శుక్రవారం, 20 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (14:05 IST)
సంబంధిత వార్తలు
సినీ ఫక్కిలో బిర్యానీ కోసం జగడం.. పెళ్లైన గంటల్లో విడాకులు.. ఎక్కడ?
తమన్నా పెళ్లి చెడగొట్టిన వెంకటేష్... ఎలగెలాగ...?
చెల్లెమ్మను వివాహం చేసుకున్న అన్నయ్య.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..
అఖిల్ హీరోయిన్ పెళ్లి ఈ తమిళ హీరోతోనా?
గూగుల్ అసిస్టెంట్ను కూడా వదలరా..? పెళ్లి ప్రపోజల్ పెట్టేసరికి చిర్రెత్తుకొచ్చింది..
మ్యాటర్ ఏంటో చెప్పు..?
రాము: ఏం లేదురా పెళ్లి శుభాకాంక్షలు చెబితే కొట్టారు..
చంద్రు: అంతలేదు కానీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు..?
రాము: మీరు ఇలాంటి పెళ్లిళ్లు మరిన్ని చేసుకోవాలని కోరుకుంటున్నా అన్నానంతే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Balakrishna: అద్దె ఇంటి నుంచి సొంతింటికి బాలకృష్ణ.. హిందూపురంలో కొత్త ఇంటికి శంకుస్థాపన (video)
నందమూరి హీరో బాలయ్య హిందూపురంలో సొంతింటి కలను నెరవేర్చుకోనున్నారు. హిందూపురంలో హ్యాట్రిక్ విజయంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ.. అద్దె ఇంటి నుంచి త్వరలో హిందూపురంలో సొంతింటికి మారనున్నారు. ఇటీవల హిందూపురం వైసీపీ ఇంచార్జ్ దీపిక భర్త వేణు, ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన ఆరోపణ చేశారు. హైదరాబాదులో ఉండే బాలకృష్ణ, హిందూపురంలో పరిపాలిస్తున్నారంటూ విమర్శించారు.
Raja Singh: శివాజీ నుంచే ప్రధాని మోదీ సర్జికల్ స్ట్రైక్స్ను నేర్చుకున్నారు.. రాజా సింగ్
వరంగల్లో జరిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ సోదరులపై రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. తమకు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే హిందువులు లేకుండా చేస్తామని ఒవైసీ అన్నారని, పదిహేను గంటలు కాదు పదిహేను రోజులు కాదు.. పదిహేను సంవత్సరాలు ఇచ్చినా మాకు ఏం కాదని రాజాసింగ్ అన్నారు.
పురిటి నొప్పులు భరించలేక కత్తితో పొడుచుకున్న గర్భిణి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విషాదకరఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులు భరించలేక ఓ గర్భిణి కత్తితో పొడుచుకుంది. ఆస్పత్రికి తీసుకెళ్లేవారు లేక, పురిటి నొప్పులు భరించలేక ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నంద్వాల్ గ్రామంలో జరిగింది.
హెరిటేజ్ సంస్థపై ఆరోపణలు.. వీడియో విడుదల చేసిన నారా భువనేశ్వరి (video)
హెరిటేజ్ సంస్థపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఆ సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి మండిపడ్డారు. ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం అని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. రూ.4 కోట్లతో చిన్న సంస్థగా తమ ప్రయాణం ప్రారంభించామని, ఇప్పుడు రూ.4 వేల కోట్లకు పైగా విలువైన సంస్థగా ఎదిగామన్నారు. నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదని చెప్పారు.
ర్యాంక్ కోసం, ఆ అమ్మాయి తెల్లవారు జామున 3 గంటలకు పడుకుని ఉదయాన్నే 6 గంటలకు లేస్తోందట
అప్పట్లో తల్లిదండ్రులు ఒరేయ్ లేచి చదవండి అంటూ నాలుగైదు సార్లు గట్టిగా లేపితే కానీ లేచి చదివేవాళ్లు కాదు. దానికి కారణం రోజంతా పాఠశాలలోనో లేదంటే వారివారి స్నేహితులతోనో శరీరం అలసిపోయేట్లుగా ఆడుకుని వచ్చేవారు. ఆదమరిచి నిద్రపోయేవారు. ఇప్పటి పిల్లలకు అసలు ఆ నిద్ర ఏదీ? పోటీ పరీక్షలు. పక్కవాడు ర్యాంకు తెచ్చుకున్నాడని ఇంట్లో వున్న పిల్లవాడిని నిద్రపోనీయని తల్లిదండ్రులు ఒకవైపు వుంటే, మనకి ర్యాంకులూ ఏమీ వద్దు లోకజ్ఞానానికి చదువండి పిల్లలూ అని చెప్పినా వారికంటే నాకు ఎక్కువ మార్కులు రావాలంటూ రాత్రనక పగలనక మేల్కొని కళ్లు కాయలు కాచేలా నిద్రాహారాలు మానుకుని చదివే వారు ఇంకోవైపు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?
