తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు రూ.40 కోట్ల విరాళం

తిరుమల వెంకన్నకు కానుకలు కొదవా. ఇంతింతై.. వటుండితై అన్న చందంగా స్వామివారి ఆస్తులు అలా పెరుగుతూనే ఉన్నాయి. స్వామివారికి మ్రొక్కుల రూపంలో కోట్ల రూపాయల డబ్బును భక్తులు సమర్పించుకుంటున్నారు. శ్రీవారిని కో

మంగళవారం, 16 మే 2017 (15:14 IST)
తిరుమల వెంకన్నకు కానుకలు కొదవా. ఇంతింతై.. వటుండితై అన్న చందంగా స్వామివారి ఆస్తులు అలా పెరుగుతూనే ఉన్నాయి. స్వామివారికి మ్రొక్కుల రూపంలో కోట్ల రూపాయల డబ్బును భక్తులు సమర్పించుకుంటున్నారు. శ్రీవారిని కోరికలు కోరి అది నెరవేరిన వెంటనే ఆయనకు ముడుపులు సమర్పిస్తున్నారు. 
 
అలా ఒకటి కాదు రెండు కాదు కోట్ల రూపాయలు సమర్పిస్తున్నారు భక్తులు. స్వామివారిపై భారం వేసిన తర్వాత ఆయన అన్నీ చూసుకుంటారు కాబట్టి ఆయనకు వాటా ఇస్తుంటారు భక్తులు. ఇది మామూలుగా అందరూ చెప్పుకునేదే. అయితే శ్రీనివాసుడు మాత్రం మంచి పనులకు ఎప్పుడూ తోడుగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు.
 
తిరుమల శ్రీవారికి ఒక అజ్ఞాత భక్తుడు 40 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చాడు. అది కూడా ఎవరికి చెప్పవద్దని అతి రహస్యంగా డబ్బుల రూపంలో తితిదే ఉన్నతాధికారులకు సమర్పించారట. తెలిసి ఇచ్చిన కూడా డబ్బుకు ఎలాంటి పన్ను ఉండదు. కానీ ఎందుకో భయపడిన భక్తుడు మొత్తం డబ్బును తితిదే ఈఓకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డబ్బును భక్తులకు ఉపయోగపడేలా చూడాలని అజ్ఞాత భక్తుడు తితిదేని కోరాడట. మరి ఈ మొత్తాన్ని దేనికి ఉపయోగించాలన్న ఆలోచనలో తితిదే ఉంది. 

అన్నీ చూడండి

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

తర్వాతి కథనం
Show comments