మంగళవారం, 5 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (14:39 IST)
సంబంధిత వార్తలు
ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ
నెలసరిలో ఉన్న విద్యార్థినులను గుర్తించేందుకు... ఆ ప్రిన్సిపాల్ ఏం చేశారంటే...
అమ్మాయిల పిచ్చి.. సెక్సీగా కనిపించాలని దాని గురించి పట్టించుకోలేదు..
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
కొబ్బరి చెట్టు ఎక్కితే.. అమ్మాయిలు కనిపిస్తారు..
అబ్బాయి: కొబ్బరి చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తున్నారు..!
అమ్మాయి: అక్కడి నుంచి రెండు చేతులు వదిలేయ్.. మెడికల్ కాలేజీ అమ్మాయిలు కూడా కనిపిస్తారు..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చిత్తూరు జిల్లాలో హెచ్సిసిబి సీఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్
చిత్తూరు: భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్(హెచ్సిసిబి), నేడు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో తమ సమగ్ర సీఎస్ఆర్ కార్యక్రమం- ప్రాజెక్ట్ షైన్ కింద పలు సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలలో ఆరోగ్య శిబిరాలు, ప్రజారోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాఠశాలల్లో పారిశుధ్య ప్రాజెక్టులు, మహిళలకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పర్యావరణ అనుకూల రీతిలో వ్యర్థాల నిర్వహణ పరిష్కారాలు వంటివి ఉన్నాయి.
Amaravati: ఆగస్టు 15న ప్రారంభం కానున్న అమరావతి సీఆర్డీఏ కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) శాశ్వత భవనాన్ని అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ భవనం ప్రారంభోత్సవ తేదీ ఆగస్టు 15గా నిర్ణయించబడింది. సీఆర్డీఏ భవనం 3.2 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ భవనం ఏడు అంతస్థులను కలిగి ఉంది.
గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పడిన పిడుగు, పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ( video)
తొలకరి వానలు మొదలయ్యాక అప్పుడప్పుడూ వర్షాలు పడుతూ వుంటాయి. ఈ వానలతో పాటు చెవులు చిల్లులు పడేలా పిడుగులు కూడా పడుతుంటాయి. తాజాగా హైదరాబాదులోని గచ్చిబౌలి పరిధి ఖాజాగూడలోని ల్యాంకోహిల్స్ సర్కిల్ వద్ద హెచ్పి పెట్రోల్ బంకుకి ఎదురుగా వున్న తాటిచెట్టుపై పిడుగు పడింది. దీనితో అక్కడి ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిదే. కారులో ఉంటే అందులోనే ఉండటం ఉత్తమం. పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి.
AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఒడిశా నుండి కేరళకు గంజాయి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్. కోట పోలీసులు కారులో గంజాయిని తరలిస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. వారి నుండి సుమారు 145 కిలోల బరువున్న 71 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్
దేశ మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, కర్నాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవన్న కుమారుడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న జీవితం తలకిందులైపోయింది. ఒకపుడు పార్లమెంట్ సభ్యుడుగా నెలకు లక్ష రూపాయల వేతనం అందుకుంటూ వచ్చిన ఆయన ఇపుడు జైలు పక్షిలా మారిపోయి, సాధారణ ఖైదీలా బతుకుతున్నాడు. ఓ మహిళపై అత్యాచారం జరిపిన కేసులో ఆయనకు బెంగుళూరు ప్రత్యేక కోర్టు చనిపోయేంత వరకు జీవిత కారాగార శిక్షను విధిస్తూ ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం
ఈ వేసవిలో, మే నెలలో భారతదేశం 1901 తర్వాత ఎప్పుడూ కనిపించని రీతిలో అత్యధిక వర్షపాతాన్ని చూసింది. రుతుపవనాల కాలం వాతావరణ పరంగా అస్థిరంగా ఉంది, ఒక క్షణం మేఘావృత ఆకాశం, చల్లని గాలులు; మరుసటి క్షణంలో మండుతున్న ఎండగా మారుతోంది. ఒకవైపు మేఘావృత ఆకాశం, చల్లని గాలులు; మరోవైపు మండుతున్న ఎండ. ఈ ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు, పెరిగిన తేమతో కలిపి, మన రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తూ, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపించేలా చేస్తున్నాయి. ఈ కాలంలో ఉష్ణమండలమైన భారతదేశం వంటి దేశాల్లో ఫ్లూ కేసులు సర్వసాధారణంగా మారాయి.
గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు
గుత్తి వంకాయ కూర. ఈ కూరలో మనం వాడే మసాలాలు అంటే, వేరుశెనగలు, నువ్వులు, కొబ్బరి, ఇతర మసాలాలు కూడా తమదైన రీతిలో పోషకాలను అందిస్తాయి. సమతుల్య ఆహారంలో భాగంగా వంకాయను తీసుకోవడం ఎప్పుడూ మంచిదే. గుత్తి వంకాయ కూర వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వంకాయలోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచిది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో తోడ్పడుతుంది. ఇవి గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?
ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని పౌష్టికాహార నిపుణులు అభిప్రాయపడుతుంటారు. అయితే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ఈ నీళ్లను తాగొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా, చక్కెర వ్యాధితో బాధపడేవారు, అలెర్జీలతో బాధపడేవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారు, అధిక రక్తపోటుతో బాధపడేవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?
మేకపాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. మేక పాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే డ్రింక్ అయినప్పటికీ.. కొందరికి ఇది సరిపడకపోవచ్చు. అందువల్ల మేక పాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఆవు పాలలో ఉండే కొన్ని ప్రోటీన్లు కొందరికి అలర్జీని కలిగిస్తాయి. కానీ మేక పాలలో అలాంటి సున్నితమైన ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి.
విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?
విడాకులు తీసుకున్న మహిళను రెండో వివాహం చేసుకోవడం అనేది ప్రస్తుత సమాజంలో సర్వసాధారణంగా జరుగుతోంది. దీనిని చట్టబద్ధంగా అనుమతిస్తారు. ఆధ్యాత్మికపరంగా, సామాజికంగా దీనిపై వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయి. చట్టపరమైన దృక్పథం భారతదేశంలో, హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం, చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాత ఎవరైనా మళ్ళీ వివాహం చేసుకోవచ్చు. మొదటి వివాహం రద్దైన తర్వాత జరిగే రెండో వివాహం పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. రెండో భార్యకు అన్ని చట్టబద్ధమైన హక్కులు, ఆస్తి హక్కులు వర్తిస్తాయి. విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకుంటే అది చట్టవిరుద్ధం అవుతుంది.