నేరేడు చెట్టును నాటండి శుభం కలుగుతుంది(వరప్రసాద్-విశాఖపట్నం)

శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (14:15 IST)
వరప్రసాద్-విశాఖపట్నం: మీరు ఏకాదశి శుక్రవారం, కన్యాలగ్నము, రోహిణి నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. రాజ్యస్థానము నందు బృహస్పతి ఉండటం వల్ల 2016 లేక 2017 నందు ప్రభుత్వ సంస్థలలో కానీ కార్పొరేట్ సంస్థలలో కానీ బాగుగా స్థిరపడతారు. ప్రతిరోజూ దక్షణామూర్తి స్తోత్రం చదవండి లేక వినండి శుభం కలుగుతుంది. 
 
2002 నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2016 ఆగస్టు నుంచి 2020 వరకు సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. 2020 నుంచి గురు మహర్దశ 16 సంవత్సరములు మంచి యోగాన్ని, పురోభివృద్ధిని ఇస్తుంది. ఏదైనా దేవాలయాలలో కానీ నేరేడు చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

అన్నీ చూడండి

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం... బస్సు సేవలు కూడా..

Thunderstorm : ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు

ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాఫ్టర్లు : పాప్ సింగర్‌తో సహా ఆరుగురి దుర్మరణం

ఉద్యోగి తీవ్రమైన అక్రమాలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగించడం సబబే : సుప్రీంకోర్టు

'ఆకాశంలో ఒక తార' హీరోయిన్ స్నేహితురాలిపై అత్యాచారం

అన్నీ చూడండి

15-06-2026 సోమవారం ఫలితాలు - పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు....

సాయిబాబా తన భక్తులు దైనందిన జీవితంలో పాటించాలని బోధించిన 4 ముఖ్య సూత్రాలు ఏవి?

14-06-2016 ఆదివారం ఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త..

14-06-2026 నుంచి 20-06-2026 వరకు వార ఫలితాలు

సెప్టెంబరు నెల శ్రీవారి దర్శన కోటా టిక్కెట్లు - 18న ఆన్‌లైన్‌లో విడుదల

Show comments