శుక్రవారం, 28 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 8 ఆగస్టు 2019 (15:11 IST)
సంబంధిత వార్తలు
ఆ కూలీ కడుపులో ఏమున్నాయంటే..? చూసిన వైద్యులు షాక్..
పొట్ట నొప్పితో ఆస్పత్రికి వెళ్లింది.. ఆపరేషన్ చేస్తే.. కేజీన్నర బంగారం..
పరగడుపున మంచినీరు తాగితే ఏం జరుగుతుంది?
పిల్ల ఏనుగును చంపేసిందని విద్యుత్ స్తంభాన్ని నుజ్జునుజ్జు చేసిన తల్లి ఏనుగు...
దంతం కోసం ఏనుగును ఇలా చంపేశారు.. డ్రోన్ తీసిన ఫోటో వైరల్
మరి వినాయకుడిని చూస్తే...
మామయ్య: చింటూ ఏనుగు తొండం చూస్తే నీకు ఏమి గుర్తొస్తుందీ...
చింటూ: వినాయకుడు...
మామయ్య: మరి వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..
చింటూ: నీ బొజ్జ గుర్తొస్తుంది మావయ్యా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు
స్విగ్గీ, భారతదేశపు ప్రముఖ ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్ఫాం, కియర్ని భాగస్వామ్యంతో తన వార్షిక నివేదిక హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్ను నేడు విడుదల చేసింది. ఫ్లాగ్ షిప్ నివేదిక భారతదేశపు వినియోగదారులు యొక్క అభివృద్ధి చెందుతున్న ఆహారపు అలవాట్లకు ప్రతిబింబంగా ఉంది మరియ ఇది దాని రెండవ ఎడిషన్. 2030 నాటికి భారతదేశపు ఆహార సేవల మార్కెట్ US$ 125 బిలియన్ను దాటుతుందని, సంఘటిత విభాగం అసంఘటిత విభాగం కంటే 2 x పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.
కాళేశ్వరంలో అవినీతి.. హరీష్ రావు ప్రమేయం వల్లే కేసీఆర్కు చెడ్డ పేరు.. కల్వకుంట్ల కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మళ్ళీ బీఆర్ఎస్ని టార్గెట్ చేశారు. ఆమె తన తండ్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశ్నించారు. నిజామాబాద్, కామారెడ్డి దాని నుండి ఏమీ పొందలేదని పేర్కొన్నారు. కవిత శుక్రవారం కామారెడ్డిని సందర్శించి, తరువాత మీడియాతో మాట్లాడారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పనులను ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక చేసిన ప్యాకేజీ 22 కామారెడ్డి, నిజామాబాద్, దుబ్బాక, బాన్సువాడకు నీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించబడిందని కవిత గుర్తు చేశారు.
విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ (video)
విమానంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు కేంద్ర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో విమానయానం చేసే అయ్యప్ప భక్తులను తమతో పాటు ఇరుముడిని తీసుకుని వెళ్లే అవకాశం వుండేది కాదు, ఐతే ఇకపై భక్తుల విన్నపాలను దృష్టిలో పెట్టుకుని ఇరుముడితో పాటు అయ్యప్ప భక్తులు విమానంలో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించినట్లు మంత్రి తెలిపారు. భద్రతా నియమాలను సవరించి ఈ మార్పులు తీసుకుని వచ్చామనీ, భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తెలియజేసారు. కూటమి ప్రభుత్వం భక్తుల అవసరార్థం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులను వేధించడమా? హైకోర్టు ప్రశ్న
సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులపై కేసు నమోదు చేయడాన్ని అలహాబాద్ హైకోర్టు తప్పుబట్టింది. వివాహం తర్వాత సంతోషంగా జీవిస్తున్న జంటను విచారణ పేరుతో వేధించడం సరికాదని హితవు పలికింది. ఇలాంటి కేసుల్లో విచారణ కొనసాగించడం వేధింపులకు ఒక సాధనంగా మారుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఓ యువకుడిపై పోక్సో చట్టం కింద నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ నవంబరు 21న తీర్పు వెలువరించింది.
17వ వార్షిక రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్
భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, తన ప్రధాన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) పరివర్తన్లో భాగంగా దేశవ్యాప్తంగా 17వ ఎడిషన్ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమం డిసెంబరు 5, 2025న ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు భారతదేశంలోని 1,100 కన్నా ఎక్కువ నగరాల్లో కొనసాగనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగులు, వినియోగదారులు, కార్పొరేట్లు, రక్షణ దళాల సభ్యులు, విద్యార్థులు, పౌర సమాజం ప్రతినిధులు ఈ శిబిరాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సమాజ సంక్షేమం పట్ల బ్యాంకు నిబద్ధతను ప్రతిబింబిస్తుండగా, సురక్షితమైన మరియు సకాలంలో రక్తదానాల కోసం దేశం నిరంతర అవసరాన్ని కొనసాగిస్తుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?
చిన్నవుల్లి లేదా వెల్లుల్లి. దీన్ని ఆహారంలో రుచి కోసం మాత్రమే కాకుండా అనేక ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల శరీరంలోని అదనపు చెడు కొవ్వులు తగ్గుతాయి.
కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం
శీతాకాలం ప్రారంభం అయింది. తినే ఆహరం పట్ల శ్రద్ధ చూపించటం… శరీర పునరుజ్జీవనానికి, మొత్తం ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడుతుంది. సంపూర్ణ, పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవటం సమతుల్యత, శక్తిని పునరుద్ధరించడానికి ఒక సులభమైన మార్గం. ఈ సీజన్ దినచర్యలో సరిగ్గా సరిపోయే రెండు వంటకాలు ఆల్మండ్- స్ప్రౌట్స్ టిక్కీ చాట్, రోస్టెడ్ గోబీ-ఆల్మండ్ సూప్-రెండూ కాలిఫోర్నియా ఆల్మండ్స్తో శక్తివంతం అయ్యాయి, ఇది ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్కు ప్రసిద్ధి చెందిన సూపర్ఫుడ్.
సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?
వేసవికాలంలో మామిడి పండు ఎలాగో.. శీతాకాలంలో లభించే పండ్లలో అతి మధురమైన ఫలం సీతాఫలం. ఈ ఫలాలు రుచిలోనే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పండ్లను కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆరగించకూడదని వారు హెచ్చరిస్తున్నారు.
డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు
డయాబెటిస్. షుగర్ వ్యాధిని వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. రోజూ వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...
హైదరాబాద్: అత్యంత ప్రమాదకరమైన , వేగంగా వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో ఒకటైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ భారతదేశంలో ఆందోళనకరంగా మారుతోంది. ఈ వ్యాధి సాధారణంగా చాలా ఆలస్యంగా గుర్తించబడుతుందని, చికిత్స ఎంపికలు సంవత్సరాలుగా పెద్దగా మెరుగుపడలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కు ఐదేళ్ల మనుగడ రేటు కేవలం 3 శాతం మాత్రమేనని, ఇది అన్ని రకాల క్యాన్సర్లతో పోల్చినప్పుడు అత్యల్పమని అపోలో హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సురేష్ ఘద్యల్పాటిల్ అన్నారు.