పాలు, కలబంద గుజ్జుతో చర్మం మృదువుగా.. ఎలా?

శనివారం, 3 నవంబరు 2018 (13:30 IST)
ముఖంపై మెుటిమలు తొలగించుకోవడానికి రకరకాల క్రీములు, మందులు వాడుతుంటారు. మరి వాటిని వాడితో కూడా ఎలాంటి ఫలితాలు కనిపించలేదని బాధపడుతుంటారు. ఈ క్రీములు వాడడానికి బదులుగా ఇంట్లోని పదార్థాలు ఉపయోగించే మెుటిమలు నుండి ఉపశమనం లభిస్తుంది. అవేంటో పరిశీలిద్దాం..
 
వంటసోడా ఎప్పుడు ఇంట్లో ఉండేదే కాబట్టి.. వంటసోడాతో ప్యాక్ ఎలా వేయాలో చూద్దాం.. వంటసోడాలో కొద్దిగా నిమ్మరసం, తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా వారాంలో రెండుసార్లు చేయడం వలన మెుటిమలు తొలగిపోతాయి. దాంతో ముఖం తాజాగా మారుతుంది. 
 
ఈ మెుటిమల కారణంగా ముఖంపై నల్లని నల్లని మచ్చలు వస్తుంటాయి. వాటిని ఎలా తొలగించాలంటే.. క్యారెట్‌‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూస్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా చక్కెర, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే.. నల్లటి మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. 
 
కొందరికి వయసు తేడా లేకుండా ముఖం ముడతలుగా మారిపోతుంది. అలాంటప్పుడు.. పాలలో కొద్దిగా కలబంద గుజ్జు, కాకరకాయ రసం, పెరుగు వేసి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే ముడతల చర్మం తొలగిపోతుంది. 

అన్నీ చూడండి

ఇంటికి వచ్చిన భర్త... ప్రియుడితో నగ్నంగా కనిపించిన 9 మంది పిల్లల భార్య... తర్వాత ఏం జరిగింది...

అత్యాచారం చేసిన నిందితుడికి రూ. 1 లక్ష జరిమానా: అడ్వాన్స్ రూ.20 వేలతో మద్యం పార్టీ

రైళ్ళలో దొంగలుపడ్డారు... ఫేస్ టవల్స్ చోరీతో రూ.104.51 కోట్ల నష్టం

అమ్మాయిలతో టీడీపీ మంత్రి అనుచరుల చిందులు? (వీడియో)

మనవరాలిని కారు డ్రైవింగ్ చేయమన్న సబ్ ఇన్‌స్పెక్టర్.. తర్వాత?

అన్నీ చూడండి

Maheshbabu: బాబాయ్ అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు, మీ ఆశీర్వాదం కావాలి: జై కృష్ణ ఘట్టమనేని

సినీ రంగ ప్రవేశం చేయనున్న బాలకృష్ణ తనయ తేజస్విని?

క్రైమ్, కామెడీ అంశాలతో చోర శికామణులు చిత్రం ప్రారంభం

Rashmika : రణబాలి చూసేందుకు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నానంటూ రశ్మిక ఇన్ స్టా పోస్ట్

Ramayanam trailer: మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో రామాయణం ట్రైలర్ అదుర్స్

తర్వాతి కథనం
Show comments