కలబంద గుజ్జు, పెరుగుతో.. నల్లటి మచ్చలు తొలగిపోతాయా..?

కొందరికి చిన్న వయస్సులోనే ముఖం మచ్చలుగా మారిపోతుంది. అందుకు పలు రకాల క్రీములు, వైద్య చికిత్సలు చేస్తుంటారు. అయినా కూడా ఎటువంటి ఫలితం లేదని బాధపడుతుంటారు. కనుక ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఉపశమనం లభిస్తుంద

శనివారం, 29 సెప్టెంబరు 2018 (11:33 IST)
కొందరికి చిన్న వయస్సులోనే ముఖం మచ్చలుగా మారిపోతుంది. అందుకు పలు రకాల క్రీములు, వైద్య చికిత్సలు చేస్తుంటారు. అయినా కూడా ఎటువంటి ఫలితం లేదని బాధపడుతుంటారు. కనుక ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
కలబంద గుజ్జులో కొద్దికా పెరుగు, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దాంతో ముఖం మృదువుగా మారుతుంది. వంటసోడాలో కొద్దిగా ఉప్పు, చక్కెర కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. 
 
మెుటిమల ప్రభారం వలనే ముఖంపై మచ్చలు ఏర్పడుతుంటాయి. కనుక ఆ మెుటిమలు ఎలా తొలగిపోవాలో తెలుసుకుందాం.. ఉల్లిపాయను గుజ్జులా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖంపై మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. 

అన్నీ చూడండి

Nara Lokesh: ప్రత్యేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఏపీ సర్కారు రెడీ

ఏపీలో 10 రోజులు సర్ గడువు పొడిగింపు... ఎన్నికల సంఘం

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇకలేరు

రోడ్డు ప్రమాదాలు కామనే.. 18 ఏళ్ల యువకుడిపై కేసు పెడతారా?: వైఎస్ జగన్

మా బిడ్డ జీవితం కళ్లముందే బూడిదైపోయాడు : కేతన్ అగర్వాల్ తల్లి

అన్నీ చూడండి

Thiruveer: నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నాటకాలు కంటే సినిమా చాలా పెద్ద బాధ్యత : హీరో తిరువీర్

'సత్లుజ్' మూవీ నిర్మాణ సంస్థపై కేంద్రం కన్నెర్ర.. ఎందుకో తెలుసా?

Varma: అన్వేషణ లో దర్శకుడు వంశీ నాకంటే బాగా సీన్స్ తీశారు : రామ్ గోపాల్ వర్మ

వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్‌లో విని ఆశ్చర్యపోయా : జి. నాగేశ్వర్ రెడ్డి

Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి షూటింగ్ పూర్తి చేసిన రోహిత్ సరాఫ్

తర్వాతి కథనం
Show comments