బుధవారం, 3 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (19:50 IST)
సంబంధిత వార్తలు
కొబ్బరి చెట్టు ఎక్కితే.. అమ్మాయిలు కనిపిస్తారు..
ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?
Jokes
''అరే.. అచ్చం పులిలానే వుంది మీ కుక్క...!" అన్నాడు సురేష్
"అది పులేనండి బాబూ.. ఈ మధ్య ప్రేమా దోమా అంటూ తిరిగి తిరిగి అది కుక్కలా తయారైంది..!" షాకిచ్చే సమాధానం ఇచ్చాడు మహేష్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది
భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, తను మరణించి ప్రయాణికులను రక్షించింది. కొత్తగూడెం రైల్వే స్టేషనులో నాటు బాంబు పేలుడు సంభవించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. స్టేషను ఒకటో నెంబరు ఫ్లాట్ ఫార్మ్ పైన బాంబుతో కూడి వున్న సంచిని కుక్క కొరికింది. అంతే...భారీ శబ్దంతో పేలిన బాంబు ధాటికి కుక్క ఎగిరి రైల్వే ట్రాక్ పైన పడింది. ఈ శబ్దంతో భయాందోళనలతో ప్రయాణికులు పరుగులు తీసారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ బాంబును రైల్వే స్టేషనులో ఎవరు పెట్టారన్నది సీసీ కెమేరాల ద్వారా పరిశీలిస్తున్నారు.
Kavitha on AP Deputy CM: పవన్పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత
తెలంగాణ ప్రజలపై ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కల్వకుంట్ల కవిత బుధవారం తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో చేసిన త్యాగాలను వారు అగౌరవపరిచారని అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ అనేక సంవత్సరాల పోరాటం నుండి పుట్టిందని, పిల్లల సంక్షేమం, దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన దాని ప్రజలు రెచ్చగొట్టే ప్రకటనల ద్వారా తగ్గరని ఆమె గుర్తు చేశారు.
Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నగరం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి చర్యలు ప్రారంభించింది. తెలుగుదేశం నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రెండవ దశ భూ సేకరణకు ఆమోదం తెలిపింది. మంగళవారం పరిపాలనా అనుమతులు, ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను చేపట్టడానికి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీకి అధికారం ఇచ్చారు.
Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?
వైద్యుల నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనం. తరచూ గుండె నొప్పి వస్తుందని ఓ పెద్దాయన ఆస్పత్రికి వెళితే.. ఎక్స్ రే తీసిన వైద్యులు ఆయన గుండెలో ప్రాణాలతో వున్న బొద్దింక వుందని షాకిచ్చారు. వైద్యం కోసం అమెరికా వెళ్లమన్నారు. అయితే అసలు విషయం తెలుసుకుని ఆ పెద్దాయన షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఒక వృద్ధుడికి పదే పదే ఛాతీ నొప్పి వచ్చిన తర్వాత ఒక వింత సంఘటన బయటపడింది. అతను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకున్నప్పుడు అతని ఎక్స్ రే రిపోర్ట్ గురించి దిగ్భ్రాంతికరమైన వివరణ వచ్చింది. అతని గుండెలో బతికి ఉన్న బొద్దింక ఉందని ఆసుపత్రి సిబ్బంది అతనికి చెప్పారు.
పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పరకామణి దొంగతనం కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తన నివేదికను సమర్పించింది. సిట్కి నాయకత్వం వహించిన నేర పరిశోధన విభాగం (సీఐడీ) అదనపు డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యనార్ సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించారు. శుక్రవారం ఈ కేసులో హైకోర్టు తదుపరి విచారణను నిర్వహించనుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?
డయాబెటిస్. ఈ వ్యాధి ఇప్పుడు మరింతగా విజృంభిస్తోంది. వ్యాయామానికి అవకాశం లేని ఉద్యోగాలు, అందులోనూ తీవ్రమైన ఒత్తిడితో ఈ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వ్యాధి బారిన పడినవారు దీనిని అదుపులో పెట్టేందుకు ఆచరించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఆకుకూరలను అధికంగా తీసుకుంటూ వుండాలి. కూరలో తక్కువ పిండిపదార్థం, కార్బోహైడ్రేట్లు వుంటాయి కనుక ఎక్కువ కూర తక్కువ అన్నం తినాలి. రాత్రి అల్పాహారంతో పాటు బాదం పప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు తినాలి. జొన్నరొట్టెకి అధిక ప్రాధాన్యం ఇస్తుంటే ప్రయోజనం వుంటుంది.
World AIDS Day 2025, ఎయిడ్స్తో 4 కోట్ల మంది, కరీంనగర్లో నెలకి 200 మందికి ఎయిడ్స్
డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ డే. ప్రపంచ హెచ్ఐవి మహమ్మారి ఇంకా ముగియలేదు. 2024 చివరి నాటికి సుమారు 4 కోట్ల మంది HIVతో నివసిస్తున్నారని అంచనా. వీరిలో 65% మంది ఆఫ్రికన్ దేశాల్లోనే వున్నారు. 2024లో 6,30,000 మంది HIV సంబంధిత కారణాల వల్ల మరణించారని, కొత్తగా 13 లక్షల మందికి ఎయిడ్స్ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఆందోళనకరంగా నెలకి 200 మందికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మారుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎయిడ్స్ నియంత్రణలో అగ్రస్థానంలో వుంది. 2015లో 2.3 శాతం వుండగా 2024 చివరి నాటికి అది 0.2గా వున్నది. 2024లో HIVతో నివసిస్తున్న ప్రజలందరిలో, 87% మందికి వారి స్థితి తెలుసు. 77% మంది యాంటీరెట్రోవైరల్ థెరపీని పొందుతున్నారు.
winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?
జామ ఆకుల కషాయం. అధికబరువు సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటివారు జామ ఆకుల టీని తాగితే సమస్య పరిష్కారమవుతుందని చెపుతున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకుందాము. గుప్పెడు జామ ఆకులను కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేయాలి. ఇలా మరిగించిన ఆకులను చల్లార్చితే జామ ఆకు కషాయం తయారవుతుంది. జామ ఆకుల టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని కరిగించే శక్తి దీనికి ఉంది. జామ ఆకుల టీ తీసుకునేవారు చాలా సులువుగా బరువు తగ్గుతారు. జామ ఆకుల టీని తాగితే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు
ఈమధ్య కాలంలో చాలామంది ఉదయాన్నే లేవగానే గోరువెచ్చని నీటిని తాగడం అలవాటుగా చేసుకుంటున్నారు. ఐతే కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు గోరువెచ్చని నీటిని తాగకూడదు. అవేంటో తెలుసుకుందాము. గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు, సున్నితమైన కడుపు సమస్యలున్నవారు గోరువెచ్చని నీటిని తాగకుండా వుండటం మంచిది. అల్సర్లు, ఇతర జీర్ణ సమస్యలున్నవారు కూడా గోరువెచ్చని నీటిని తాగకుండా వుండాలి. కిడ్నీలు, గుండె సమస్యలున్నవారు ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగకూడదని నిపుణులు చెబుతారు. గర్భిణీ స్త్రీలు గోరువెచ్చని నీటిని తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే గొంతు సమస్యలున్నవారు, దంత సమస్యలున్నవారు కూడా గోరువెచ్చని నీటిని తాగితే చికాకు అనిపించవచ్చు.
శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.