవుతున్నాయి. కారణాలు ఏమయినప్పటికీ పెళ్లయిన జంటలలో కొందరు విడిపోవడమో లేదా దూరంగా వుండటమో జరుగుతుంది. ఈ కారణంతో ఒంటరిగా వున్న మహిళలపై కామాంధులు కన్నేస్తున్నారు. లొంగదీసుకుని చివరికి వారి జీవితాలను అధోగతిపాల్జేస్తున్నారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలానికి చెందిన దంపతుల విషయంలో ఇదే జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో భార్య తన కుమార్తెను తీసుకుని భువనగిరి జిల్లా ఘట్కేసర్లో వుంటోంది. ఒంటరిగా వున్న ఆ మహిళపై మరిది వరసయ్యే రాము అనే వ్యక్తి కన్నేసాడు.
లేటెస్ట్
20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం మీ సహనానికి పరీక్షా సమయం. ఆచితూచి అడుగేయాలి. సాయం ఆశించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?
ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా.. అప్పు పెరుగుతూనే పోతుందా? అయితే ఈ కథనం చదవండి. ధనప్రాప్తి కోసం ఇంట్లో ఈ పనులు చేస్తే చాలు అదృష్టం తలుపు తడుతుంది. ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే, అప్పుల నుంచి గట్టెక్కవచ్చు. రుణ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే కుటుంబాన్ని నిలబెట్టుకుంటే, తొలుత ఇలవేల్పును పూజించాలి. పౌర్ణమి రోజున ఇలవేల్పుకు పూజ చేయాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించడం చేయాలి. ఇలా తొమ్మిది పౌర్ణమిలు చేస్తే, అప్పు తీరిపోతుంది.
Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..
రంగ పంచమి అనేది ఫాల్గుణ కృష్ణ పక్ష పంచమి నాడు జరుపుకునే పండుగ. ఇది హోలీ తర్వాత ఐదు రోజులకు వస్తుంది. హోలీ లాగానే రంగు పొడిని చల్లుకోవడం లేదా పూయడం అనే ఆనందకరమైన సంప్రదాయంతో దీనిని జరుపుకుంటారు. 2025లో రంగ పంచమి మార్చి 19, బుధవారం నాడు జరుపుకుంటారు. పంచమి తిథి మార్చి 18, 2025న రాత్రి 10:09 గంటలకు ప్రారంభమై మార్చి 20, 2025న తెల్లవారుజామున 12:36 గంటలకు ముగుస్తుంది.
19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీలతో తీరిక ఉండదు. సమయస్ఫూర్తిగా మెలగండి. ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త పనులు చేపడతారు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. శుక్రవారం నాడు ప్రముఖుల కలయిక వీలుపడదు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. పత్రాలు అందుకుంటారు. పిల్లల చదువులపై దృష్టిపెడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే
జూన్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విడుదల చేసింది. ఈ మేరకు విడుదలకు సంబంధించిన తేదీలను తితిదే బోర్డు ప్రకటించింది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.