శుక్రవారం, 6 మార్చి 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
వంటకాలు
శాకాహారం
Written By
Last Updated :
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (11:09 IST)
పొంగడాలు తయారీ విధానం..?
:
తాాజా వార్తలు
13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేదు
ఏపీలో ఇక 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ నిషేధించారు. ఈ మేరకుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను నిషేధిస్తుందని సీఎం చెప్పారు. సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం నుండి పిల్లలను రక్షించే లక్ష్యంతో 90 రోజుల్లోపు ఈ నిషేధాన్ని అమలు చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.
తల్లి బంగారన్ని తెగనమ్మి ఇన్స్టాగ్రామ్ ప్రియుడికి బైక్ కొనిచ్చిన ప్రియురాలు
సోషల్ మీడియాలో ప్రేమ పేరుతో కొంతమంది తేనె కంటే తీయనైన మాటలు చెబుతూ అవతలి వాళ్లను బురిడీ కొట్టిస్తుంటారు. ఈ వలలో పడిపోయిన కొంతమంది వాళ్లు ఎట్లా చెబితే అట్లా ఆడుతూ వారికి తమను తాము సమర్పించుకోవడమే కాకుండా ఇంట్లో వున్న నగదును, నగలను కూడా దొంగిలించి వారికి కట్టబెట్టేస్తున్నారు. ఇట్లాంటి ఘటన రాజన్న సరిసిల్ల జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలు చూస్తే... రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలానికి చెందిన యువతికి ఇన్స్టాగ్రాంలో ఓ యువకుడు పరిచయమయ్యాడు. అతడిది ఎల్లారెడ్డి మండలం, రాచర్ల గొల్లపల్లి గ్రామం.
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక అవకతవకలు.. బాబుకు ఉండవల్లి లేఖ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన సాంకేతిక అవకతవకలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణ జోక్యం కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఒక లేఖలో, పోలవరం ప్రాజెక్టు రాష్ట్రంలో నీటిపారుదల, తాగునీటి సరఫరా, వరద నియంత్రణ, నావిగేషన్, జలవిద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా మెరుగుపరిచేందుకు ఇది కీలకమని అరుణ్ కుమార్ అన్నారు.
భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న కవిత - త్వరలోనే రాజకీయ పార్టీ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాల కల్వకుంట్ల కవిత శుక్రవారం తన భర్త కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, త్వరలోనే రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. గత నాలుగేళ్లుగా తాను పడుతున్న మనో వేదన వెంకటేశ్వర స్వామి వారి దయతో తీరిందన్నారు. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఆమెకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ను మేం ఎంపిక చేస్తాం : డోనాల్డ్ ట్రంప్
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ను తామే ఎంపిక చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడుల్లో ఇరాన్ అగ్రనేత అయాతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్లో మరణించిన నేపథ్యంలో, ఆయన వారసుడి ఎంపికపై ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Virosh Manyavar: ఇన్స్టాలో అత్యధిక లైక్స్తో గ్లోబల్ రికార్డ్ విరోష్ మాన్యవార్ కపుల్ యాడ్
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంట కలిసి నటించిన మాన్యవార్ ఫ్యాషన్ బ్రాండ్ యాడ్ సోషల్ మీడియాలో హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఈ యాడ్ పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డ్ సృష్టించింది. ఫుట్ బాల్ స్టార్స్ మెస్సి, రొనాల్డో కలిసి చేసిన లూయిస్ వ్యూటన్ యాడ్ పోస్ట్ కు మించిన లైక్స్ విరోష్ చేసిన మాన్యవార్ కపుల్ యాడ్ పోస్ట్ కు రావడం విశేషం.
Allu Sirish: అల్లు కుటుంబానికి మార్చి 6న కలిసి వచ్చే కాలంగా మారింది
అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలోనూ బయట బంధువులు, స్నేహితులు తెలియజేస్తున్నారు. మార్చి 6, 2011 నుండి వివాహం చేసుకున్నారు, నేటితో 15 సంవత్సరాలు కలిసి జీవిస్తున్నారు. కాగా, ఇదే మార్చి 6, 2026న అల్లు శిరీష్ వివాహం జరగనుంది. హైదరాబాద్ లో ఓ స్టూడియోలో అంగరంగవైభవంగా జరగనున్న ఈ వేడుకకు సినీరాజకీయ ప్రముకులు సిద్ధమయ్యారు. నయనిక రెడ్డిని శిరీష్ వివాహం చేసుకుంటున్నారు.
Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్
హీరో శర్వానంద్ తాజా చిత్రం ‘భోగి’ కోసం పూర్తి స్థాయిలో మాస్ అవతారమెత్తారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి మాస్ లుక్ ను నేడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. చెమటతో కూడిన అవతారంలో సీరియస్ చూస్తే నోటిలో బీడీ తాగుతూ తీక్షణంగా చూస్తున్న ఈ లుక్ ను నేడు శర్వానంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. గంగ అనే పాత్రలో నటిస్తున్నారు.
Revanth Reddy: ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
నూతన దంపతులు విజయ్ దేవరకొండ ,రష్మిక ల వివాహ అనంతరం వేడుక హైదరాబాద్ లో తాజ్ లో జరిగింది. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఉపముఖ్యమంత్రి, ఇతర మంత్రులు హాజరయ్యారు. మార్చి 4న జరిగిన ఈ వేడుకలెో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపించలేదు. ఆయన బిజీగా వున్నందున రాలేకపోయినట్లు తెలుస్తోంది.
ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని నిలదీసే రోజు రావాలి : అనసూయ
ఈ మధ్య కాలంలో టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ను నెటిజన్లు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తరచుగా ఆమె ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆమె తాజాగా పెట్టిన ఓ పోస్ట్ ఇపుడు వైరల్ అయింది. తప్పు చేసే వారిని వదిలేసి, దాన్ని ఎదురించే వారిని టార్గెట్ చేయడంపై తాజాగా అసహనం వ్యక్తంచేశారు.