గురువారం, 26 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 8 ఆగస్టు 2019 (15:11 IST)
సంబంధిత వార్తలు
ఆ కూలీ కడుపులో ఏమున్నాయంటే..? చూసిన వైద్యులు షాక్..
పొట్ట నొప్పితో ఆస్పత్రికి వెళ్లింది.. ఆపరేషన్ చేస్తే.. కేజీన్నర బంగారం..
పరగడుపున మంచినీరు తాగితే ఏం జరుగుతుంది?
పిల్ల ఏనుగును చంపేసిందని విద్యుత్ స్తంభాన్ని నుజ్జునుజ్జు చేసిన తల్లి ఏనుగు...
దంతం కోసం ఏనుగును ఇలా చంపేశారు.. డ్రోన్ తీసిన ఫోటో వైరల్
మరి వినాయకుడిని చూస్తే...
మామయ్య: చింటూ ఏనుగు తొండం చూస్తే నీకు ఏమి గుర్తొస్తుందీ...
చింటూ: వినాయకుడు...
మామయ్య: మరి వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..
చింటూ: నీ బొజ్జ గుర్తొస్తుంది మావయ్యా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన
విశాఖపట్నం: టెక్నాలజీ, ప్రొఫెషనల్ సేవలలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన కాగ్నిజెంట్ (నాస్డాక్: సిటిఎస్ హెచ్ ), ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో అత్యాధునిక క్యాంపస్ను అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశంలో కార్యకలాపాలను భారీగా విస్తరించనున్నట్లు తెలుపుతూ తమ ప్రణాళికలను నేడు వెల్లచించింది. ప్రతిపాదిత క్యాంపస్ను కాపులుప్పాడలోని ఐటి హిల్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన 22 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. రూ. 1,583 కోట్ల పెట్టుబడితో, ఈ క్యాంపస్ను మూడు దశల్లో అభివృద్ధి చేస్తారు, 8,000 కంటే ఎక్కువ ఉపాధి అవకాశాలను దీనిద్వారా సృష్టించనున్నారు.
హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన
చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు మీడియా ముందుకు వచ్చారు. ఆయన పలు విషయాలపై మాట్లాడారు. ముఖ్యంగా హైటెక్ సిటీలో కో లివింగ్ స్పేసెస్ పెడుతున్నారనీ, ఒకే గదిలో అమ్మాయి-అబ్బాయి కలిసి వుండేందుకు అనుమతి ఇవ్వడం ఇదెక్కడ న్యాయం అండీ ప్రశ్నించారు. ఒకవైపు అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరుగుతుంటే ఇలా కో లివింగ్ స్పేసెస్ అంటూ ఇచ్చేస్తే పరిస్థితి ఎలా వుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి వుండటం ఏంటండీ, ఇదివరకు చక్కగా ఉమెన్స్ హాస్టల్స్, మెన్ హాస్టల్స్ వేర్వేరుగా వుండేవి.
శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర
సికింద్రాబాద్: శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి ఏడాది జగన్నాథ పూరిలోని రథయాత్రతో సమానంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతల కోసం రథయాత్రను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్ జనరల్ బజార్లోని జగన్నాథ ఆలయం నుండి ఈ రథయాత్రను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. ఈ వైభోత్సవ కార్యక్రమం సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ ట్రస్టీ శ్రీ పురుషోత్తం మలాని మాట్లాడుతూ.., “జగన్నాథుడి వార్షిక రథోత్సవాన్ని, సంబంధిత వేడుకలను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది.
Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?
ఏనుగు దంతాలను అక్రమంగా రవాణా చేసి విక్రయించడానికి ప్రయత్నించిన ఆరోపణలపై రాచకొండ స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT), అటవీ శాఖ అధికారులతో కలిసి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.3 కోట్ల విలువైన రెండు దంతాలను బుధవారం హయత్నగర్లో స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాకు చెందిన డ్రైవర్ ఆర్. ప్రసాద్ (32) గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పాల్గొన్నాడు. తిరుపతిలో రెడ్ సాండర్స్ యాంటీ-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ (RSASTF) అతన్ని అరెస్టు చేసింది. ఫిబ్రవరిలో ఆ కేసులో అతనికి జైలు శిక్ష విధించబడింది.
వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్
వికారాబాద్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో ఆవు మెదడుతో చేసిన ప్రదర్శన తీవ్ర వివాదానికి దారితీసింది. జీవ శాస్త్రాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కాసింబి మంగళవారం తాండూరులోని యాలాల్ మండలం జెడ్పిహెచ్ఎస్ (బాలికలు) పదవ తరగతి విద్యార్థులకు పాఠాన్ని వివరించడానికి ఆవు మెదడును పాఠశాలకు తీసుకువచ్చి బోధనా సహాయంగా ఉపయోగించారని ఆరోపించారు. ఈ సెషన్ సమయంలో, ఫోటోలు తీసి, వాటిని పాఠశాలలోని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారని, ఇది తోటి ఉపాధ్యాయుల ఆందోళనకు కారణమైందని తెలుస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గోరింటతో ఆరోగ్యం, అందం
గోరింటాకును మహిళలు తమ అరచేతుల్లో పెట్టుకుంటారు. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయని చెబుతారు. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు. అలాగే సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు రాసుకుంటే తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడటం తగ్గుతుంది. ఈ గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?
తొడ కటి భాగం నుంచి పాదం వరకూ విపరీతమైన నొప్పి వుంటుంది. దీనినే వైద్యులు సయాటికా అని చెబుతుంటారు. దీనిని నివారించేందుకు సరైన జీవనశైలిని అనుసరించడం, సమతుల్య పోషకాహారాలను తీసుకోవడం చేయాలి. అదేవిధంగా కూర్చునేటపుడు సరిగా కూర్చోవడం, నడవడం, శరీరానికి సరైన భంగిమను అనుసరించడం చేయాలి. ఆరోగ్యకరమైన శరీర బరువును కలిగి వుండాలి. బరువులు ఎత్తే సమయంలో సరైన లిఫ్టింగ్ పద్ధతులను పాటించాలి. సయాటికా నొప్పి కారణంగా కండరాలు, నాడులు కదలికలను కోల్పోతాయి, అందువల్ల క్రమం తప్పకుండా యోగా, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి.
నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు
నేరేడు పండ్లు సీజన్ వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్లో నేరేడు పండ్లు పుష్కలంగా లభిస్తున్నాయి. ఈ పండ్లను తింటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే గుణాలు వున్నాయి. నేరేడు పండ్లు ఆహార ఫైబర్కు మంచి మూలం, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. నేరేడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైన చర్మానికి దోహదం చేస్తాయి. నేరేడు లోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడానికి సహాయపడతాయి.
ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్డి వ్యూహాత్మక భాగస్వామ్యం
ఎంఎస్డి యొక్క ఓరల్ యాంటీ-డయాబెటిక్ మెడిసిన్, సిటాగ్లిప్టిన్, దాని కాంబినేషన్, సిటాగ్లిప్టిన్-మెట్ఫార్మిన్, భారతదేశంలో ఎక్స్టెండెడ్ రిలీజ్ వెర్షన్ కోసం పంపిణీ ఒప్పందం ద్వారా అబాట్, ఎంఎస్డి ఫార్మాస్యూటికల్స్ వ్యూహాత్మక సహకారాన్ని ప్రకటిస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, అబాట్ ఈ పోర్ట్ఫోలియోను పంపిణీ చేస్తుంది. భారతదేశ ప్రజలకు ఈ మందులను అందుబాటులో ఉంచడం కొనసాగించడానికి తన విస్తృత దేశీయ ఉనికిని ఉపయోగించుకుంటుంది. ఎంఎస్డి యొక్క సిటాగ్లిప్టిన్, దాని కాంబినేషన్, ఎక్స్టెండెడ్ రిలీజ్ వెర్షన్లు జానువియా, జానుమెట్, జానుమెట్ XR బ్రాండ్ పేర్లతో మార్కెట్ చేయబడతాయి.
ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...
ఎండు ఖర్జూరాలు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. ఇది చర్మాన్ని బలోపేతం చేసి కాంతివంతంగా మారుస్తుంది. కేశాలను దృఢంగా మార్చి నిగనిగలాడేట్లు చేస్తుంది. ఇది మెరుగైన రక్త ప్రసరణను ప్రోత్సహించి రక్తహీనతను నివారిస్తుంది. ఇంకా ఏమేమి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాము. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే దీన్ని పవర్ బూస్టర్ అంటారు. ఖర్జూరం పాలకు చర్మాన్ని కాంతివంతం చేసే శక్తి వుంది. రక్తంలో హిమోగ్లోబిన్ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది. ఇది దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది.