ప్రాణాయామం దేనికి? అక్షింతలు ఎందుకు వేస్తారు..!

మనస్సు చంచలమైనది. ఒక లక్ష్యం మీద నిలవకుండా చెదిరిపోతూ ఉంటుంది. ఏకాగ్రత అంటే మనస్సును లొంగదీసుకోవడమే. ఏ సాధనకైనా, ఏ కార్యసాధనకైనా ఏకాగ్రత అవసరం. పెద్దలు నిర్ణయించిన ప్రాణాయామం, యోగాసనాలు, ఏకాగ్రతకు దోహ

సోమవారం, 23 జనవరి 2017 (14:42 IST)
మనస్సు చంచలమైనది. ఒక లక్ష్యం మీద నిలవకుండా చెదిరిపోతూ ఉంటుంది. ఏకాగ్రత అంటే మనస్సును లొంగదీసుకోవడమే. ఏ సాధనకైనా, ఏ కార్యసాధనకైనా ఏకాగ్రత అవసరం. పెద్దలు నిర్ణయించిన ప్రాణాయామం, యోగాసనాలు, ఏకాగ్రతకు దోహదం చేస్తాయి. అంతేకాదు మంచి ఆలోచనల వైపు మనసును మళ్ళింపజేస్తాయి. అందుకు ప్రాణాయామం ఒక సాధనం.
 
వేదం మన బుద్ధికి అతీతమైన జ్ఞానాన్ని అందిస్తుంది. యజ్ఞ యాగాదులు, ఉపాసనా పద్ధతులు, జీవాత్మ, పరమాత్మ, సంబంధం, పుట్టుక నుంచి మరణం వరకు మనిషి చెయ్యవలసిన కర్మలు. ఇవన్నీ వేదాలలో వివరించబడ్డాయి. అందుచేతనే యుగయుగాలుగా వేదమాత పూజలందుకొంటున్నది. 
 
అక్షింతలు ఎందుకు వేస్తారంటే. క్షతమ్ అంటే కొరత ఉన్నదని అర్థం. అక్షతమ్ అంటే కొరతలేనిది నిండైనది సంపూర్ణమనదని అర్థం. జీవితంలో కొరత అన్నది లేకుండా పరిపూర్ణత్వం కలిగి జీవించాలని కోరుకుని ఆశీర్వదించడమే. అక్షింతలు చల్లడంలోని ఉద్దేశ్యం. బియ్యం పసుపు, మంగళ ప్రధానమైనవి. అందుకే ఆ రెండు కలిపి అక్షింతలు చేస్తారు. 

అన్నీ చూడండి

బెంగుళూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం విజయ్ దృష్టి!

ఎబోలా వైరస్ విజృంభణ : ఆ నాలుగు దేశాలకు వెళ్లవద్దంటున్న భారత్

హర్మోజ్‌ను తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి : ఇరాన్ సరికొత్త ప్రతిపాదన

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్

అన్నీ చూడండి

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటలు.. ఎండల్ని లెక్కచేయకుండా..

తర్వాతి కథనం
Show comments