ఈ గ‌ణ‌ప‌తి విలువ రూ.600 కోట్లు... నిమజ్జనం చేస్తారా...?

సూర‌త్: గ‌ణేశుడిని సామాన్యులు అంతా మంట‌పంలో కొలుస్తారు... ఇంట్లో చేసుకునేవారు మ‌ట్టి వినాయ‌కుడిని పూజిస్తారు. అయితే, బొజ్జ గ‌ణ‌ప‌య్య‌ను ర‌కర‌కాల రూపాల్లో చూసుకుంటుంటారు భక్తులు. అందుకే వివిధ అలంక‌ర‌ణ‌ల్లో, వివిధ భంగిమ‌ల్లో గ‌ణేషుడిని త‌యారుచేసుకుని ప

బుధవారం, 7 సెప్టెంబరు 2016 (13:01 IST)
సూర‌త్: గ‌ణేశుడిని సామాన్యులు అంతా మంట‌పంలో కొలుస్తారు... ఇంట్లో చేసుకునేవారు మ‌ట్టి వినాయ‌కుడిని పూజిస్తారు. అయితే, బొజ్జ గ‌ణ‌ప‌య్య‌ను ర‌కర‌కాల రూపాల్లో చూసుకుంటుంటారు భక్తులు. అందుకే వివిధ అలంక‌ర‌ణ‌ల్లో, వివిధ భంగిమ‌ల్లో గ‌ణేషుడిని త‌యారుచేసుకుని పూజించ‌డం ఆన‌వాయితీ. 
 
కానీ, మ‌హారాష్ట్ర‌లోని సూర‌త్‌లో భ‌క్తులు నెల‌కొల్పిన ఖరీదైన డైమండ్ విగ్ర‌హ‌మిది. దీని విలువ 600 కోట్ల రూపాయ‌లు... డైమండ్ సిటీగా పేరొందిన సూర‌త్‌లో వ‌జ్రాల వ్యాపారుల సిండికేట్ అంతా క‌లిసి ఈ డైమండ్ విగ్ర‌హాన్ని నెల‌కొల్పారు. వ‌జ్రాల వ్యాపారులు డైమండ్ గ‌ణేషుడిని ఈ 9 రోజులు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తున్నారు. అయితే, చివ‌రికి ఈ విగ్ర‌హాన్ని నిమ‌జ్జ‌నం మాత్రం చేయ‌రు... ఎందుకంటే... వ‌జ్రాల వినాయ‌క‌స్వామి కదా!

అన్నీ చూడండి

బెంగుళూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం విజయ్ దృష్టి!

ఎబోలా వైరస్ విజృంభణ : ఆ నాలుగు దేశాలకు వెళ్లవద్దంటున్న భారత్

హర్మోజ్‌ను తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి : ఇరాన్ సరికొత్త ప్రతిపాదన

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్

అన్నీ చూడండి

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటలు.. ఎండల్ని లెక్కచేయకుండా..

తర్వాతి కథనం
Show comments