బుధవారం, 4 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Selvi
Last Updated :
బుధవారం, 23 జులై 2014 (10:45 IST)
స్వదేశీ మార్కెట్లో నేటి విదేశీ కరెన్సీ రేట్లు
విదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
అమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) రూ.56.01, అమ్మకపు రేటు రూ.64.45
జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) రూ.55.20, అమ్మకపు రేటు రూ.63.50
బ్రిటన్ పౌండ్ కొనుగోలు రేటు (థామస్ కుక్) రూ.95.65 అమ్మకపు రేటు రూ.110.10
కువైట్ దీనార్ కొనుగోలు రేటు (థామస్ కుక్) రూ.198.30 అమ్మకపు రేటు రూ.228.30
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యంగా పుంజుకున్నది. ప్రాంతాలతో సంబంధం లేకుండా వృద్ధి చెందింది. చాలామంది రియల్టర్లు భూములను కొనడం అమ్మడం చేస్తుంటారు. కొంతమందికి బాగా కలిసి వస్తుంది. మరికొంతమందిని ముంచేస్తుంది. ఇంకొంతమందిని మధ్యస్థంగా నిలబెడుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు శివాజీ కూడా భూములను కొనడం అమ్మడం చేస్తుంటారు. దీనిగురించి ఆయన ఒక ఛానల్ వారితో పంచుకున్నారు. భూములు అమ్మడంపై ప్రత్యేకించి యాదగిరిగుట్ట వద్ద 18 ఎకరాలు అమ్మడం అనేది తన జీవితంలో ఎప్పటికీ గుర్తిండిపోతుందని అన్నారు.
Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యాసీవ్ మాస్ ఎక్స్ట్రావగాంజా 'పెద్ది' సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ చిత్రబృందాన్ని అభినందించారు.
Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాను మొదట్లో ఓటీటీకి అనుకున్నారు. నన్ను నేను పెద్ద స్క్రీన్లో చూసుకోవడం అలవాటు కాబట్టి ఓటీటీ అనగానే కొంచెం డిజప్పాయింట్ అయ్యాను. అయితే మళ్లీ చాలా మంది ప్రముఖులు సినిమా చూసి ఇది థియేటర్లో విడుదల చేసే సినిమా అని అనడంతో మళ్లీ థియేటర్లోకి రాబోతుంది. మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది. నా సినిమా అంటే వెండితెరపై చూడాలనేది తన కోరిక. ఇప్పుడు థియేటర్ అనగానే ఎంతో ఆనందంగా ఉంది అని కథానాయిక లయ అన్నారు.
Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్
వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత పూజా శరత్ కుమార్ సినిమా విశేషాలు పంచకున్నారు.
Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక
మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి ఈ రోజు (మార్చి 3) తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. సినిమా, ఫ్యామిలీ మధ్య ఉన్న రిలేషన్ కారణంగా ఈ ఇద్దరూ ఒక్కటయ్యారని అంతా అనుకుంటారు. కానీ ఇద్దరిలో ఉన్న క్రమశిక్షణ, జీవిత లక్ష్యాల కారణంగా ఒక్కటయ్యారు. అలా పరిచయం ప్రేమగా మారి ఇద్దర్నీ జీవిత ప్రయాణంలో ఒకే దారికి తీసుకు వచ్చింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ
భారతదేశపు అత్యుత్తమ వివాహ ఫ్యాషన్ బ్రాండ్ మాన్యవర్ మోహే, రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండలను తన నూతన వాణిజ్య ప్రచార చిత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్కు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంది. ఇది కేవలం ఒక ప్రకటన కాదు; ఇది అధిక శక్తితో కూడిన, ఫ్యాషన్తో నిండిన సంగీత కార్యక్రమం. ఇది విరోష్ అభిమానులు వేచి చూస్తున్నదాన్ని అందిస్తుంది. ఈ జంట హాస్యాస్పదంగా సాపేక్షంగా ఉండే హాస్యం, ఎవరూ కాదనలేనని కెమిస్ట్రీతో గతంలో ఎన్నడూ చూడని కలెక్షన్తో మేడ్ ఫర్ ఈచ్ అదర్ క్షణానికి దారితీస్తుంది.
ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది
చెడు కొవ్వు. ఇది ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు ఇది ప్రధాన కారణంగా మారుతుంది. అయితే సరైన ఆహారం ద్వారా చెడు కొవ్వును తగ్గించుకోవడం సాధ్యమే. అదెలాగో తెలుసుకుందాము. ఆపిల్, బొప్పాయి, కివి, నారింజ వంటి పండ్లలోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని శుభ్రపరచి, చెడు కొవ్వును తగ్గించగలవు. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి ధాన్యాలు లోని ఫైబర్ శరీరంలోని శక్తి స్థాయిలను పెంచి, చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్లో ఇ-స్టోర్ను ప్రారంభించిన ఉపాసన
హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద ఫార్మసీ నెట్వర్క్ అపోలో ఫార్మసీ తెలంగాణాలో తన 1,000వ స్టోర్ మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ప్రారంభించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో అపోలో ఫార్మసీ తన కార్యకలాపాలను విస్తరించింది. రిటైల్, డిజిటల్, సప్లై చైన్ విభాగాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఈ నెట్వర్క్ ద్వారా 50,000 పైగా నాణ్యమైన మందులు, ఇతర వెల్నెస్ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇరవై ఐదు లక్షల మంది 24/7 వినియోగదారులు ఉన్నారు.
అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం
టైప్ 2 డయాబెటిస్తో నివసించే వ్యక్తుల కోసం ఎక్స్టెన్సియర్ను వాణిజ్యీకరించడానికి నోవో నార్డిస్క్ ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ దిగ్గజం అబాట్ ఈరోజు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం GLP-1లలో నోవో నార్డిస్క్ శాస్త్రీయ నాయకత్వాన్ని, అబాట్ బలమైన పంపిణీ నెట్ వర్క్ను ఉపయోగించుకుని, నోవో నార్డిస్క్ ప్రస్తుతం సేవలందిస్తున్న ప్రాంతాలకు మించి భారతదేశంలో అధిక-నాణ్యత, సాక్ష్యా ధారిత డయాబెటిస్ చికిత్సకు ప్రాప్యతను విస్తరించింది. ఎక్స్ టెన్సియర్ అనేది ప్రపంచంలోనే అత్యంతగా సూచించబడిన GLP-1 RA (రిసెప్టర్ అగోనిస్ట్) మాలిక్యూల్ అయిన ఓజెంపిక్ రెండో బ్రాండ్.
నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు
నిద్రలేమి, దీర్ఘకాలిక నిద్ర లేమి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని అమెరికాలోని వర్జీనియాకు చెందిన వైద్యులు మధుకర్ కలోజీ చెప్పారు. శుక్రవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లో జరిగిన ఉపన్యాసంలో ఆరోగ్యంగా వుండాలంటే.. రోజువారీ నిద్ర చాలా అవసరమని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రవేశపెట్టిన స్వచ్ఛంద వైద్య సేవా చొరవ అయిన శ్రీవారి వైద్య సేవలో భాగంగా డాక్టర్ కలోజీ స్విమ్స్ను సందర్శిస్తున్నారు