తెలంగాణకు మళ్లీ రెయిన్ అలెర్ట్: రైతులకు అలెర్ట్  
                                       
                  
                  				  తెలంగాణకు మళ్లీ రెయిన్ అలెర్ట్ వచ్చింది. తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్ ట్లు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. 
				  											
																													
									  
	 
	రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి, ఓ మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
				  
	 
	కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల చలి తీవ్రత పెరుగుతోందని చెప్పారు.