భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్లో 45,576 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 89,58,483కి చేరింది. ఇందులో 83,83,602 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,43,303 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.