గురువారం, 16 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 13 డిశెంబరు 2018 (16:32 IST)
సంబంధిత వార్తలు
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. కేసీఆర్ ప్రధాని అవుతారా?
ఇంగువ పొడిని అన్నంలో కలిపి తీసుకుంటే..?
మేకప్తోనే నిద్రిస్తున్నారా.. జాగ్రత్త..?
ఈ మట్టితో ప్యాక్ వేసుకుంటే..?
ఉప్పునీటితో తరచూ స్నానం చేస్తే...
వాడు దగ్గరికి వస్తున్నాడనగా ఆ పని చెయ్...
భార్య: ఏమండి రోజూ నా వెనకాల ఎవడో ఫాలో అవుతున్నాడు..
భర్త: దానికే భయపడాలా.. వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకో.. వాడు దగ్గరికి వస్తున్నాడనగా మేకప్ శుభ్రంగా కడుక్కో దెబ్బకి పారిపోతాడు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తెలంగాణలో వర్షాలు: ఏప్రిల్ 18 నుంచి 24వరకు ఉరుములతో కూడిన వర్షాలు
తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. ఏప్రిల్ 18-19 తేదీలలో వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో ఈ వర్షాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 20 నుండి 24 వరకు తెలంగాణలోని చాలా ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్న ఉరుములతో కూడిన వర్షాల కారణంగా, ప్రజలకు తీవ్రమైన ఎండ వేడిమి నుండి ఉపశమనం లభించనుందని భావిస్తున్నారు.
తెలంగాణాలో దంచికొడుతున్న ఎండలు... ఆరెంజ్ అలెర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, పాలమూరుతో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీచేశారు. రానున్నా మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
పార్లమెంట్ ముందుకు మూడు కీలక బిల్లులు - విపక్షాలు వ్యతిరేకత - 17న చర్చ
ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు తుదిరూపం ఇచ్చేందుకు వీలుగా పార్లమెంట్ ముందుకు ఆ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. దీంతో పాటు నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల సంఖ్యను పెంచే అత్యంత కీలకమైన మూడు బిల్లులను తీసుకొచ్చింది. ఇందుకోసం పార్లమెంట్ ప్రత్యేకంగా గురువారం సమావేశం కాగా, ఉదయం 11 గంటలకు సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, హోంమంత్రి అమిత్ షా వీటిని ప్రతిపాదించారు. అనంతరం వీటిని సభలో ప్రవేశపెట్టేందుకు చర్చ చేపట్టారు. ఈ బిల్లులను వ్యతిరేకించిన విపక్షాలు.. డివిజన్ ఓటింగ్కు పట్టుబట్టాయి. అందుకు స్పీకర్ ఓం బిర్లా సమ్మతించారు. ఈ ఓటింగ్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు మద్దతుగా 251 ఓట్లు పోలయ్యాయి. 185 మంది దీనికి వ్యతిరేకంగా ఓటేశారు.
జై శ్రీరామ్ అంటే ఫీజులో రూ.500 రాయితీ : వైద్యుడి ఆఫర్.. ఐఎంఏ షోకాజ్ నోటీస్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ వైద్యుడు చేసిన ప్రకటన పెను వివాదానికి దారితీసింది. తన వద్దకు వచ్చే వైద్యులు జై శ్రీరామ్ అంటూ నినాదం చేస్తే తాను తీసుకునే ఫీజులో రూ.500 తగ్గిస్తానంటూ ప్రకటన చేశారు. ఇది పెను వివాదంగా మారింది. దీంతో ఇది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దృష్టికి వెళ్లింది. దీంతో ఐఎంఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ తరహా ప్రకటన వైద్య వృత్తికే అవమానకరమని పేర్కొంటూ వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీచేసింది.
సుపారీ ఇచ్చి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య, బీరు సీసాలతో పొడిచి...
