Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాల పగుళ్లకు అరటి గుజ్జును పూతలా వేసుకుంటే..?

Updated: బుధవారం, 12 డిశెంబరు 2018 (15:17 IST)
పాదాల పగుళ్లకు అరటి గుజ్జు భేష్‌గా పనిచేస్తుంది. పాదాలు మృదువుగా తయారు కావాలంటే.. అరటి పండు గుజ్జును పాదాలకు పట్టిస్తే సరిపోతుంది. ఇలా చేస్తే పాదాల్లో ఏర్పడే ముడతలు కూడా తొలగిపోతాయి. అలాగే యాంటీ యాక్సిడెంట్స్ గుణాలున్న తేనెను వాడితే పాదాల పగుళ్లు ఏర్పడవు. 
 

రెండు స్పూన్ల బియ్యం పిడితో ఒక స్పూన్ తేనె, ఆపిల్ సిడర్ వెనిగర్‌ను చేర్చి పేస్టులా తయారు చేసి పాదాలకు పూతలా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. 
 
ఇంకా పావు కప్పు వేపాకు పేస్టులో కాస్త సున్నం కలిపి పాదాలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత పాదాలను స్క్రబ్ చేసి కడగాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే.. పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే బొప్పాయి గుజ్జు, ఎండిన బంగాళాదుంపల పొడి, మెంతికూర గుజ్జును కూడా పాదాలకు పూతలా రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగిస్తే.. పాదాల పగుళ్ల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 

అన్నీ చూడండి

నా భర్త అలాంటివాడు, అందుకే కండక్టర్‌తో వెళ్లిపోయా: యూట్యూబర్ అఖిల్ భార్య

అలాంటి యూట్యూబర్లపై నిషేధం విధించండి : సీఎం విజయ్‌కు విశాల్ వినతి

తుపాకులు వదిలి ర్యాంప్ వాక్ చేసిన మాజీ నక్సలైట్ (Video)

Kuppam: కుప్పం విమానాశ్రయంపై తమిళనాడు అసెంబ్లీలో చర్చ.. సంగతేంటి?

పంచదార్ల అక్రమ మైనింగ్‌.. పార్లమెంట్‌లో ఆందోళనకు దిగనున్న వైకాపా

అన్నీ చూడండి

రెండేళ్ల పాటు అలాంటి సంబంధంలో గడిపాను.. అపరిచితుడులా మారేవాడు.. అనుపమ

Faria Abdullah: సందీప్ కిషన్‌, ఫారియా అబ్దుల్లా పై ఓలమ్మో వగలాడి సాంగ్

Ravitej: మెట్రిక్ ఫెయిలయి భీమవరం వచ్చా : రవితేజ; రవితేజ నా కజిన్ : రఘురామకృష్ణంరాజు

ఫోన్ వల్ల రూ.3 లక్షలు ఖర్చు.. ఎందుకో తెలుసా? వివరించిన నటి షకీలా

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఫ్యాన్స్ గా మారిన డైరెక్టర్స్

తర్వాతి కథనం
Show comments