గురువారం, 12 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ
రైల్వే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్లో కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఆధార్ ధృవీకరణ ఉన్న వ్యక్తులే జూలై ఒకటో తేదీ నుంచి తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే రైల్వే టిక్కెట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని రైల్వే శాఖ తన సర్క్యులర్లో పేర్కొంది. అలాగే, జూలై 15వ తేదీ నుంచి తత్కాల్ టిక్కెట్ల బుకింగ్కు ఆధార్ బేస్డ్ ఓటీపీని తప్పనిసరి చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాత్కాలిక తాజాగా సర్క్యులర్ జారీచేసింది.
వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!
ముంబై మహానగరంలో ఓ ఆటో డ్రైవర్ వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ మొత్తం సంపాదిస్తూ లక్షలు అర్జిస్తున్నారు. ముంబైలోని అమెరికన్ కాన్సులేట్కు వీసాల కోసం వచ్చే వారే అతని ఆదాయంగా మార్చుకున్నాడు. తద్వారా నెలకు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు అర్జిస్తున్నాడు. ఆ ఆటో డ్రైవర్ పేరు అశోక్. ఈ డ్రైవర్ కథన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఈ వివరాలను పరిశీలిస్తే,
ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక యేడాది పూర్తయింది. ఈ శుభ సందర్భంగా మరో కొత్త పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు అంతమంది ఉన్నా వారిలో ఒక్కొక్కరికీ రూ.15 వేలు చొప్పున డబ్బులు ఇవ్వనున్నట్టు విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ తెలిపారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా, తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఆర్థిక సహాయం జమ చేయనున్నట్టు ఆయన బుధవారం వెల్లడించారు.
మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)
పెళ్లై నెల కూడా తిరగక ముందే ప్రియుడి కోసం భర్తను హత్య చేయించిన భార్య సోనమ్ రఘువంశీ సోదరుడు గోపీచంద్ బుధవారం రాజా రఘువంశీ తల్లిని ఓదార్చారు. అతడిని చూడగానే రాజా తల్లి బోరుమంటూ విలపించింది. గోపీచంద్ కూడా కన్నీటిపర్యంతమయ్యాడు. తన సోదరి సోనమ్ తప్పు చేసిందనీ, ఆమెకి మరణశిక్ష విధించాలంటూ చెప్పాడు. నా ప్రియుడితో పెళ్లి చేయరా, ఏం చేస్తానో చూడండి: తల్లికి వార్నింగ్ ఇచ్చిన సోనమ్, నాకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్ళి చేస్తున్నారు, ఆ తర్వాత నేను ఏం చేస్తానో చూడు అంటూ తన తల్లిని సోనమ్ రఘువంశీ హెచ్చరించారు.
జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి
రాజధాని అమరావతిని దెబ్బతీసేందుకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీ రెడ్డిలు కుట్ర పన్నారని, వీరిద్దరి వల్లే దరిద్రం పట్టిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. అమరావతి మహిళలపై సాక్షి టీవీ యాంకర్ల వ్యాఖ్యల దుర్మార్గమన్నారు. పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
లేటెస్ట్
08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీల్లో మెళకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.
08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ముఖ్యమైన వ్యవహారంలో అయిన వారు సాయం చేస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. దంపతులు ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యులు కార్యోన్ముఖులను చేస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. పెట్టుబడులు కలిసిరావు. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు.
Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?
నరదృష్టితో ప్రతికూల ప్రభావాలు అధికమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కంటి దృష్టి చేపట్టిన కార్యాల్లో అడ్డంకులు ఎదురవుతాయి. నరదృష్టిని పోగొట్టుకోవాలంటే మంగళ, ఆదివారాల్లో పెద్దల చేత దిష్టి తీయించుకోవడం చేయాలి. కర్పూరంతో, ఉప్పు, మిరపకాయలు, నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయతో దిష్టి తీయించుకోవడం ద్వారా నరదృష్టితో ఏర్పడే ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు.
నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?
ప్రతిఏటా ఆచరించే 24 ఏకాదశి ఉపవాసాలలో అత్యంత ముఖ్యమైనదిగా నిర్జల ఏకాదశి పరిగణించబడుతుంది. నిర్జల ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల 24 ఏకాదశి ఉపవాసాల పుణ్యఫలం లభిస్తుంది. ఈ పవిత్ర రోజున భక్తులు విష్ణువు, లక్ష్మీ దేవిని పూజిస్తారు. సుఖసంతోషాలతో కూడిన జీవితం కోసం ఈ ఉపవాసం వుంటారు. జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి జూన్ 6, 2025న తెల్లవారుజామున 2:15 గంటలకు ప్రారంభమై జూన్ 7, 2025న తెల్లవారుజామున 4:47 గంటలకు ముగుస్తుంది. 'నిర్జల' అనే పదానికి 'నీరు లేకుండా' అని అర్థం.