గురువారం, 12 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
పక్షి ఢీకొట్టడం వల్లే విమాన ప్రమాదమా? పైలెట్ నుంచి మే డే కాల్!
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ మహా విషాదం గురువారం మధ్యాహ్నం 1.43 గంటల సమయంలో జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం.. విమానాన్ని ఓ పక్షి ఢీకొనడం వల్లే జరిగివుంటుందని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
వైద్య కాలేజీ హాస్టల్ భవనంపై కూలిన విమానం - పలువురు విద్యార్థుల మృతి!!
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని ఎయిరిండియా విమానం ఓ వైద్య కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అలాగే, మరికొందరు గాయపడినట్టు సమాచారం. అహ్మదాబాద్ నగరంలోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే ఈ విమానం కుప్పకూలిపోయింది.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్ మాజీ సీఎం మృతి?
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందినట్టు తెలుస్తోంది. లండన్లో ఉన్న తన కుమార్తెను చూసేందుకు ఆయన అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే ఎయిరిండియా విమానంలో బయలుదేరారు. ఈ విమానం విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు సమాచారం.
ఎయిరిండియా విమాన ప్రమాదంలో 110 మంది మృత్యువాత? మాజీ సీఎం కూడా??? (Video)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 110 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ విమాన ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలెట్లు కూడా. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీష్ జాతీయులు, ఏడుగురు పోర్చుగీసు, ఒకరు కెనడా పౌరుడు ఉన్నట్టు ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే, ఆయన పరిస్థితి ఏంటన్నది తెలియాల్సివుంది.
పైలెట్ల లోపమా? కుట్ర కోణమా? టేకాఫ్లో అవాంతరమా?
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న సర్దార్ వల్లాభాయ్ పట్లే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు పైలెట్లు, 10 మంది విమాన సిబ్బందితో పాటు మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం లండన్కు బయలుదేరిన తర్వాత చెట్టును ఢీకొని కూలిపోయినట్టు ప్రాథమిక సమాచారం.
లేటెస్ట్
08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీల్లో మెళకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.
08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ముఖ్యమైన వ్యవహారంలో అయిన వారు సాయం చేస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. దంపతులు ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యులు కార్యోన్ముఖులను చేస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. పెట్టుబడులు కలిసిరావు. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు.
Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?
నరదృష్టితో ప్రతికూల ప్రభావాలు అధికమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కంటి దృష్టి చేపట్టిన కార్యాల్లో అడ్డంకులు ఎదురవుతాయి. నరదృష్టిని పోగొట్టుకోవాలంటే మంగళ, ఆదివారాల్లో పెద్దల చేత దిష్టి తీయించుకోవడం చేయాలి. కర్పూరంతో, ఉప్పు, మిరపకాయలు, నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయతో దిష్టి తీయించుకోవడం ద్వారా నరదృష్టితో ఏర్పడే ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు.
నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?
ప్రతిఏటా ఆచరించే 24 ఏకాదశి ఉపవాసాలలో అత్యంత ముఖ్యమైనదిగా నిర్జల ఏకాదశి పరిగణించబడుతుంది. నిర్జల ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల 24 ఏకాదశి ఉపవాసాల పుణ్యఫలం లభిస్తుంది. ఈ పవిత్ర రోజున భక్తులు విష్ణువు, లక్ష్మీ దేవిని పూజిస్తారు. సుఖసంతోషాలతో కూడిన జీవితం కోసం ఈ ఉపవాసం వుంటారు. జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి జూన్ 6, 2025న తెల్లవారుజామున 2:15 గంటలకు ప్రారంభమై జూన్ 7, 2025న తెల్లవారుజామున 4:47 గంటలకు ముగుస్తుంది. 'నిర్జల' అనే పదానికి 'నీరు లేకుండా' అని అర్థం.