సోమవారం, 31 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (19:50 IST)
సంబంధిత వార్తలు
కొబ్బరి చెట్టు ఎక్కితే.. అమ్మాయిలు కనిపిస్తారు..
ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?
Jokes
''అరే.. అచ్చం పులిలానే వుంది మీ కుక్క...!" అన్నాడు సురేష్
"అది పులేనండి బాబూ.. ఈ మధ్య ప్రేమా దోమా అంటూ తిరిగి తిరిగి అది కుక్కలా తయారైంది..!" షాకిచ్చే సమాధానం ఇచ్చాడు మహేష్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం
2024 అక్టోబర్లో దావణగెరె జిల్లాలోని న్యామతి నుండి నమోదైన ఎస్బీఐ బ్యాంకు దొంగతనం కేసును కర్ణాటక పోలీసు బృందం ఛేదించింది. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసి, 17 కిలోలకు పైగా దొంగిలించబడిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తమిళనాడులోని మధురై జిల్లాలోని ఒక గ్రామంలోని మారుమూల బావి నుండి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.13 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజ్, టోల్ డేటా, సెల్/ఫోన్ డేటా వంటి ఎటువంటి ఆధారాలను వదలకుండా ఈ దోపిడీ ముఠాను అరెస్ట్ చేశారు.
మయన్మార్ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య
మయన్మార్లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 2,056కి పెరిగిందని, దాదాపు 3,900 మంది గాయపడ్డారని, దాదాపు 270 మంది గల్లంతైనట్లు ఆ దేశ రాష్ట్ర పరిపాలన మండలి సమాచార బృందం సోమవారం తెలిపింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మరిన్ని ప్రాణాలను కాపాడేందుకు అంతర్జాతీయ, దేశీయ సహాయక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. ఈ ఘోర భూకంపం నేపథ్యంలో మయన్మార్ రాష్ట్ర పరిపాలన మండలి ఛైర్మన్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ వారం రోజుల సంతాప దినాలను ప్రకటించారు.
వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు
తన ప్రియుడు చేసిన మోసానికి ఆ ప్రియురాలు ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అంటూ కబుర్లు చెప్పిన తన ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకుని మోసం చేయడాన్ని సహించలేకపోయింది. ఆగ్రహంతో అతడు కొనుక్కున్న కొత్త బైకుపై పెట్రోల్ పోసి తగులబెట్టి బుగ్గి చేసింది. పూర్తి వివరాలు చూస్తే... విశాఖపట్టణం టూటౌన్ పోలీసు స్టేషను పరిధిలో మూడేళ్ల క్రితం ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు యువకుడు. ఐతే ఏడాది గడిచాక మరో యువతిని పెళ్లి చేసుకుని ప్రియురాలికి షాకిచ్చాడు. దాంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది.
వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీసు స్టేషను పరిధిలో ఆదివారం అర్థరాత్రి ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. తనను చంపేస్తున్నాడంటూ పోలీసులకు ఫోన్ చేసిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లే లోపుగానే అతడు కత్తిపోట్లకు గురై మృత్యువాత పడ్డాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పులిమామిడి గ్రామానికి చెందిన 47 ఏళ్ల బచ్చు వెంకటేశ్వర్లు కర్మన్ ఘాట్లోని జానకి ఎంక్లేవ్లో నివాసం వుంటున్నాడు. మనస్పర్థలు కారణంగా భార్య అతడి నుంచి దూరంగా వుంటోంది.
దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు
నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సంస్థ అయిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ప్రముఖ సభ్యురాలు, బాను, చైతే అని కూడా పిలువబడే రేణుక, సరస్వతి సోమవారం ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని ఉదయం స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లాలోని కడ్వెండి నివాసి, దండకారణ్య స్పెషల్ జోన్ ఇన్ఛార్జ్ ప్రెస్ బృందం రేణుక తలకు రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు. ఎన్కౌంటర్ స్థలం నుండి భద్రతా దళాలు INSAS (ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్) రైఫిల్, మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు
ప్రపంచానికి మరో కొత్త భయం వెంటాడుతోంది. ఆమధ్య కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కొత్తగా రష్యాలో మరో కొత్త రకం వైరస్ వెలుగుచూసినట్లు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తులు వారాల తరబడి విపరీతమైన పొడిదగ్గుతో బాధపడటమే కాకుండా దగ్గు తీవ్రమైనప్పుడు గొంతు నుంచి రక్తం కక్కుకుంటున్నారట. ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుందో ఇప్పటివరకూ తెలియరాలేదు. ఐతే వ్యాధి లక్షణాలు జ్వరంతో ప్రారంభమై రోగి క్రమేపి బలహీనమైపోతున్నాడు
అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం
ఈమధ్యకాలంలో పంటలను రకరకాల ఫంగస్ పట్టుకుంటుంది. వీటి బారిన పడిన పంటలను పొరబాటున తింటే ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి సోకే ప్రమాదం వుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఎండుమిరప కాయలు, వేరుశనక్కాయలు, మొక్కజొన్న వంటి ప్రధానమైన పంటలు వున్నాయి. అఫ్లాటాక్సిన్ అనే ఒక రకమైన ఫంగస్ ఎండుమిర్చి, వేరుశనగ, మొక్కజొన్న పంటలను ఆశిస్తున్నట్లు కనుగొన్నారు. ఈ ఫంగస్ సోకిన ఎండుమిర్చి చూసేందుకు నల్లటి మచ్చలు లేదా పసుపు రంగులో గుల్లబారినట్లు అగుపిస్తాయి. ఎండుమిరప కాయలు అలాంటివి కనబడితే వాటిని కొనకుండా వుండటమే మంచిది.
వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?
మండే ఎండల్లో మీ మనసును, శరీరాన్ని చల్లబరచడానికి పండ్ల రసాలు తాగుతుండాలి. వేడి వాతావరణంలో నిర్జలీకరణాన్ని నివారించే పండ్ల రసాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మరసం చర్మాన్ని శుభ్రపరచడానికి, డీహైడ్రేషన్ కాకుండా వుంచటానికి మేలు చేస్తుంది. అధిక కేలరీలు కలిగిన పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే మామిడి రసం వేసవిలో అనువైనది. నారింజ పండు గుండెకు మంచి వేసవి రసం. వేసవికి బొప్పాయి రసం చాలా మంచిది.
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి అవసరమైనంత మోతాదులో వుండాలి. అలా లేకపోతే ఏమవుతుందో తెలుసుకుందాము. హిమోగ్లోబిన్ శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ను తీసుకువెళుతుంది. అందువల్ల, హిమోగ్లోబిన్ తగ్గితే, మీరు అలసిపోయినట్లు భావిస్తారు. తగినంత ఆక్సిజన్ లేకపోవడం వల్ల మీకు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. రక్త ప్రసరణ తగ్గడం వల్ల ముఖం పాలిపోయినట్లు కనిపిస్తుంది. తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల చేతులు, కాళ్ళు చల్లగా మారుతాయి.
మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స
విజయవాడ: మణిపాల్ హాస్పిటల్ విజయవాడ మెదడును ప్రభావితం చేసే స్టోగ్రెన్స్ సిండ్రోమ్ యొక్క అరుదైన కేసును విజయవంతంగా గుర్తించి చికిత్స చేసింది, సాధారణంగా ఇందులో మెదడు సంబంధిత సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి, ఇది ఇన్ఫెక్షన్ కాకుండా ఇతర వేరే కారణాలను పరిశీలించడం ఎంత ముఖ్యమో హైలైట్ చేస్తుంది. ఒక 24 ఏళ్ల యువకుడు జ్వరం, నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రికి వచ్చాడు. అతను విరామం లేకుండా ఉన్నాడని, అతని మెడ గట్టిగా ఉందని వైద్యులు గమనించారు, కానీ స్ట్రోక్ లేదా పక్షవాతం యొక్క స్పష్టమైన సంకేతాలు కనిపించలేదు.