ఆదివారం, 15 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (14:39 IST)
సంబంధిత వార్తలు
ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ
నెలసరిలో ఉన్న విద్యార్థినులను గుర్తించేందుకు... ఆ ప్రిన్సిపాల్ ఏం చేశారంటే...
అమ్మాయిల పిచ్చి.. సెక్సీగా కనిపించాలని దాని గురించి పట్టించుకోలేదు..
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
కొబ్బరి చెట్టు ఎక్కితే.. అమ్మాయిలు కనిపిస్తారు..
అబ్బాయి: కొబ్బరి చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తున్నారు..!
అమ్మాయి: అక్కడి నుంచి రెండు చేతులు వదిలేయ్.. మెడికల్ కాలేజీ అమ్మాయిలు కూడా కనిపిస్తారు..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Holiday: మహాశివరాత్రి మరుసటి రోజు సెలవు.. జాగరణ చేసి రెస్ట్ తీసుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహాశివరాత్రి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది. శివరాత్రి మరుసటి రోజున ఆప్షనల్ హాలీడేగా ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 16న సోమవారం నాడు ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాగరణ అనంతరం విశ్రాంతి పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది మహాశివరాత్రి తర్వాత ఉపశమనాన్ని అందిస్తుంది.
రూ.30 లక్షల విలువ చేసే నగలు ధరించి పెళ్లికి వెళ్లిన మహిళ అదృశ్యం
కర్నాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఓ మహిళ అదృశ్యం కలకలం రేపుతోంది. రూ.30 లక్షల విలువ చేసే నగలు ధరించి పెళ్లికి వెళ్ళిన ఆ వివాహిత తిరిగి ఇంటికి చేరుకోలేదు. పైగా, ఆమె ఆచూకీ కూడా తెలియలేదు. కానీ, ఆమె ధరించిన లోదుస్తులు, చెప్పులు, ఇతర వస్తువులు వేర్వేరు ప్రాంతాల్లో లభ్యం కావడం ఇపుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఆర్థిక సర్వే: నివసించడానికి ఉత్తమ నగరాలు-తిరుపతి, వైజాగ్లకు స్థానం
2025-26 ఆర్థిక సర్వే ప్రకారం, నివసించడానికి ఉత్తమ నగరాల్లో ఆంధ్రప్రదేశ్లోని రెండు నగరాలు స్థానం సంపాదించుకున్నాయి. అయితే తెలంగాణ ప్రజలను నిరాశపరిచే విధంగా, హైదరాబాద్తో సహా తెలంగాణలోని ఏ నగరమూ జాబితాలో చోటు సంపాదించుకోలేదు. భారతదేశంలో నివసించడానికి ఉత్తమ నగరం కోసం అన్వేషిస్తున్నట్లైతే, సర్వే ప్రకారం పూణేకు వెళ్లొచ్చు. అలాగే మహారాష్ట్రలోని నవీ ముంబైలో మరో నగరం ఉంది. ఇటీవల అభివృద్ధి చెందిన పొరుగు ప్రాంతం నవీ ముంబై వ్యవస్థీకృత అభివృద్ధితో రెండవ స్థానానికి చేరుకుంది.
అమరావతి ఆర్థిక ప్రాంతం కింద 9 జిల్లాలు.. పౌరులకు గుడ్ న్యూస్
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వైజాగ్- అమరావతిలోని ఆర్థిక ప్రాంతాలకు సంబంధించిన ప్రధాన ప్రకటనలలో ఒకటి. వైజాగ్తో పాటు, అమరావతి, రాయలసీమలో ఆర్థిక ప్రాంతాలను ప్రకటించారు. వైజాగ్ ఆర్థిక ప్రాంతంలో 10 జిల్లాలు ఉంటాయి. అమరావతి ఆర్థిక ప్రాంతం కింద 9 జిల్లాలు ఉంటాయి. వైజాగ్ ఆర్థిక కేంద్రంగా రూ.28,000 కోట్లు ప్రకటించగా, రాయలసీమ ఉద్యానవన కేంద్రంగా రూ.30,000 కోట్లు కేటాయించారు.
విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లే బడ్జెట్ : మంత్రి నాదెళ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్పై జనసేన పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ, బడ్జెట్పై ప్రశంసల వర్షం కురిపించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లే బడ్జెట్ అని పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం
గోధుమల ద్వారా తీసిన గోధుమ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి. గోధుమ రవ్వ వలన కలిగే ప్రయోజనమేమిటో తెలుసుకుందాము. గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని పాలిచ్చే తల్లులు పాలలో కలిపి తినాలి. కొందరికి గోధుమ రవ్వ జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగించవచ్చు, అలాంటివారు కొన్ని రోజులు దానిని తినడం ఆపాలి. గోధుమ రవ్వ పదార్థం తింటుంటే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గోధుమ రవ్వ పదార్థాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గోధుమరవ్వతో చేసిన పదార్థాలకు వాంతులు ఆపే శక్తి వుంది.
మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?
పైల్స్, తెలుగులో మొలలు. ఈ సమస్య వున్నవారి పరిస్థితి చెప్పలేనంత ఇబ్బందికరంగా వుంటుంది. పైల్స్ సమస్యతో బాధపడుతుంటే ఈ క్రింద తెలిపిన 7 ఆహార పదార్థాలకు దూరంగా వుండాలి. వాటిని ఎందుకు దూరం పెట్టాలో తెలుసుకుందాము. పండని అరటిపండ్లు వంటి ఇతర పండ్లను తింటే అవి మొలలు నొప్పి, బాధను పెంచి మలబద్ధకం లేదా చికాకు కలిగించే అవకాశం వుంది. వైట్ రైస్, వైట్ బ్రెడ్, స్టోర్లలో కొనుగోలు చేసే కేక్లు వంటి శుద్ధి చేసిన ధాన్యాలతో చేసినవి తింటే సమస్య పెరుగుతుంది.
Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు
పింక్ సాల్ట్ సహజ ఖనిజ శిలల నుండి తయారవుతుంది. ఇందులో ఇనుము వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఇది గులాబీ రంగులో కనిపిస్తుంది కానీ, ఇందులో సహజంగా అయోడిన్ ఉండదు. అలాగే సముద్రపు నీటి నుండి తయారయ్యే సీ సాల్ట్లో కూడా అయోడిన్ చాలా తక్కువగా ఉంటుంది.
అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది
అల్లం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అందుకే వంటకాల్లో కాస్తంత అల్లం ముక్కను తురిమి వేస్తుంటారు. ఈ అల్లం ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఒకటి. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మీ రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్ తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది.
వేసవిలో చల్లచల్లగా కర్బూజ రసం తాగితే ఇవే ప్రయోజనాలు
వేసవి తాపం తగ్గించుకోవడానికి, వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్బూజపండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. మరి ఈ పండులో ఉన్న పోషక విలువలేంటో తెలుసుకుందాం. కర్బూజ పండులో ఎక్కువ శాతం బీటాకెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గించి ప్రీ-రాడికల్స్ని తొలగిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ది చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.