టేస్టీగా ధనియాల చారు ఎలా చేయాలో తెలుసా?

శనివారం, 2 ఏప్రియల్ 2022 (22:01 IST)
రొటీన్ వంటలకు కాస్తంత బ్రేక్ కొట్టి కొత్త కొత్త వంటకాలను రుచి చూసేద్దాం రండి. ఇప్పుడు మనం ధనియాలు చారు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

 
కావలసిన పదార్థాలు: 
ధనియాలు - 4 స్పూన్లు
ఉప్పు, పసుపు- తగినంత
కరివేపాకు- 2 రెబ్బలు
జీలకర్ర- 1 స్పూన్
పచ్చిమిరపకాయలు- 2
కొత్తిమీర ఒక కట్ట
చింతపడు నిమ్మకాయ సైజంత

 
తయారు చేసే విధానం...
ముందుగా చింతపండును ఓ గిన్నెలో వేసుకుని దాన్ని బాగా పిండి రసం తీయాలి. ఆ తర్వాత జీలకర్ర, ధనియాలు మెత్తగా నూరాలి. అందులో పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా పొంగనివ్వాలి. అటు తర్వాత బాండీలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇంగువ వేసి పోపు పెట్టాలి. అంతే... ధనియాల రసం రెడీ.
 

అన్నీ చూడండి

పరీక్ష పేపర్ ఇస్తాను.. కోరిక తీర్చు : విద్యార్థినికి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు

బోరుబావిలో పడిపోయిన మనవడిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన తాతయ్య, వీడియో

బంగాళాఖాతంలో అల్ప పీడనం.. తమిళనాడులో విస్తారంగా వర్షాలు

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

అన్నీ చూడండి

Ramcharan: పెద్ది ప్రమోషన్ కు ముందు రామ్ చారణ్ కుడిచేతి బ్యాండేజ్ పై అభిమానులు ఆసక్తి

Naga Chaitanya: రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న వృషకర్మ

Pavala Shyamala: ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో పావలా శ్యామల..

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

తర్వాతి కథనం
Show comments