Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి పాలతో అందానికి మెరుగులు, ఎలా?

Written By సిహెచ్
Updated: గురువారం, 17 ఫిబ్రవరి 2022 (20:35 IST)
పెరుగుతున్న కాలుష్యం చర్మానికి చాలా నష్టం కలిగిస్తుంది. ముఖం నుండి ఈ మృతకణాలను తొలగించడం చాలా ముఖ్యం. కొంత సమయం తర్వాత ముఖంపై మృతకణాలు పేరుకుపోతాయి. పచ్చి పాలను ముఖానికి రాసుకుంటే ముఖంపై ఉన్న మృతకణాలు త్వరగా తొలగిపోతాయి. దీని కోసం పచ్చి పాలను దూదితో ముఖంపై అప్లై చేయాలి.

 
ఈ రెండు పదార్థాలను కలిపి ముఖాన్ని స్క్రబ్ చేయడం వల్ల మృతకణాలు త్వరగా తొలగిపోయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. పచ్చి పాలను మీ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. 

 
అందుకోసం ఒక గిన్నెలో పాలను తీసుకుని కాటన్ సహాయంతో ఈ పాలను ముఖానికి పట్టించాలి. అయితే, ఇలా చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, చర్మం జిడ్డుగా ఉన్నట్లయితే, ముఖానికి పామాయిల్ ఉన్న పాలను రాసుకోకండి, బదులుగా టోన్డ్ మిల్క్ ఉపయోగించండి.

అన్నీ చూడండి

ఇంట్లో సీసీటీవీ కెమెరాలు పెడతావా? మామను చంపించిన కోడలు

మహిళా పోలీసుతో జుట్టూ జుట్టు పట్టుకుని కిందపడి కొట్టుకున్నారు, వీడియో

ప్రియుడితో వీడియో వైరల్..యువతిని మట్టుబెట్టిన తండ్రి, సోదరుడు... ఎక్కడ?

డీఎస్సీపై వైకాపా చీఫ్ జగన్ ప్రశ్నల వర్షం... కుమారుడిని కాపాడుతున్న సీఎం బాబు

1980స్ రెట్రో ఏఐ ఫోటో ట్రెండ్‌‌లో భాగమైన రేవంత్ రెడ్డి.. రెట్రో లుక్ అదుర్స్.. పాతతరం హీరోలా?

అన్నీ చూడండి

Ibomma: ఓవర్ ది నైట్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి ఐ బొమ్మ\ షూటింగ్ కంప్లీట్ చేశాం : డైరెక్టర్ విజయ్

జి.వి.ప్రకాష్ కుమార్ ఆవిష్కరించిన చకోర లోని ధమ్ ధమ్ సాంగ్

Ayush Tejas: శరత్ బాబు వారసుడు ఆయుష్ తేజస్ టాలీవుడ్ ఎంట్రీ

Sardar 2 Review: సర్దార్ 2 చిత్రం కార్తీ కి కలిసి రాలేదా? సర్దార్ 2 రివ్యూ

Udayabhanu: పంచనామాకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా : ఉదయభాను ఎమోషనల్

తర్వాతి కథనం
Show comments