వివాహేతర సంబంధాల కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈ సంబంధంలో ఇరుక్కున్నవారిలో అటు మగాడు కానీ లేదంటే ఇటు మహిళ కానీ బలవుతున్నారు. తెలంగాణలోని హనుమకొండ జిల్లా పరకాలలో దారుణం జరిగింది. ప్రియుడు మోజులో పడిన ఓ వివాహిత కట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి చంపించింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హనుమకొండ జిల్లా పరకాలలో సుమన్, లావణ్యలు గత కొన్నేళ్లుగా నివాసం వుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా వున్నారు. ఐతే గత కొన్ని నెలలుగా లావణ్య మరో వ్యక్తికి సన్నిహితంగా వుంటోంది. అతడితో వివాహేతర సంబంధం సాగిస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మానసిక ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు కూడా వున్నాయా?
ఈరోజుల్లో మానసిక ఒత్తిడి లేకుండా వున్నవారు లేరంటే అతిశయోక్తి కాదు. చేస్తున్న ప్రతి పనిలోనూ తీవ్రమైన ఒత్తిడికి గురవడం ఎక్కువైంది. దీని నుంచి బైటపడేందుకు యోగా, ధ్యానం వున్నప్పటికీ మనం తినే ఆహార పదార్థాలు కూడా అందుకు సహకరించేవిగా వుండాలి. అలాంటి 6 ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. లెమన్, లేవండర్ తదితర హెర్బల్ టీలను తాగితే క్రమంగా ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతారు. యాంటిఆక్సిడెంట్లు కలిగి వున్న బ్లూబెర్రీలు తింటే మానసిక ఒత్తిడి నుంచి బైటపడవచ్చు. స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి, ప్రశాంతతను కలిగించే ఫ్లేవనాయిడ్లు కలిగిన డార్క్ చాక్లెట్ తింటే ఒత్తిడి తగ్గుతుంది.
గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి వస్తుంది, ఎందుకని?
వేసవి కాలం వచ్చేసింది. వీటితో పాటు పుచ్చకాయలు కూడా మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పుచ్చకాయలు ముందుగానే పండేందుకు పచ్చివాటికి ఇంజెక్షన్లు తదితర పద్ధతులను పాటించడం ద్వారా మార్కెట్లో అమ్ముతున్నారు. వీటి కారణంగా పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి తలనొప్పి రావడం అనేది అందరికీ జరగదు, కానీ కొందరిలో ఇది కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా సైంటిఫిక్ మరియు ఆరోగ్యపరమైన కొన్ని కారణాలు ఉన్నాయి. నైట్రిక్ ఆక్సైడ్ ప్రభావం పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమినో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.
పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
వేసవికాలంలో పుచ్చకాయలు మార్కెట్లలోకి వచ్చేస్తాయి. వీటిలో 90 శాతం నీరు వుంటుంది. ఇవి రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తాయి. పుచ్చకాయలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది.
మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?
చాలా మందికి మోచేతుల కిందవుండే చర్మ నల్లబడిపోయి కనిపిస్తుంది. దీన్ని పోగొట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే, స్కిన్ స్పెషలిస్టులు మాత్రం ఇందుకు చిన్న చిట్కాలు చెబుతున్నారు.
కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
కన్సార్టియం ఆఫ్ అక్రిడిటెడ్ హెల్త్కేర్ ఆర్గనైజేషన్స్(కాహో) నిర్వహిస్తోన్న భారతదేశపు ప్రముఖ ఆరోగ్య సంరక్షణ నాణ్యత సదస్సు అయిన కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్ను భారతదేశపు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఏప్రిల్ 10 నుండి 12, 2026 వరకు జరగనున్న ఈ సదస్సులో ప్రభావవంతమైన శాస్త్రీయ సమావేశాలు, ప్యానెల్ చర్చలు, ఆవిష్కరణల ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ నెట్వర్కింగ్ అవకాశాలు, పరిశోధకులు, వైద్య నిపుణులచే పోస్టర్ ప్రదర్శనలు కూడా ఉంటాయి, ఇవి వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించటంతో పాటుగా విజ్ఞాన మార్పిడిని ప్రోత్సహిస్తాయి.