మంగళవారం, 25 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (14:39 IST)
సంబంధిత వార్తలు
ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ
నెలసరిలో ఉన్న విద్యార్థినులను గుర్తించేందుకు... ఆ ప్రిన్సిపాల్ ఏం చేశారంటే...
అమ్మాయిల పిచ్చి.. సెక్సీగా కనిపించాలని దాని గురించి పట్టించుకోలేదు..
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
కొబ్బరి చెట్టు ఎక్కితే.. అమ్మాయిలు కనిపిస్తారు..
అబ్బాయి: కొబ్బరి చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తున్నారు..!
అమ్మాయి: అక్కడి నుంచి రెండు చేతులు వదిలేయ్.. మెడికల్ కాలేజీ అమ్మాయిలు కూడా కనిపిస్తారు..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్వర్క్
అమరావతి అత్యాధునిక రాజధానిగా అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అమరావతి వైపు మొగ్గుచూపారు. అంతేగాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు రాజధాని నగరం అమరావతిలో ప్రారంభమైనాయి. తాజాగా అమరావతి 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్వర్క్ను సిద్ధం అవుతోంది. దీనిని భారతదేశంలోనే అతి పొడవైనదిగా నిర్మించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.
నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మంత్రి నారా లోకేష్ లింగ సమానత్వం వైపు సమాజ మార్పుకు పిలుపునిచ్చారు. తాను, తన భార్య బ్రాహ్మణి అమెరికాలో నివసిస్తున్నప్పుడు ఇంటి పనులను సమానంగా పంచుకునేవారిమని వెల్లడించారు. మన సమాజంలోని ప్రతి ఇంట్లోనూ ఇది చూడాలని నేను బలంగా కోరుకుంటున్నాను.. అని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నైతిక విలువలు అనే అంశంపై జరిగిన రాష్ట్ర స్థాయి సెమినార్లో విద్యార్థులను ఉద్దేశించి నారా లోకేష్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్
భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) 2025 అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా (ఎల్ఎస్ఎ) పరిధిలో గల తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి నగరం ప్రధాన మార్గాల్లో నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్(ఐడిటి) ఫలితాలను విడుదల చేసింది. హైదరాబాద్లోని ట్రాయ్ ప్రాంతీయ కార్యాలయం పర్యవేక్షణలో నిర్వహించిన ఈ డ్రైవ్ టెస్టులను... నగర ప్రాంతాలు, విద్యాసంస్థల హాట్స్పాట్లు, గ్రామీణ నివాస ప్రాంతాలు వంటి వివిధ వినియోగ పరిస్థితుల్లో నిజ జీవిత మొబైల్ నెట్వర్క్ పనితీరును అంచనా వేయడానికి రూపొందించారు.
ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన నైతిక విలువలపై రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో పాటు, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చాగంటివారు ఎంతో అమూల్యమైన సందేశాన్ని బాలబాలికలకు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... ఈ రాష్ట్ర భవిష్యత్తు తరంపై చంద్రబాబు గారి తాపత్రయం చూసిన తర్వాత, ఆయన సంకల్పానికి కొంచెమైనా ఉపయోగపడినా చాలు అని అనుకున్నాను. ఈ మాటలు నా నోట్లో నుంచి కాదు… నా గుండె నుంచి నుంచి చెప్తున్నా.
