బుధవారం, 5 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 13 ఆగస్టు 2024 (20:37 IST)
సంబంధిత వార్తలు
దోసెలు- దోసె పెనం.. అమ్మాయిలు-అబ్బాయిలు
టీవీకి టీచర్కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి!!
అక్టోబర్ నెల కోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లు ఆన్లైన్లో విడుదల
ఉజ్జయినీ మహంకాళి ఆలయం- మాతంగి స్వర్ణలత భవిష్యవాణి.. లేదంటే సోమరిపోతులు?
సంసారం.. సాగరం.. సన్యాసి.. సన్నాసి
"
సంసార సాగరాన్ని ఈదడం నా వల్ల కావట్లేదు. ఇబ్బందులు తప్పట్లేదు. పరిష్కారం చెప్పండి స్వామీజీ!" అంటూ అడిగాడు భక్తుడు.
"అందుకు పరిష్కారం తెలిస్తే నేనెందుకు సన్యాసి అవుతాను రా సన్నాసి.. !" అన్నాడు స్వామీజీ
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Wife Drinks My Blood: నా భార్య నా గుండెలపై కూర్చుని రక్తం తాగుతోంది సార్..కానిస్టేబుల్ వివరణ వైరల్
ఉత్తరప్రదేశ్లో డ్యూటీకి ఆలస్యంగా రావడానికి ఒక కానిస్టేబుల్ చెప్పిన కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్య రాత్రిపూట కలలో కనిపించడం వల్లే తాను సరిగ్గా నిద్రపోలేకపోతున్నానని, అందుకే పనికి ఆలస్యంగా వెళ్తున్నానని ఓ కానిస్టేబుల్ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక కానిస్టేబుల్ ప్రతిరోజూ పనికి ఆలస్యంగా వస్తున్నందుకు అతనిపై ఫిర్యాదు నమోదైంది. బెటాలియన్ ఇన్చార్జ్ దల్నాయక్ మధుసూధన్ శర్మ ఫిబ్రవరి 17, 2025న ఆ కానిస్టేబుల్కు నోటీసు పంపారు.
పెళ్లికి నో చెప్పిందని.. నోట్లో విషం పోశాడు.. కత్తితో గొంతు కోశాడు.. అదే కత్తితో ఆత్మహత్య
కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నో చెప్పిందని ఒక యువతిని ఓ యువకుడు తల నరికి హత్య చేసిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ యువకుడు ఆ మహిళను దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత గొంతుకోసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెళగావి ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 29 ఏళ్ల ప్రశాంత్ కుండేకర్ బెళగావి తాలూకాలోని యెల్లూరు గ్రామానికి చెందినవాడు. అతను పెయింటర్గా పనిచేసేవాడు. అతను అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల ఐశ్వర్య మహేష్ లోహర్తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె పెళ్లికి నో చెప్పింది. పెయింటర్ ప్రేమను ఆమె అంగీకరించలేదు.
ప్రేమ పెళ్లి.. వరకట్నం వేధింపులు... భర్త హాలులో నిద్ర.. టెక్కీ భార్య బెడ్రూమ్లో..?
భర్త వరకట్న వేధింపుల కారణంగా రాయదుర్గంలోని తన ఇంట్లో 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లాకు చెందిన దేవికగా గుర్తించబడిన ఆ మహిళ ఎంబీఏ పూర్తి చేసి హైటెక్ సిటీలోని ఒక సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తోంది. ఐఐటీ ఖరగ్పూర్లో చదివి ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న సతీష్తో ఆమె ప్రేమలో పడింది.
ఆన్ లైన్ బెట్టింగులో మోసపోయా, అందుకే పింఛన్ డబ్బు పట్టుకెళ్తున్నా: సారీ కలెక్టర్ గారూ (video)
ఇటీవలి కాలంలో చాలామంది విలాసవంతమైన జీవితాలకోసం చేస్తున్న ప్రయత్నాల్లో బలైపోతున్నారు. తమకు ఉన్నదాంట్లో ఎలాగో సర్దుకుందామనే ధోరణి విడనాడి అడ్డదారుల్లో డబ్బు ఆర్జించేందుకు మార్గాలు వెతుక్కుంటున్నారు. అలాంటివారు కొన్నిసార్లు ఆన్ లైన్ బెట్టింగులు అంటూ దారుణంగా మోసపోతున్నారు. దీనితో అంతకుముందు వున్న జీవితం కంటే అధఃపాతాళానికి పడిపోతున్నారు. ఫలితంగా దొంగలుగా, మోసగాళ్లుగా మారిపోతున్నారు. ఇటువంటి ఘటనే దాచేపల్లిలో జరిగింది. దాచేపల్లి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న లక్ష్మీప్రసాద్ అనే ఉద్యోగి పింఛన్ డబ్బులను తీసుకుని భార్యాపిలల్లతో సహా కనిపించకుండా పోయాడు. అతడు ఏమయ్యాడోనని వెతికేలోపుగానే అతడే ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసాడు.
బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావు అరెస్టు - 14 కేజీల బంగారం స్వాధీనం!
సీనియర్ ఐపీఎస్ అధికారి, కర్నాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) రామచంద్రరావు కుమార్తె, కన్నడ నటి రన్యా రావు నుంచి 14 కేజీలకు పైగా స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫ్లూ లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ, వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఏటా 1 బిలియన్ ఫ్లూ కేసులలో, 3 నుండి 5 మిలియన్లు తీవ్రస్థాయికి చేరడంతో, దీన్ని కేవలం కాలానుగుణ అసౌకర్యంగా పరిగణించలేము. సాధారణ జలుబుతో తరచుగా పొరబడే ఫ్లూ, రోజువారీ జీవితాన్ని, పనిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. దీని నుంచి రక్షించుకోవడానికి టీకాలు తీసుకోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గం అయినప్పటికీ, అవగాహన లేకపోవడం, అపోహలు చాలా మందిని దీనిని దాటవేయడానికి దారితీస్తాయి.
వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?
వేసవి వచ్చేసింది. ఈ కాలంలో శరీరంలోని నీరు అధికంగా వెళ్లిపోతుంది. దీనితో డీహైడ్రేషన్ కి గురవుతారు. అందువల్ల శరీరాన్ని నీటితో భర్తీ చేస్తుండాలి. దీనికి చెరుకురసం అద్భుతమైనది. దీనిలో వుండే గ్లూకోజ్ను శరీరం వేగంగా గ్రహించి వెంటనే ఉపయోగించుకుటుంది. కనుక తక్షణ ఉత్తేజాన్నిస్తుంది. చెరకు రసంలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత బాధితులకు చెరకు రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్లు కరగడానికి, రాళ్లు విచ్ఛిన్నమై మూత్రంలో వెళ్లిపోవడానికి చెరకు రసం వినియోగం దోహదం చేస్తుంది.
రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్
హైదరాబాద్: రక్త క్యాన్సర్, రక్త రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన DKMS ఫౌండేషన్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(IIT హైదరాబాద్)తో కలిసి రక్త మూల కణ అవగాహన, దాన కార్యక్రమాన్నిIIT హైదరాబాద్ కళాశాల ఉత్సవం ఎలాన్& ఎన్విజన్ 2025 సందర్భంగా విజయవంతంగా నిర్వహించింది. 16వ వార్షిక సాంకేతిక-సాంస్కృతిక ఉత్సవంలో DKMS ఫౌండేషన్ ఇండియా సామాజిక సంక్షేమ భాగస్వామిగా ఉంది. రక్త క్యాన్సర్లు, ఇతర ప్రాణాంతక రక్త సంబంధిత రుగ్మతలను ఎదుర్కోవడానికి భారతదేశంలో బలమైన రక్త మూల కణ దాత రిజిస్ట్రీని కలిగి ఉండవలసిన అవసరం గురించి యువతకు అవగాహన కల్పించడానికి DKMS ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది.
గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?
నట్స్- ఎండు గింజలను నీటిలో నానబెట్టి తింటుంటారు. ఇలా నానబెట్టి తినడం వెనుక కారణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. గింజలు, విత్తనాలను చిక్కుళ్ళు నానబెట్టినట్లే నానబెట్టాలి. గింజలు, విత్తనాలలో జీర్ణక్రియను దెబ్బతీసే, ఖనిజ శోషణ, పోషక స్థాయిలను తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి. గింజలను నీటిలో నానబెట్టడం ద్వారా, ఆ యాంటీ-న్యూట్రియంట్లు తటస్థీకరించబడి చాలా పోషకమైన ఆహారం లభిస్తుంది. గింజలను సాధారణ ఫిల్టర్ చేసిన నీటిలో లేదా చిటికెడు సముద్రపు ఉప్పు కలిపిన నీటిలో కొన్ని గంటలు లేదా 12 గంటల వరకు నానబెట్టవచ్చు.
ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...
ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? మీరు ఎండుద్రాక్షలను నానబెట్టి ప్రతిరోజూ తినవచ్చు. ఎండుద్రాక్ష ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన ఆహారాలలో ఒకటి. ఇవి తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎండు ద్రాక్షలో వుండే విటమిన్లు ఎ, ఇ వృద్ధాప్యాన్ని నిరోధిస్తాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతాయి. ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి ఆ నీరు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. సోడియం సమతుల్యతను కాపాడే పొటాషియం ఉంటుంది.