ఆదివారం, 28 సెప్టెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (14:39 IST)
సంబంధిత వార్తలు
ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ
నెలసరిలో ఉన్న విద్యార్థినులను గుర్తించేందుకు... ఆ ప్రిన్సిపాల్ ఏం చేశారంటే...
అమ్మాయిల పిచ్చి.. సెక్సీగా కనిపించాలని దాని గురించి పట్టించుకోలేదు..
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
కొబ్బరి చెట్టు ఎక్కితే.. అమ్మాయిలు కనిపిస్తారు..
అబ్బాయి: కొబ్బరి చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తున్నారు..!
అమ్మాయి: అక్కడి నుంచి రెండు చేతులు వదిలేయ్.. మెడికల్ కాలేజీ అమ్మాయిలు కూడా కనిపిస్తారు..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కరూర్ తొక్కిసలాట ఘటన.. బాధ్యులపై కఠిన చర్యలు ... సీఎం స్టాలిన్ హెచ్చరిక
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గట్టి హెచ్చరిక చేశారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
TVK Vijay: కరూర్ తొక్కిసలాట దురదృష్టకరమన్న పవన్ కల్యాణ్- భరించలేకపోతున్నాన్న విజయ్
తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు కరూరులో టీవీకే అధినేత విజయ్ ప్రచారంతో ఏర్పడిన తొక్కిసలాట సంఘటన దురదృష్టకరమని తెలిపారు. ఈ ప్రమాదంలో 31 మంది మృతి చెందారని తెలిసి నేను షాక్ అయ్యాను. మరణించినవారిలో ఆరుగురు పిల్లలు వున్నారనే విషయం తెలుసుకుని ఆవేదనకు గురైయ్యాను. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. గాయపడిన వారికి ఉత్తమ వైద్య చికిత్సను అందించాలని కోరుతున్నట్లు పవన్ సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.
TVK Vijay: పుష్ప-2 తొక్కిసలాట.. అల్లు అర్జున్ తరహాలో టీవీకే అధినేత విజయ్ అరెస్ట్ అవుతారా?
టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ చిక్కుల్లో పడే అవకాశం వుందని తెలుస్తోంది. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా వుండటంతో సభలు, ర్యాలీల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని హామీ ఇచ్చిన తర్వాతే విజయ్ ప్రచార కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో.. కరూర్లో శనివారం ప్రచార ర్యాలీ నిర్వహించిన సందర్భంగా ఏర్పడిన తొక్కిసలాటలో చిన్నారులతో పాటు మహిళలతో సహా 36 మంది ప్రాణాలు కోల్పోయారు.
TN stampede: TVK Vijay సభలో తొక్కిసలాట- 31కి చేరిన మృతుల సంఖ్య- విద్యుత్ అంతరాయం వల్లే? (Video)
తమిళనాడులోని కరూర్లో శనివారం జరిగిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) నాయకుడు, నటుడు విజయ్ ప్రచార ర్యాలీకి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. అకస్మాత్తుగా జనం పెరగడం, గందరగోళంతో జరిగిన తొక్కిసలాటలో 31 మంది ప్రాణాలు కోల్పోయి, డజన్ల కొద్దీ గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ మాట్లాడుతూ, మరణించిన బాధితుల్లో 16 మంది మహిళలు, తొమ్మిది మంది పురుషులు, ఆరుగురు పిల్లలు ఉన్నారని చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదివారం కరూర్కు వెళ్లనున్నారు. అక్కడ గాయపడిన బాధితులను పరామర్శించి సహాయక చర్యలను సమీక్షిస్తారు.
TVK Vijay: విజయ్ ర్యాలీలో పెను విషాదం, తొక్కిసలాటలో 20 మంది మృతి, ఇంకా పెరిగే అవకాశం
తమిళనాడులోని కరూర్లో పెను విషాదం చోటుచేసుకున్నది. శనివారం నాడు ఇక్కడ నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో పిల్లలు సహా ఇరవై మంది చనిపోయి ఉంటారని స్థానిక ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఇప్పటికే 500 మందిని ఆసుపత్రికి తరలించగా, ఇంకా 400 మందిని తీసుకువస్తున్నట్లు సమాచారం. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సీనియర్ పోలీసు అధికారి డేవిడ్సన్ దేవాశిర్వతం తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన
క్రికెట్ యొక్క భారీ పరిధిని వినియోగించుకోవటం ద్వారా అర్థవంతమైన సామాజిక మార్పును తీసుకురావటానికి, భారతదేశంలో అత్యంత విశ్వసనీయ జీవిత బీమా సంస్థలలో ఒకటైన ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) థాంక్స్ ఎ డాట్ కార్యక్రమం ద్వారా రొమ్ము క్యాన్సర్ అవగాహనను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లడానికి కలిసి వచ్చాయి. ఈ ప్రయత్నంలో భాగంగా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్(ఒడిఐ) మ్యాచ్ సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టు థాంక్స్-ఎ-డాట్ లోగోతో అలంకరించబడిన విలక్షణమైన గులాబీ రంగు జెర్సీలలో మైదానంలోకి దిగింది.
టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం
టైప్ 1 మధుమేహంతో నివసిస్తున్న వ్యక్తులకు మరింత అవగాహన కల్పించటంతో పాటుగా వారికి అవసరమైన మద్దతు అందిస్తూనే వారి తక్షణ అవసరానికి ప్రతిస్పందనగా, బియాండ్ టైప్ 1 భారతదేశానికి తమ కార్యకలాపాలను విస్తరిస్తోన్నట్టు వెల్లడించింది. అవగాహన పెంచడం, సహాయక సంఘాలను నిర్మించడం, ప్రాణాలను రక్షించే వనరులను అందించడం, తరచుగా విస్మరించబడే స్వరాలను వినిపించటం ద్వారా డయాబెటిస్తో జీవించే తీరును మార్చడానికి ప్రపంచ లాభాపేక్షలేని సంస్థ పనిచేస్తుంది.
అధిక ఎల్డిఎల్ కొలెస్ట్రాల్కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి
మన హృదయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వివిధ కారణాలు ఉన్నాయి. గుండెకు సంబంధించిన ప్రమాదాల విషయానికి వస్తే చెడు కొలెస్ట్రాల్ అని పిలువబడే ఎలివేటెడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ప్రాథమిక ఆందోళనగా పరిగణించబడుతుంది. మన నియంత్రణలో లేని కుటుంబ చరిత్ర లేదా వృద్ధాప్యం వంటి ఇతర కారకాల మాదిరిగా కాకుండా, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ (ఎల్డిఎల్సి)ని సరిగా నిర్వహించవచ్చు, సిఫార్సు చేయబడిన స్థాయిలలో ఉంచవచ్చు. స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎల్డిఎల్సి ధమనులలో ఫలకాలు సృష్టిస్తుంది, దీనివల్ల రక్త ప్రవాహాన్ని పరిమితం చేసే అడ్డంకులు ఏర్పడతాయి. ఇది గుండెపోటులు, స్ట్రోక్లకు దారితీస్తుంది. అందుకే ఎల్డిఎల్సిని అరికట్టడం, అవసరమైన స్థాయిలో నిర్వహించడం చాలా ముఖ్యం.
కిడ్నీలను పాడు చేసే పదార్థాలు
కిడ్నీలు. వీటి ఆరోగ్యానికి అవసరమైన పదార్థాలను తింటుండాలి. ఐతే కిడ్నీలను డ్యామేజ్ చేసే పదార్థాలు ఏమిటో తెలుసుకుని వాటిని దూరం పెట్టాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలు కిడ్నీలను పాడు చేస్తాయి. అవి ఏమిటో తెలుసుకుందాము. ప్రాసెస్ చేసిన మాంసాలు సోడియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు కృత్రిమ స్వీటెనర్లు చక్కెర కలిపిన పానీయాలు ప్రాసెస్ చేసిన స్నాక్స్ సోడా, డెయిరీ ఉత్పత్తుల వంటి అధిక ఫాస్పరస్ ఉండే ఆహారాలు ఆల్కహాల్ అధిక ప్రోటీన్ ఉండే ఆహారాలు
అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?
తాజాగా కట్ చేసిన అల్లం ముక్కలను నీటిలో ఉడకబెట్టి జింజర్ టీ లేదా అల్లం టీని తయారు చేస్తారు. అల్లం టీని వడకట్టి, పర్ఫెక్ట్ టీని తయారు చేయడానికి కొంచెం తేనె కలపాలి. ఈ అల్లం టీ కీళ్ల నొప్పులు, వాపును తగ్గిస్తుంది. వికారం నుండి ఉపశమనం ఇస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గిస్తుంది. యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు దీనిలో ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియలో సహాయపడుతుంది. జలుబుకు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడుతుంది. ఇది ఆకలిని అణిచివేస్తుంది, జీవక్రియను వేగవంతం చేస్తుంది. అధిక బరువు తగ్గడంలో సహాయపడుతుంది.