ఇదివరకటి రోజుల్లో కోళ్లు గంపలు లేదా గూళ్లలో గుడ్లు పెట్టేవి. అవి తినే ఆహారం కూడా సహజసిద్ధమైనది కావడంతో కోడిగుడ్లు తింటే ఎంతో ఆరోగ్యకరంగా వుండేది. ఇప్పుడంతా కల్తీమయం అయిపోయింది. కల్తీ కోడిగుడ్లు వచ్చేసాయి. వాటిని తింటే లేనిపోని వ్యాధులు తగులుకుంటాయి. అలాగే పాలు కూడా. పశువులకు ఇంజెక్షన్లు ఇచ్చి తీస్తున్నారట. కొన్నిచోట్లయితే పావు లీటరు పాలలో ముప్పావు లీటరు కల్తీ పాలు కలిపి అమ్మేస్తున్నారట. కనుక ఇలాంటి పాలు తాగితే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు.
బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం
బైపాస్ సర్జరీ (CABG) చేయించుకున్న తర్వాత గుండె సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భావించడం ప్రమాదకరమని, కాలక్రమేణా కొత్త బ్లాకేజీలు ఏర్పడే అవకాశం ఉన్నందున నిరంతర వైద్య పర్యవేక్షణ తప్పనిసరి అని మెడికవర్ హాస్పిటల్స్ గుండె నిపుణులు వెల్లడించారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి 17 ఏళ్ల తర్వాత మళ్లీ గుండె రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకేజీలు ఏర్పడిన కేసును విజయవంతంగా చికిత్స చేసిన సందర్భంగా ఈ వివరాలు తెలియజేశారు. 2008లో ట్రిపుల్ వెసెల్ బైపాస్ సర్జరీ చేయించుకున్న రోగి ఇటీవల తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో మెడికవర్ హాస్పిటల్స్లో చేరారు.
మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్ను విడుదల చేసిన జైడస్
హైదరాబాద్: అంతర్జాతీయంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న, ఆవిష్కరణ-ఆధారిత లైఫ్-సైన్సెస్ కంపెనీ అయిన జైడస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సరసమైన ఆసిలేటింగ్ పాజిటివ్ ఎక్స్పిరేటరీ ప్రెజర్(ఓపిఈపి) పరికరం, పిపెయిర్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. సిఓపిడి, ఆస్తమా మరియు బ్రోన్కియెక్టాసిస్ ఉన్న రోగులలో ప్రభావవంతమైన రీతిలో శ్లేష్మ తొలగింపుకు మద్దతు ఇవ్వడానికి, ముక్కు దిబ్బడను తొలగించడానికి, శ్వాసను మెరుగుపరచడానికి రూపొందించబడిన 3-నిరోధక వ్యవస్థను ఇది కలిగి ఉంటుంది. పిపెయిర్ అనేది పేటెంట్ పొందిన డిజైన్తో కూడిన వినూత్నమైన, ఔషధ రహిత, హ్యాండ్హెల్డ్ పరికరం.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?
గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం ఆరోగ్యానికి అమృతం లాంటిది. ఈ నీటిని తాగితే 8 ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము. గోరువెచ్చని నిమ్మరసం శరీరాన్ని డీటాక్సిఫై చేయడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మనీరు తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ నీరు శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది, తద్వారా కొత్త హుషారు వస్తుంది. గోరువెచ్చని నిమ్మకాయ నీరు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?
పనిభారం, ఒత్తిడి, ఇతర ఆందోళనలు వల్ల చాలామంది హైబిపితో బాధపడుతున్నారు. దీనితో తీవ్రమైన గుండెజబ్బులతో పాటు పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ అధిక రక్తపోటును అదుపులో పెట్టకపోతే ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు సృష్టిస్తుంది. అందువల్ల ఈ క్రింది పదార్థాలను తింటుంటే రక్తపోటు అదుపులో వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పొటాషియం పుష్కలంగా వున్న కొబ్బరి నీరు తాగినా బీపీ నియంత్రణలోకి వస్తుంది. పుచ్చకాయలో రక్తం గడ్డకట్టకుండా చూసే గుణం వుంది, వీటిని తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది. కొత్తిమీరలోని యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ డిప్రెసెంట్ గుణాలు బీపీని కంట్రోల్ చేయగలవు. ద్రాక్ష పండ్లలోని ఫాస్పరస్, పొటాషియం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా వుండటమే కాకుండా బీపీ అదుపులో వుంటుంది.