Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ చెంబుతో నీళ్లు తాగితే చాలు...

పురాతన కాలంలో రాగి పాత్రలో ఉన్న నీళ్ళను ఎక్కువగా తీసుకునేవారు. అప్పుడు రాగి బిందెలు, రాగి పాత్రలు ఎక్కువగా ప్రసిద్థి చెందాయి. రాగి పాత్రల్లో నీళ్ళు తాగినా, రాగి పాత్రల్లో వంటలు చేసుకుని తిన్నా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని చాలా మంది నమ్మకం. నమ్మకం

Written By chj
Updated: సోమవారం, 4 డిశెంబరు 2017 (22:00 IST)
పురాతన కాలంలో రాగి పాత్రలో ఉన్న నీళ్ళను ఎక్కువగా తీసుకునేవారు. అప్పుడు రాగి బిందెలు,  రాగి పాత్రలు ఎక్కువగా ప్రసిద్థి చెందాయి. రాగి పాత్రల్లో నీళ్ళు తాగినా, రాగి పాత్రల్లో వంటలు చేసుకుని తిన్నా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని చాలా మంది నమ్మకం. నమ్మకం మాత్రేమ కాదు. ఇది వాస్తవం కూడా. అందుకోసం రాగిపాత్రలో నీళ్లు నింపి పెడితే ఎన్ని రోజులైని పాడవకుండా ఉంటుంది. 
 
రాగిపాత్రలోని నీటిని తాగితే శరీరానికి థెరపెటిక్ వలే పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం నీటిని రాగిపాత్రలో నిల్వ చేయడం ద్వారా వాత, కఫ, పిత్త వంటి సమస్యలను హరిస్తుంది. అంతేకాదు ఇది మన శరీరంలో పాజిటివ్ లక్షణాలను కలిగిస్తుంది. రాగిపాత్రలో  నీటిని 8గంటల సమయం నిల్వ చేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. అందుకే ఈ పద్ధతిని ఇప్పటికీ చాలా మంది అనుసరిస్తున్నారు.
 
రాగి పాత్రలోని నీటిని తాగితే జీర్ణశక్తి పెరిగి, ఫ్యాట్ కరుగుతుంది. తిన్న ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం చేస్తుంది. గుండె జబ్బు రాకుండా కాపాడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. వయస్సు పైబడినట్లు కనబడకుండా ఉండాలంటే రాగి చెంబులోని నీటిని తాగాల్సిందే. యాంటీ ఆక్సిడెంట్లు బాగా పనిచేస్తాయి. థైరాయిడ్ క్రియలు సక్రమంగా జరగాలంటే రాగి చాలా అవసరం అవుతుంది. బ్రెయిన్ సిగ్నల్స్ చురుగ్గా ఉండే విధంగా చేస్తుంది.

అన్నీ చూడండి

మత్తు రహిత సమాజం కోసం యువత ప్రతినబూనాలి : ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు

గదిలో ఏకాంతంగా ప్రియుడితో దొరికిన భార్య.. ప్రియుడితో కలిసి గొంతు నులిమి భర్త హత్య

ఉపాధ్యాయుడి సమయస్ఫూర్తి - నిలిచిన 1643 మంది చిన్నారుల ప్రాణాలు

తెలంగాణాలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భర్త మెడకు కరెంట్ వైర్ బిగించి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య

అన్నీ చూడండి

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments