దేశంలో కొత్తగా స్కిన్ బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. ఈ కేసు కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో నమోదైంది. నిజానికి ఇప్పటికే దేశ ప్రజలను కరోనా వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ బారినపడిన అనేక వేల మంది మృత్యువాతపడుతున్నారు. ఈ వైరస్ నుంచి కోలుకోకముందే దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇందులో అనేక రకాలైన ఫంగస్ కేసులు ఒక్కొక్కటిగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఎల్లో ఫంగస్...