శనివారం, 27 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
భారత్ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?
వాట్సాప్ సేవలు భారత్లో బంద్ కానున్నాయా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణంగా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని కఠిన నిబంధనలు అమలు చేయాలని పట్టుబడితే తాము భారత్ నుంచి నిష్క్రమిస్తామని వాట్సాప్ స్పష్టంచేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. మెసేజీల ఎండ్ టు అండే ఎన్క్రిప్షన్ను ప్రభుత్వం కోరినపుడు, తొలగించాలని బలవంతం చేస్తే దేశాన్ని వీడాల్సి వస్తుందని వాట్సాప్, మెటా సంస్థలు ఢిల్లీ హైకోర్టుకు తెలిపాయి. 2021 నాటి ఐడీ నిబధనలు సవాల్ చేస్తూ వాట్సాప్, మెటా సంస్థలు గతంలో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ రెండు సంస్థల తరపున న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు.
ఈవీఎం - వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు
ఈవీఎం - వీవీప్యాట్లలో పోలైన ఓట్ల క్రాస్ వెరిఫికేషన్ సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈవీఎంలలో పోలైన ఓట్లను, వీవీప్యాట్ స్లిప్పులతో వందశాతం వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించడం సాధ్యంకాదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది.
ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి
మేమంత సిద్ధం యాత్ర అఖండ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు రెండో దశ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. 22 రోజుల పాటు సాగిన ఈ యాత్రకు తర్వాత అధికార వైఎస్సార్సీపీ తొలి నాలుగు రోజుల రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచార షెడ్యూల్ను విడుదల చేసింది. ఏప్రిల్ 28న తాడిపత్రి నుంచి వైకాపా ఎన్నికల శంఖారావం ప్రారంభం కానుంది. ప్రయాణ ప్రణాళిక ప్రకారం, సీఎం జగన్ ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ప్రారంభోత్సవం రోజున ఉదయం తాడిపత్రిలో, మధ్యాహ్నం వెంకటగిరిలో, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్లా వుందే!
కోన వెంకట్ తన సొంతూరు బాపట్లలోని గవర్నమెంట్ హాస్పిటల్ను చూసి షాక్ అయ్యాడట. ఇందుకు కారణం.. ఆ ఆస్పత్రి ఇదేదో కార్పోరేట్ హాస్పిటిల్లా వుండడమేనట. బాపట్లలోని ప్రభుత్వ ఆస్పత్రి.. అందులోనూ నవజాత శిశువుల కోసం ఏర్పాటు చేసిన వార్డ్ను చూసి.. ఇదేదో కార్పొరేట్ ఆస్పత్రిలా వుందని షాక్ అయ్యాడట. ఇదే నిజమైన అభివృద్ది అని వైఎస్ జగన్ మీద ప్రశంసలు కురిపించాడు. దీంతో ఈ ట్వీట్ మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలేమో కోన వెంకట్ ట్వీట్ మీద పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. పగలు రాత్రి ఉష్ణోగ్రతలు రెండు ప్రాంతాలలో 45 డిగ్రీల సెల్సియస్ను దాటుతున్నాయి. ఈ వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
లేటెస్ట్
21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు॥ త్రయోదశి రా.12.46 ఉత్తర సా.5.02 రా.వ.2.18 ల 4.04. సా.దు. 4.31 ల 5.20. మేషం :- కుటుంబీకుతో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. గొట్టె, మత్స్య, పాడి పరిశ్రమ రంగాలలో వారికి ఆందోళనలు తొలగిపోతాయి. స్త్రీలు షాపింగ్ దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృషభం :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం అని గమనించండి. మార్కెట్ రంగాల వారికి, ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రింటింగ్ రంగాలవారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వాహనం కొనుగోలుకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి.
21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆశావహదృక్పథంతో మెలగండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆదాయం అంతంత మాత్రమే. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. సోమవారం నాడు ఇతరుల విషయంలో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం చదువులపై దృష్టిసారిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ధనప్రలోభాలకు లొంగవద్దు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి.
20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు॥ ద్వాదశి రా.10.44 పుబ్బ ప.2.26 రా.వ.10.25 ల 12.12. ఉదు. 5.55 ల 7.33. మేషం :- కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ప్రకటనల విషయంలో అప్రమత్తత చాలా అవసరం. చేపట్టినపనులు అనుకున్నంత చురుకుగా సాగవు. స్త్రీలు అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వృషభం :- ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్టేషనరీ ప్రింటింగ్ రంగాలవారికి శుభం చేకూరుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. కొత్త పనులు ప్రారంభిచడంలో అడ్డంకులు ఎదురవుతాయి. వాహనం వీలైనంతనిదానంగా నడపటం మంచిది.
ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు
ధనం రాబడి కోసం, ఆదాయం పెరగడం కోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే. శుక్రవారంలో వచ్చే శుక్ర హోర సమయంలో లేదా ఏ రోజైనా ఆ రోజులో వచ్చే శుక్రహోరలో విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్లాలి. ఆలయంలో రావిచెట్టు వుండేలా చూసుకోవాలి. రావిచెట్టు కింద తప్పకుండా విఘ్నేశ్వరుడి విగ్రహం వుంటే ఆ విగ్రహంతో పాటు రావి చెట్టును 108 సార్లు శుక్ర హోరలో ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రదక్షణలు చేసే సమయంలో "ఓం లక్ష్మీ గణపతియే నమో నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షణలు చేయాలి.
19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...
మేషం :- ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేక ప్రత్యేక ఇంక్రిమెంట్ లభించగలదు. భాగస్వామిక చర్చలు, సంప్రదింపులకు అనుకూలం. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. స్త్రీలకు వస్తులాభం, వాహనయోగం వంటి శుభపరిణామాలున్నాయి. వృషభం :- ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా మీ నిర్ణయాలు, కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. కుటుంబీకుల కోరికలు తీరుస్తారు. ముఖ్యుల గురించి ఆందోళన చెందూరు. వృత్తి వ్యాపారాల్లో చికాకులు తొలగిపోగలవు. పన్నులు, రుణవాయిదాలు సకాలంలో చెల్లిస్తారు.