పసుపు నీటితో స్నానం చేస్తే..?

మంగళవారం, 13 నవంబరు 2018 (10:39 IST)
సాధారణంగా చాలామంది మహిళలు సౌందర్యం అధిక శ్రద్ధ చూపుతుంటారు. మరి కొందరైతే ఎలాంటి విధానాలను వాడాలో తెలియక ఏవో తెలిసిన వాటిపై శ్రద్ధ చూపుతుంటారు. ఇంకొంతమందైతే క్రీములు వాడుతుంటారు కానీ, వాటి గురించి తెలుసుకోరు. అలా చేయడం చర్మం అందానికి అంత మంచిది కాదని చెప్తున్నారు. ఈ క్రీములలోని రసాయన పదార్థాలు చర్మాన్ని అందంగా మార్చుతాయి. కానీ, అదే అందం చివరి వరకు ఉంటుందని మనం చెప్పలేం.. కాబట్టి ఈ కొన్ని చిట్కాలు పాటించి.. ఇంట్లోనే ఎలా సౌందర్యం పొందాలో చూద్దాం..
 
స్నానానికి ఘాటుగా ఉన్న సబ్బులను వాడడం చర్మానికి మంచిది కాదు. కొందరైతే వేనీళ్ళు వేనీళ్ళు అంటూ వేడి వేడి నీళ్లతో తెగ స్నానాలు చేస్తుంటారు. అలా స్నానం చేస్తే చర్మం త్వరగా ముడతలు పడే అవకాశాలున్నాయని బ్యూటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అంత వేడిగా కాకుండా, మరి అంత చల్లని నీటితో స్నానం చేయకుండా కాస్త గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలి. 
 
మరీ వేడిగా ఉన్న నీటిలో స్నానం చేస్తే చర్మంపై రంధ్రాలు ఏర్పడి డీ హై డ్రేషన్‌కు గురైయ్యే ప్రమాదాలున్నాయని వైద్యులు చెప్తున్నారు. చర్మ సౌందర్యం కోసం అధికంగా పండ్లు, కూరాగాయు, జ్యూస్‌లు తీసుకోవడం వలన కూడా చర్మ ఛాయ పెంపొందుతుంది. వీటితో పాటు రోజుకోసారి ఐస్‌క్రీమ్స్ తినడం ద్వారా చర్మం మృదువుగా ఆకర్షణీయంగా తయారవుతుంది. కనుక ప్రతిరోజూ స్నానపు నీటితో కొద్దిగా నిమ్మరసం లేదా పసుపు కలిపి స్నానం చేయండి.. మంచి ఉపశమనం లభిస్తుంది..

అన్నీ చూడండి

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments