Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం నల్లబడిందా..? చింతపండు రసంతో ఇలా చేస్తే?

Written By సెల్వి
Updated: బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (11:38 IST)
Beauty
ముఖం రంగు పాలిపోవడాన్ని సరిచేయడానికి అనేక బ్లీచింగ్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే రసాయన పద్ధతులు చర్మానికి హానికరం అని గుర్తుంచుకోవాలి. అలాంటప్పుడు ముఖం వర్చస్సును సంతరించుకోవాలంటే.. నేచురల్ బ్లీచింగ్ పద్దతులను పాటించాలి. అవేంటో చూద్దాం.. 
 
ముందుగా చింతపండును వేడి నీళ్లలో నానబెట్టి రసాన్ని బాగా పిండాలి. అందులో నిమ్మరసం, పసుపు పొడి, బియ్యప్పిండి, తేనె మిక్స్ చేసి కాసేపు నాననివ్వాలి.
 
ఆ తర్వాత ముఖాన్ని బాగా కడుక్కొని చింతపండు మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి పట్టించాలి. కొన్ని నిమిషాల తర్వాత, ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలాగే కొన్ని వారాల పాటు చేస్తే ముఖంపై ఉన్న నలుపు పోయి అసలైన రంగును సంతరించుకుంటుంది. 

అన్నీ చూడండి

కో-లైవ్ పీజీలో ఆ ఇద్దరు.. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఏడో అంతస్థు నుంచి దూకేశారు..

ఇదే భారతదేశం బ్యూటీ, ఎవరెన్ని చేసినా ఒకరి పండుగలంటే మరొకరికి ఎంతో ఇష్టం, వీడియో

ఏరా నీక్కూడా ఆ అమ్మాయే కావాల్సిచ్చొందా? చావు అంటూ హత్య చేసిన ఫ్రెండ్

బాయ్‌ఫ్రెండ్‌కు బైక్ కొనేందుకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో బంగారం కొట్టేసింది..

రెండు కార్ల మధ్య ఇరుక్కున్న స్కూటీ.. ఇద్దరు మైనర్లలో ఒకరు మృతి

అన్నీ చూడండి

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రం ధర్మన్ రెండవ షెడ్యూల్ పూర్తి

Ananya Nagalla: రెండు భిన్నమైన జోనర్లతో అనన్య నాగళ్ల చిత్రం లీసా సిద్ధం

వేణు ఊడుగుల సమర్పణ లో అడ్వెంచర్ మూవీగా చంద్రయాన్

Raj Tarun: టార్టాయిస్ యూనిక్ థ్రిల్లర్ మూవీ : రాజ్ తరుణ్

Naga Chaitanya :నాగ చైతన్య లాంచ్ చేసిన ది రేజ్ ఆఫ్ వారాహి సాంగ్

తర్వాతి కథనం
Show comments