Matrimony Fraud: వరంగల్లో ఆన్లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్
వరంగల్లో ఆన్లైన్ మ్యాట్రిమోని సైట్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన ఓ వధువు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని రెండు లక్షల రూపాయల నగదు, ఎనిమిది తులాల బంగారంతో పారిపోయినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ కేసు, జిల్లాలోని పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన బాధితురాలు, తాను ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందినవాడినని చెప్పుకునే మహిళను మ్యాట్రిమోని సైట్ ద్వారా కలిశారని తెలుస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్ను ప్రారంభించిన శామ్సంగ్
శామ్సంగ్, భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, సాధారణ ఇమేజింగ్ కోసం తన సూపర్-ప్రీమియం, నెక్స్ట్-జనరేషన్ R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు, అత్యుత్తమ ఇమేజ్ క్లారిటీ, వైద్యుడి సౌకర్యం, సామర్థ్యంపై దృష్టి సారించిన ఎర్గోనామిక్ డిజైన్ను కలపడం ద్వారా సాధారణ ఇమేజింగ్లో R20 ఒక పెద్ద ముందడుగుని సూచిస్తుంది. శామ్సంగ్ యొక్క అత్యాధునిక క్రిస్టల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమైన R20, సాధారణ ఇమేజింగ్ అప్లికేషన్ల విస్తృత శ్రేణిలో అద్భుతమైన చిత్ర ఏకరూపత, రిజల్యూషన్, లోతైన వివరాలను అందిస్తుంది.
ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు
చిలకడ దుంపలు. వీటిలో పలు పోషకాలున్నాయి. ఐతే కొన్ని అనారోగ్య పరిస్థితులు కలిగి వున్నవారు చిలకడ దుంపలను తినకూడదు. ఎలాంటి వారు తినకూడదో తెలుసుకుందాము. కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నట్లయితే చిలగడదుంపను తినకూడదు. స్వీట్ పొటాటోలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది సేంద్రీయ ఆమ్లం. దీని వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పెరిగే అవకాశం ఉంది. చిలకడ దుంపల్లో మన్నిటాల్ అనే పదార్ధం కూడా ఉంటుంది. దీని వల్ల కొందరికి అలర్జీ సమస్యలు రావచ్చు. జీర్ణవ్యవస్థ బలహీనంగా వున్నవారు తినరాదు, ఎందుకంటే ఇది కడుపు నొప్పి లేదా ఉబ్బరం కలిగిస్తుంది. మైగ్రేన్ ఉన్నవారు దానిని అస్సలు తీసుకోకూడదు.
కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?
కరివేపాకు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. దీనిని కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో ఎన్నో ఔషధాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కరివేపాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ గణనీయంగా తగ్గుతుంది. గర్భిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు
పసుపు. ఈ పసుపు శీతాకాలంలో చాలా ప్రయోజనకరం. ఎందుకంటే పచ్చి పసుపులో పసుపు పొడి కంటే ఎక్కువ ఆరోగ్య కారకాలు ఉంటాయి. పచ్చి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము. పచ్చి పసుపును జ్యూస్లో వేసి, పాలలో మరిగించి, అన్నం వంటలలో చేర్చి, ఊరగాయలు చేసి, చట్నీలు చేసి, పులుసులో వేసుకుని వాడుకోవచ్చు. పచ్చి పసుపులో క్యాన్సర్తో పోరాడే గుణాలుండటంతో ఇది హానికరమైన రేడియేషన్కు గురికావడం వల్ల వచ్చే కణితుల నుండి రక్షిస్తుంది. పచ్చి పసుపు ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది. పచ్చి పసుపులో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేసే గుణం ఉంది.
పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్కు మారడం ఎలా?
వీగన్ (శాకాహార జీవనశైలి) వైపు మళ్లడం అనేది మెరుగైన ఆరోగ్యం, పర్యావరణం, జీవకారుణ్యం వైపు వేసే ఒక అర్థవంతమైన ముందడుగు. అయితే, వీగన్ డైట్లో అవసరమైన పోషకాలు లభించవని చాలామంది అనుకుంటారు. కానీ, సరైన ప్రణాళికతో సమతుల్యమైన, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా సాధ్యమే. వీగన్గా మారడమంటే కేవలం జంతు ఉత్పత్తులను వదిలేయడం మాత్రమే కాదు; వైవిధ్యభరితమైన మొక్కల ఆధారిత (plant-based) ఆహారంతో ప్లేట్ను నింపుకోవడం. న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్కేర్లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్ రితికా సమద్దార్, వీగన్గా మారాలనుకునే వారి కోసం కొన్ని చిట్కాలను సూచించారు.