పచ్చి పాలతో అందానికి మెరుగులు, ఎలా?

Written By సిహెచ్
Updated: గురువారం, 17 ఫిబ్రవరి 2022 (20:35 IST)
పెరుగుతున్న కాలుష్యం చర్మానికి చాలా నష్టం కలిగిస్తుంది. ముఖం నుండి ఈ మృతకణాలను తొలగించడం చాలా ముఖ్యం. కొంత సమయం తర్వాత ముఖంపై మృతకణాలు పేరుకుపోతాయి. పచ్చి పాలను ముఖానికి రాసుకుంటే ముఖంపై ఉన్న మృతకణాలు త్వరగా తొలగిపోతాయి. దీని కోసం పచ్చి పాలను దూదితో ముఖంపై అప్లై చేయాలి.

 
ఈ రెండు పదార్థాలను కలిపి ముఖాన్ని స్క్రబ్ చేయడం వల్ల మృతకణాలు త్వరగా తొలగిపోయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. పచ్చి పాలను మీ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. 

 
అందుకోసం ఒక గిన్నెలో పాలను తీసుకుని కాటన్ సహాయంతో ఈ పాలను ముఖానికి పట్టించాలి. అయితే, ఇలా చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, చర్మం జిడ్డుగా ఉన్నట్లయితే, ముఖానికి పామాయిల్ ఉన్న పాలను రాసుకోకండి, బదులుగా టోన్డ్ మిల్క్ ఉపయోగించండి.

అన్నీ చూడండి

జూలై 23, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు

కోడిచెరువును పవన్ కబ్జా చేసారన్నవారు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో?!!

నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్.. ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా వుంటోంది.. అన్నామలై

సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో విశాఖపట్నం, విజయవాడ

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments