ఆదివారం, 28 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 8 ఆగస్టు 2019 (15:11 IST)
సంబంధిత వార్తలు
ఆ కూలీ కడుపులో ఏమున్నాయంటే..? చూసిన వైద్యులు షాక్..
పొట్ట నొప్పితో ఆస్పత్రికి వెళ్లింది.. ఆపరేషన్ చేస్తే.. కేజీన్నర బంగారం..
పరగడుపున మంచినీరు తాగితే ఏం జరుగుతుంది?
పిల్ల ఏనుగును చంపేసిందని విద్యుత్ స్తంభాన్ని నుజ్జునుజ్జు చేసిన తల్లి ఏనుగు...
దంతం కోసం ఏనుగును ఇలా చంపేశారు.. డ్రోన్ తీసిన ఫోటో వైరల్
మరి వినాయకుడిని చూస్తే...
మామయ్య: చింటూ ఏనుగు తొండం చూస్తే నీకు ఏమి గుర్తొస్తుందీ...
చింటూ: వినాయకుడు...
మామయ్య: మరి వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..
చింటూ: నీ బొజ్జ గుర్తొస్తుంది మావయ్యా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మేకపోతును బలి ఇచ్చి ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీకి రక్త తర్పణం, ఏడుగురు అరెస్ట్
తూర్పుగోదావరి జిల్లాలో నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో వైసిపికి చెందిన పలువురు నాయకులు చేసిన పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీ ముందు ఓ మేకపోతును బలి ఇచ్చి దాని రక్తంతో ఫ్లెక్సీకి అభిషేకం చేసారు. ఆ రక్తంతో రప్పారప్పా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలను రాసి దాని తాలూకు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఆ వీడియోలను చూసినవారు భయాందోళనలకు గురయ్యారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
చెత్త తరలించే వాహనంలో మృతదేహం తరలింపు... నిజ నిర్ధారణ ఏంటి?
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటరులో వృద్ధురాలి మృతదేహాన్ని చెత్త తరలించే మూడు చక్రాల వాహనంలో తరలించారంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఈ ఘటనను కొన్ని మాధ్యమాలు వక్రీకరించాయని అసలు వాస్తవాలు వేరని ఏపీ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇదే విషయంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చారు.
KTR : రేవంత్ రెడ్డి అల్లుడిపై విమర్శలు గుప్పించిన కేటీఆర్
బీఆర్ఎస్ నేత కేటీఆర్ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడిపై విమర్శలు గుప్పించారు. మహబూబ్నగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయన కొత్తగా ఎన్నికైన సర్పంచులను సన్మానించి, తనపై ఇటీవల చేసిన రాజకీయ వ్యాఖ్యలను విమర్శించారు. గుంటూరులో చదువుకోవడం తప్పయితే, రేవంత్ రెడ్డి భీమవరం నుండి అల్లుడిని తెచ్చుకోవడాన్ని కూడా ప్రశ్నించాలని ఆయన అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలిస్తే షాకవుతారు.. తెలుసా?
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దానికి అనుగుణంగానే, మన దేశంలో పనిచేస్తున్న రాజకీయ పార్టీలు భారీ ఆర్థిక వనరులను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో, భారతదేశంలోని ప్రముఖ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఆర్థిక గణాంకాలు అందరికీ షాకిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఇటీవల ఢిల్లీ ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు సమర్పించిన బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను పరిశీలిద్దాం. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ప్రకారం, ఆ కాషాయ పార్టీకి రూ. 6,900 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది.
అన్నమయ్య జిల్లా కేంద్రంగానే రాయచోటి ఉంటుంది.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా కేంద్రంగానే రాయచోటి ఉంటుందని, ఈ విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని రాష్ట్రమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్నమయ్య జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలో కలిపి, రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపే ప్రతిపాదనపై ప్రభుత్వం కీలక ఆలోచనలు చేస్తోంది. దీంతో రాయచోటి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలతో అంజీరను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అంజీర పండ్లను పాలతో కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంజీర పాలు రక్తపోటును తగ్గిస్తాయి, హృదయ స్పందనను నియంత్రిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అత్తి పండ్లలో పుష్కలంగా లభిస్తాయి. అంజీర పాలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, తేమగా ఉంటుంది. అంజీర పాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రాత్రిపూట పాలతో అంజీర పండ్లను తీసుకుంటే మలబద్ధకం నయమవుతుంది.
గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
శరీరంలో చెడు కొవ్వు పెరిగితే దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులకు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్ అవుతుంది. కనుక చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి. తెల్ల బియ్యంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయి. పాలు, పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్ పెంచుతాయి.
కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి
క్రిస్మస్ పండుగ సమీపిస్తోంది. తనతో పాటుగా ఉత్సాహం, ఆహ్లాదం, పండుగ ఆనందం యొక్క వాగ్దానాన్ని తెస్తుంది. ఈ సీజన్ మనల్ని అర్థవంతమైన క్షణాలను ఆరాధించడంతో కలిపి, ఆనందాన్ని కలిగించే రుచులను ఆస్వాదించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం, మీ హాలీడే భోజనాలను సమున్నతం చేసుకోండి, కాలిఫోర్నియా బాదం యొక్క ఆరోగ్యకరమైన మంచితనంతో బహుమతి సంప్రదాయాలను కొనసాగించండి. సహజ సిద్దమైన 15 ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ, శాశ్వత శక్తిని అందిస్తాయి. ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. సమావేశాలు, విస్తృతమైన భోజనం, ప్రయాణాలతో నిండిన నెలలో అత్యంత విలువైనది, బాదం.