నిర్జీవ జుట్టుకు మంచి ఔషధం.. మందార పువ్వులు.. ఎలాగంటే?

శనివారం, 13 జులై 2019 (12:23 IST)
జుట్టు రాలకుండా వుండాలంటే.. తలస్నానం చేయడానికి కనీసం గంటా, గంటన్నర ముందు తప్పనిసరిగా గోరువెచ్చని నూనె రాసి, మర్దన చేయాలి. ఇందుకోసం నువ్వులనూనె, ఆలివ్‌ నూనె సమపాళ్లల్లో తీసుకుని వేడి చేయాలి. ఈ మర్దన వల్ల మాడులో రక్తప్రసరణ సక్రమంగా జరిగి, కుదుళ్లు దృఢంగా మారి, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
 
అలాగే రాత్రిపూట పెరుగులో ఐదు పెద్ద చెంచాల మెంతుల్ని నానబెట్టుకోవాలి. రెండూ కలిపి ఉదయాన్నే మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంటయ్యాక గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. జుట్టు పట్టులా మారుతుంది.
 
కాలం ఏదైనా కొందరి జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు గుప్పెడు మందారపూలను మెత్తగా నూరుకోవాలి. ఆ మిశ్రమానికి పావుకప్పు పెరుగు కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక గాఢత తక్కువగా ఉన్న షాంపూతో రుద్దుకుంటే చాలు. జుట్టును మందార పువ్వులు దట్టంగా పెరిగేలా చేస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

తెలిసినవారితో తెలుగు అమ్మాయిలు జాగ్రత్త, 80 శాతం లైంగిక దాడులకు వీళ్లే కారకులు, రిపోర్ట్

Rahul Gandhi: జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ.. ఎత్తుకెళ్లిన పోలీసులు

బ్రిటన్‌లో తొలి ఏఐ మంత్రిగా భారతీయుడు

Mysuru: భార్య, ఇద్దరు కుమార్తెల గొంతు నులిమి చంపేసిన భర్త

దారుణం, రెండ్రోజుల వయసున్న ఆడ శిశువును సంచీలో పెట్టి రోడ్డుపక్కన వదిలేసారు

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments