1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (17:06 IST)

శ్వేతబసు ప్రసాద్ మాస్క్ ఫోటోలు.. నెట్టింట్లో వైరల్

swetha basu
కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్వేతబసు ప్రసాద్ ప్రస్తుతం సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తోంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ ఈమె క్లిక్ కాలేదు.

అయితే ఆ తర్వాత అనుకోకుండా ఆమె జీవితంలో కొన్ని కుదుపులు వచ్చాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న శ్వేతబసు ప్రసాద్.. వెంటనే విడాకులు తీసుకోవడం జరిగిపోయింది. 
 
విడాకులు తీసుకున్నాక శ్వేత ప్రస్తుతం హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాగా చిక్కిపోయిన శ్వేతబసు ప్రసాద్ మాస్కులతో అదిరే స్టిల్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.